NIzamabad

ఆర్టీసీ బస్ బుక్ చేసుకుంటే 10 శాతం​ డిస్కౌంట్

ఆర్మూర్, వెలుగు : శ్రావణమాసం సందర్భంగా ఆర్టీసీ డిస్కౌంట్​ ప్రవేశపెట్టినట్లు డిపో మేనేజర్​ పి.రవికుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పెళ్ళిళ్లకు, ఇతర

Read More

కాంగ్రెస్​లో చేరిన సొసైటీ చైర్మన్, డైరెక్టర్లు

ధర్పల్లి, వెలుగు: ధర్పల్లి సింగిల్​విండో చైర్మన్​ మల్లికార్జున్, ఆరుగురు సొసైటీ డైరెక్టర్లు బీఆర్ఎస్​ పార్టీని వీడి కాంగ్రెస్​ పార్టీలో గురువారం చేరార

Read More

బాకీలిచ్చిన వారి వేధింపులు భరించలేక .. ఇటుక బట్టీ వ్యాపారి ఆత్మహత్య

అప్పు చేసి కూలీలకు 12.5 లక్షలు ఇచ్చిన రాజేశ్​ పని చేయకుండా పారిపోయిన కార్మికులు  డబ్బులు చెల్లించాలని అప్పులోళ్ల  ఒత్తిళ్లు భూమి అమ

Read More

నిజామాబాద్​ జిల్లాలో .. సన్నాల సాగుకే అన్నదాతల మొగ్గు

వరి సాగయ్యే 4.30 లక్షల ఎకరాల్లో  4.02 లక్షలు సన్నాలే నిజామాబాద్​, వెలుగు: నిజామాబాద్​ జిల్లాలో ఈ  ఖరీఫ్​​ సీజన్ లో  రైతులు

Read More

భిక్కనూరు సర్కారు దవాఖానాలో 13 పోస్టులు ఖాళీ

భిక్కనూరు, వెలుగు: భిక్కనూరు మండలంలోని సర్కారు ఆసుపత్రిలో మొత్తం13 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముగ్గురు డాక్టర్లు మాత్రమే డ్యూటీలో ఉన్నారు. మరో ఇద్దరు చం

Read More

కొత్తపల్లి స్కూల్​ హెచ్​ఎం సస్పెన్షన్

నిజామాబాద్​, వెలుగు: కోటగిరి మండలం కొత్తపల్లి హైస్కూల్​ హెచ్​ఎం కిషన్​ను సస్పెండ్​ చేశారు.  బుధవారం ఈ మేరకు డీఈవో దుర్గాప్రసాద్​ ఉత్తర్వులు జారీ

Read More

ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల

బాల్కొండ,వెలుగు: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీరందించేందుకు బుధవారం బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రాజెక్టు ఆఫీసర్ల తో కలిసి బుధ

Read More

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చెరువులు నిండలే

ఉమ్మడి జిల్లాలో  మొత్తం చెరువులు 2511 ఈ వర్షాకాలంలో  75 నుంచి 100 శాతం మేర నీళ్లు వచ్చినవి 572 కామారెడ్డి జిల్లాలో స్వల్పంగా పెరిగిన

Read More

ఐడీఎంఎస్ చైర్మన్ గా తారాచంద్ నాయక్

కాంగ్రెస్​ ఖాతాలో  మరో  కీలక పదవి నిజామాబాద్​, వెలుగు: నిజామాబాద్ డిస్ట్రిక్ట్​ కోఆపరేటివ్​ మార్కెటింగ్​ సొసైటీ (ఐడీసీఎంఎస్​) ఛైర్మన్​ పద

Read More

తాగునీటి సరఫరా మెరుగుపర్చాలి : ఎమ్మెల్యే పి.సుదర్శన్​ రెడ్డి

కలెక్టర్ తో కలిసి ఫిల్టర్ బెడ్, వాటర్ ట్యాంకులు పరిశీలన బోధన్​, వెలుగు: తాగునీటి సరఫరా వ్యవస్థను మరింతగా మెరుగుపర్చాలని బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన

Read More

తెలంగాణ వర్సిటీ తాగునీటిలో కప్ప

 డిచ్​పల్లి, వెలుగు: తెలంగాణ యూనివర్సిటీ బాయ్స్​హస్టల్​లో వాటర్​ స్టోరేజీ స్టీల్​ట్యాంకులో తాగునీటిలో ఆదివారం కప్ప కనిపించింది. యూనివర్సిటీ అధికా

Read More

నిజాంసాగర్ పీహెచ్‌‌‌‌‌‌‌‌సీ .. జూనియర్​ అసిస్టెంట్​ సస్పెన్షన్

ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్  ల్యాబ్​ టెక్నిషీయన్‌‌‌‌‌‌‌‌కు మెమో  రో

Read More

గాయత్రి షుగర్స్ ఏఓను అడ్డుకున్న రైతులు

సదాశివనగర్, వెలుగు: కామారెడ్డి జిల్లా సదాశివనగర్​ మండల కేంద్రంలో గురువారం గాయత్రి షుగర్స్ ఏఓ రమేశ్ ను రైతులు అడ్డుకున్నారు.  రైతులతో కలిసి మాజీ జ

Read More