Nizamabad District

శివసత్తుల పూనకాలు.. పోతురాజుల విన్యాసాలు

నిజామాబాద్​లో ఘనంగా ఊర పండగ నిజామాబాద్ నగరంలో ఆదివారం ఊర పండగ ఘనంగా జరిగింది. ఉదయం 6 గంటల నుంచే ఖిల్లాలోని తేలుగద్దె వద్ద అమ్మవారిని దర్శించుకునేందుకు

Read More

నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

మోపాల్, వెలుగు: మంచిప్ప ప్రాజెక్టు నిర్మాణంతో నిర్వాసితులైన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్​ భరోసానిచ్చారు. మంచిప్ప

Read More

జోరుగా రేషన్​ రీసైక్లింగ్ దందా.. సన్నరకం బియ్యంగా కలరింగ్​

నిజామాబాద్, వెలుగు: జిల్లా సరిహద్దులోని కొందరు మిల్లర్లు ఏజెంట్ల ద్వారా సేకరించిన రేషన్​బియ్యాన్ని రీసైక్లింగ్​చేసి, మహారాష్ట్రలో సన్నబియ్యంగా మార్చి

Read More

బీజేపీ, బీఆర్ఎస్ ​వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి:  మాజీ మంత్రి షబ్బీర్​అలీ

కామారెడ్డి, వెలుగు: కొత్తగా కాంగ్రెస్​పార్టీ మండలాధ్యక్షులుగా ఎన్నికైన వారు బీజేపీ, బీఆర్ఎస్​ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని మాజీ మంత్రి, క

Read More

ఏనుగు’ దారి ఎటు..కొద్దిరోజులుగా బీజేపీ ప్రోగ్రామ్​లకు దూరం

కామారెడ్డి, వెలుగు: ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్​రెడ్డి కొద్దిరోజులుగా బీజేపీ ప్రోగ్రామ్​లకు దూరంగా ఉంటున్నారు. ఆయన పార్టీ మారబోతున్న

Read More

బట్టాపూర్ క్వారీని మూసివేయాలి..హైకోర్టు ఆదేశాలు

నిజామాబాద్ జిల్లా ఎరగట్ల మండలం బట్టాపూర్  క్వారీని మూసివేయాలని హై కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. క్వారీ అనుమతులు ముగిసినా అక్రమంగా కొనసాగిస్తున్నార

Read More

ఓనమాలు దిద్దుడెట్ల?..ప్రైమరీ స్కూళ్లలో టీచర్ల కొరత

ఐదు క్లాసులకు ఒక్కరే టీచర్​ హైస్కూళ్లలోనూ సబ్జెక్ట్​ టీచర్లు లేక ఇబ్బందులు పడుతున్న స్టూడెంట్స్​ గాంధారి మండలం నేరల్​ప్రైమరీ స్కూల్​లో 42 మం

Read More

పేలిన స్కూల్ బస్సు టైర్..తప్పిన పెను ప్రమాదం

నిజామాబాద్ జిల్లాలో స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది.  స్కూల్ పిల్లలను తీసుకెళ్తుండగా ప్రమాదం బస్సు టైర్ పేలింది. చిన్నారులకు ఎలాంటి ప్రమాదం

Read More

పోడు పట్టాలివ్వాలంటూ ఆందోళన.. జీపీకి తాళం వేసిన రైతులు

వర్ని, వెలుగు :  అర్హులైన తమకు పట్టాలివ్వాకుండా అడ్డుపడ్డారని ఆరోపిస్తూ మంగళవారం పలువురు పోడు రైతులు నిజామాబాద్​ జిల్లా వర్ని మండలం సైద్‌&zw

Read More

అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట నిలబెట్టుకోలే: మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి

సిరికొండ, వెలుగు: భూమిలేని పేదలకు భూములు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సీఎం కేసీఆర్, మాట నిలబెట్టకోలేదని మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి ఆరోపించారు.

Read More

డబుల్​బెడ్​ రూమ్​ ఇళ్ల కోసం ఆందోళన

నిజామాబాద్, వెలుగు: జిల్లాలో అర్హులైన ప్రతీఒక్కరికి డబుల్​బెడ్​ఇళ్లు కట్టివ్వాలని కోరుతూ సోమవారం సీపీఎం, సీఐటీయూ లీడర్లు కలెక్టరేట్​ఎదుట ఆందోళన నిర్వహ

Read More

ఇండ్లు కట్టి నాలుగేండ్లు..ఒక్కరికీ ఇయ్యలే

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో డబుల్​బెడ్​ రూమ్​ ఇండ్లు కట్టి నాలుగేళ్లయింది. లబ్ధిదారుల ఎంపిక కోసం డ్రా తీసి కూడా మూడునెలలు గడిచాయి.

Read More

ఆర్మూర్​ జర్నలిస్టు కాలనీలో శ్రమదానం

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ టౌన్​లోని జర్నలిస్ట్ కాలనీలో ఆదివారం శ్రమదానం నిర్వహించారు. స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి కమిటీ ప్

Read More