new Delhi
ఆరు గంటల్లో కేసు రిజిస్టర్ చేయండి : కేంద్రం
న్యూఢిల్లీ: కోల్కతా వైద్యురాలి ఘటనపై ఆందోళనలు తీవ్రమవుతు న్న క్రమంలో కేంద్రం..శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. డాక్టర్లు,
Read Moreకేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిగా శ్రీవాస్తవ
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఉన్నతాధికారుల శాఖలను పునర్ వ్యవస్థీకరించింది. ఆర్థిక, రక్షణ, మైనారిటీ శాఖల్లో అధికారులను బదిలీ చ
Read Moreకేంద్ర సర్కార్కు సామాజిక న్యాయమే ప్రాధాన్యం : ద్రౌపది ముర్ము
అణగారిన వర్గాల కోసం ఎన్నో స్కీంలు తెచ్చింది దేశంలో రాజకీయ ప్రజాస్వామ్యం భేష్ అసమ్మతి ధోరణులు వద్దు.. అందరినీ కలుపుకునిపోవాలి దేశ
Read Moreనకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లపై కొరడా
న్యూఢిల్లీ: నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లను గుర్తించి చర్యలు తీసుకోవడానికి ఈ నెల 16 నుంచి పన్ను అధికారులు రెండు నెలల పాటు స్పెషల్ డ్రైవ్&zw
Read Moreహిందుస్థాన్ జింక్లో వాటాను అమ్మనున్న వేదాంత
న్యూఢిల్లీ: మైనింగ్ కంపెనీ వేదాంత బోర్డు మంగళవారం హిందుస్థాన్ జింక్లో 2.60 శాతం వాటాలను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయించడానికి ఆమోదం
Read Moreదిగొచ్చిన ద్రవ్యోల్బణం..ఐదేళ్లలో కనిష్టానికి పతనం
జులైలో 3.5 శాతంగా నమోదు ఆర్బీఐ లిమిట్లోపు ఇన్ఫ్లేషన్ న్యూఢిల్లీ : మనదేశ రిటైల్ ద్రవ్యోల్బణం (ఇన్&z
Read Moreఆ డాక్టర్ కుటుంబానికి న్యాయం చేయాలి : ప్రియాంక గాంధీ
న్యూఢిల్లీ: బెంగాల్లో రేప్, హత్యకు గురైన మహిళ డాక్టర్ కు న్యాయం జరిగేలా చూడాలని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ
Read Moreనాట్కో ఫార్మా లాభం రూ. 668 కోట్లు
న్యూఢిల్లీ : ఈ ఏడాది జూన్ తో ముగిసిన మొదటి క్వార్టర్లో నాట్కో ఫార్మా కన్సాలిడేటెడ్ నికర లాభం 59 శాతం పెరిగి రూ. 668 కోట్లకు చేరుకుంది. గత ఆర్థ
Read Moreఢిల్లీలో హై అలర్ట్ : 10 వేల పోలీసులు.. 700 కెమెరాలు
ఇండిపెండెన్స్ డే వేళ భద్రత కట్టుదిట్టం న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్
Read Moreపలు దేశాల్లో గూగుల్సేవలకు బ్రేక్
ప్రపంచవ్యాప్తంగా వేలాది మందికి సమస్య నిలిచిన జీమెయిల్, డ్రైవ్, యూట్యూబ్ సేవలు న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో గూగుల్ సేవలు న
Read MoreParis Olympics 2024: ఒలింపిక్స్లో రెండు పతకాలు.. రాహుల్ గాంధీని కలిసిన మను బాకర్
పారిస్ ఒలింపిక్స్ లో రెండు పతకాలతో చరిత్ర సృష్టించిన మను బాకర్ ఢిల్లీలో గ్రాండ్ గా అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న తర్
Read Moreగత సర్కారు నిర్లక్ష్యంతోనే ట్రిపుల్ ఆర్ లేట్ : కిషన్ రెడ్డి
వీలైనంత త్వరగా వరంగల్ఎయిర్పోర్ట్ నిర్మాణం సీఐఐ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై చర్చ హాజరైన తెలంగాణ ఎంపీలు న్యూఢిల్ల
Read Moreలంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన ఈడీ ఆఫీసర్
న్యూఢిల్లీ: ముంబైకి చెందిన ఓ నగల వ్యాపారి నుంచి రూ.20 లక్షలు తీసుకుంటుండగా ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ ను గురువారం సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.
Read More












