nellore
వందే భారత్ రైలులో.. రూ.50 లక్షలు పట్టివేత
ఎన్నికల టైంలో డబ్బు తరలింపునకు రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారు రాజకీయ నేతలు. ఇప్పటి వరకు రోడ్డు, సముద్ర, విమానాల ద్వారా మనీ తరలింపు చూశాం.. ఇప్పుడు
Read Moreఇండోసోల్ సోలార్లో ఉత్పత్తి షురూ
హైదరాబాద్, వెలుగు : షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లోని
Read Moreవెలిగొండ ప్రాజెక్ట్: 20ఏళ్ళ కల నెరవేరిన వేళ... ఆ మూడు జిల్లాల్లో జలకల..!
2004లో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసిన వెలిగొండ ప్రాజెక్ట్ 20ఏళ్ళ తర్వాత పూర్తయ్యి ప్రారంభానికి నోచుకుంది. ఈ ప్రాజెక్టును యుద్ధప్రాతిపది
Read Moreట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన లారీ.. ఏడుగురు మృతి, 20మందికి గాయాలు
ఓ లారీ, ట్రావెల్స్ బస్సును ఢీకొట్టడంతో ఏడుగురు మృతి చెందారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఏపీలోని నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఫిబ్రవరి 10వ తేదీ శనివారం త
Read Moreరోడ్డు ప్రమాదం.. పీఏ మృతి, ఎమ్మెల్సీకి తీవ్ర గాయాలు
తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. కారు టైరు పంక్చర్ కావడంతో అదుపుతప్పి ముం
Read Moreక్రికెట్ మ్యాచ్లో ఘర్షణ..బాలుడి మృతి
అమరావతి: అప్పటివరకు వారంతా సరదాగా క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఆట మధ్యలో తలెత్తిన చిన్న వివాదం బాలుడి మృతికి కారణమైంది. 14 ఏళ్ల బాలుడిని మరో బాలుడి బలంగా కొ
Read Moreతుఫాన్ మిచాంగ్ : చీరాల - బాపట్ల మధ్య తీరం దాటిన తుఫాన్
తుఫాన్ మిచాంగ్.. తీరం దాటింది. ఏపీలోని చీరాల, బాపట్ల మధ్య.. ఇది తీరం దాటింది. తీరం దాటే సమయంలో 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచాయి. గాలుల తీవ్ర
Read Moreఏపీ వైపు దూసుకొస్తున్న మిచౌంగ్ తుఫాన్.. డిసెంబర్ 4,5 భారీ నుంచి అతి భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ డిసెంబర్ 5న ఏపీలో తీరం దాటనుంది. ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండం నుంచి పెను తుఫాన్ గా మరిందని వాతావరణ శాఖ తెలిపింది.
Read Moreపెంచలకోన జలపాతంలో 11 మంది గల్లంతు
ఆంధ్ర ప్రదేశ్లోని నెల్లూరు జిల్లా పెంచలకోన జలపాతంలో 11 మంది కొట్టుకుపోయారు. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. కార్తీకమాసం కావ
Read Moreతెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాల కలకలం
తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 15 ప్రాంతాల్లో ఎన్ ఐఏ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్తో పాటు ఏపీలోని గుంటూరు, తిరుపతి, నెల్లూరు,
Read Moreతేనె కోసం వెళ్లారు....బంగారు నాణాల చెంబు దొరికింది...చివరకు..
నెల్లూరు జిల్లా పొదలకురు మండలం చిట్టెపల్లి లో నలుగురు యువకులు తేనె కోసం గ్రామ సమీపంలోని కొండపై ఉన్న పురాతన అంకమ్మ ఆలయం వద్దకు వెళ్లారు. అక్కడ వారికి ఎ
Read Moreప్రభుత్వ ఆస్పత్రిలో ఒకే రోజు ఆరుగురు మృతి
నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలోమరణ మృదంగం వినిపిస్తోంది. ముఖ్యంగా, జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఆరుగురు రోగులు మృత్యువ
Read Moreనారాయణ మెడికల్ కాలేజీలో మెడికో ఆత్మహత్య
నెల్లూరు జిల్లాలో వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.నెల్లూరు నగరంలోని చింతారెడ్డిపాలెం దగ్గర ఉన్న నారాయణ మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్ గా పని
Read More