
new Delhi
పెద్దపల్లి, కొత్తగూడెంలో ఎయిర్ పోర్టులకు కొత్త సైట్ల గుర్తింపు: కేంద్రం
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో కొత్త ఎయిర్ పోర్టుల కోసం భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి(అంతర్ గావ్)లో కొత్త సైట్లను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని క
Read Moreపురుషులకూ నెలసరి వస్తే తెలిసేది... మహిళా జడ్జిల తొలగింపుపై సుప్రీం సీరియస్
న్యూ ఢిల్లీ: పురుషులకూ నెలసరి వస్తే మహిళల పరిస్థితి తెలిసేదని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆశించిన స్థాయిలో పనితీరు లేదంటూ మధ్యప్రదేశ్హైకోర
Read Moreరైల్వే టికెట్లపై ఏటా 56 వేల కోట్ల సబ్సిడీ: మంత్రి అశ్విని వైష్ణవ్
న్యూఢిల్లీ: రైల్వేలు అన్ని కేటగిరీల ప్రయాణికులకు టికెట్లపై ఏటా 46 శాతం.. అంటే దాదాపుగా రూ.56,993 కోట్ల సబ్సిడీ ఇస్తున్నట్టు రైల్వేశాఖ మంత్రి అశ్విని వ
Read Moreకేజ్రీవాల్పై దాడికి యత్నం..పాదయాత్ర చేస్తుండగా ఘటన
న్యూఢిల్లీ, వెలుగు : ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్పై ఓ వ్యక్తి దాడికి యత్నించాడు. ఏదో లిక్విడ్ను ఆయనపై జల్లి భయబ్రాంతులక
Read Moreరండి.. మీ డౌట్స్ క్లియర్ చేస్తాం: కాంగ్రెస్కు ఈసీ ఆహ్వానం
న్యూఢిల్లీ: గత కొంతకాలంగా ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తోన్న కాంగ్రెస్.. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బహిరంగంగానే ఈవీఎంలు ట్యా
Read Moreపాకిస్థాన్ వెళ్లే ముచ్చటే లేదు.. ఐసీసీకి మరోసారి తేల్చిచెప్పిన భారత్
ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్థాన్కు వేళ్లేందుకు భారత్ నిరాకరించింది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు, ఆటగాళ్ల భద్రతను దృష్టిలో
Read Moreపాక్ వెళ్లి మోడీ బిర్యానీ తినొచ్చు.. టీమిండియా మాత్రం ఆ దేశం వెళ్లొద్దా..? తేజస్వీ యాదవ్
పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫిలో టీమిండియా పాల్గొంటుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పాక్ వేదికగా టోర్నీ నిర్వహిస్తే మేం ఆడబో
Read Moreఒలింపిక్స్ పతక విజేత భజరంగ్ పునియాపై నాలుగేళ్ల సస్పెన్షన్
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పునియాపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) సస్సెన్షన్ వేటు వేసింది. డోపిం
Read Moreబీమా సంస్థలకు యూనిఫైడ్ లైసెన్స్.. చట్టాల్లో మార్పులు తేనున్న కేంద్రం
న్యూఢిల్లీ: బీమా సంస్థలకు యూనిఫైడ్ లైసెన్సును సులభతరం చేసేందుకు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) పరిమితిని 74శాతం నుంచి 100శాతానికి
Read Moreహిందువులకు భద్రత కల్పించండి: బంగ్లా ప్రభుత్వానికి భారత్ సూచన
న్యూడిల్లీ: బంగ్లాదేశ్లో హిందువులు, ఇతర మైనార్టీలకు భద్రత కల్పించాలని ఆ దేశ ప్రభుత్వాన్ని భారత విదేశాంగ శాఖ కోరింది. హిందూ లీడర్ చిన్మయ్ కృష్ణదాస
Read Moreమేం ఎక్కడ అధికారంలోకి వచ్చినా కుల గణన చేస్తం: రాహుల్ గాంధీ
ఢిల్లీ: తెలంగాణలో చేపట్టిన కులగణన చరిత్రాత్మకమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అన్నారు. ఇవాళ ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంవిధాన రక
Read Moreజన గణనలోనూ కులాల లెక్కలు తీయాలి: సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్
న్యూఢిల్లీ: అన్ని వర్గాలకు సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యమని, రాహుల్ గాంధీ నాయకత్వంలో అందరికి సామాజిక న్యాయం జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి అ
Read Moreప్రధాని మోడీ రాజ్యాంగం చదవలే: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ రాజ్యాంగం చదవలేదని కాంగ్రెస్ అగ్రనేత, లోక సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. రాజ్యాంగంతోనే సామాజిక సాధికారత లభిస్తోం
Read More