
NIzamabad
నిజామాబాద్లో వైభవంగా బోనాల పండగ
నిజామాబాద్ నగరంలో బోనాలతో తరలిన మహిళలు ఆషాడ మాసం రెండో ఆదివారం నిజామాబాద్ నగరంలో బోనాల పండుగ ఘనంగా జరుపుకున్నారు. పలు సంఘాల ఆధ్వర్యంలో వ
Read Moreవర్షాలు కురవాలని బైక్ ర్యాలీ
పిట్లం, వెలుగు: వర్షాలు కురవాలని కోరుతూ ధర్మారం గ్రామస్థులు బైక్లపై యాత్ర చేసి హనుమాన్ ఆలయాల్లో పూజలు చేశారు. శనివారం పిట్లం మండలంలోని 1
Read Moreనిజామబాద్ జిల్లాలో రైస్మిల్స్లో తనిఖీలు
సీఎంఆర్ వడ్లు పక్కదారి పట్టించిన మిల్లర్లకు వార్నింగ్ సీక్రెట్ గా తనిఖీలు చేపట్టిన విజిలెన్స్, ఎన్ఫోర్స్ మెంట్ టీం నిజామాబాద్
Read Moreకామారెడ్డి లో మోడిఫైడ్ సైలెన్సర్లు ధ్వంసం
రోడ్డు రోలర్స్ తో 60 సైలెన్సర్లు తొక్కించిన పోలీసులు కామారెడ్డిటౌన్, వెలుగు: ఎక్కువ సౌండ్ వచ్చేలా బైక్ లకు బిగించుకున్న 60 సైలెన్సర్లను
Read Moreనిజామాబాద్ లో వైభవంగా జగన్నాథ రథోత్సవం
జగన్నాథ రథయాత్ర శుక్రవారం మధ్యాహ్నం నీలకంఠేశ్వర ఆలయం నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగుతూ భజన కీర్త
Read Moreరోడ్డు దాటుతున్న వ్యక్తిని కారుతో గుద్దిన ఏఎస్సై
తీవ్ర గాయాలతో కోమాలోకి బాధితుడు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి గుర్తింపు నవీపేట్, వెలుగు : నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల
Read Moreబిచ్కుందలో ఏటీఎం ఎత్తుకెళ్లిన దొంగలు
పిట్లం, వెలుగు: కామారెడ్డి జిల్లా బిచ్కుందలో ఏటీఎం మెషీన్ను దొంగలు ఎత్తుకెళ్లారు. సోమవారం రాత్రి బిచ్కుంద మెయిన్ రోడ్లో ఉన్న ఏటీఎంను ధ్వంసం చేసి ఎత
Read Moreఆర్మూర్ టౌన్ లో సిద్ధులగుట్టపై భక్తుల సందడి
ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ టౌన్ లో సిద్దులగుట్టపై సోమవారం భక్తులు సందడి నెలకొంది. శివాలయం, రామాలయం, అయ్యప్ప, దత్తాత్రేయ మందిరాలకు భక్
Read Moreనిజామాబాద్ జిల్లాలో నలుగురు సీనియర్లకు కార్పొరేషన్ పదవులు
విధేయతకు పట్టం ఇద్దరు ఓసీ, ఇద్దరు బీసీలకు అవకాశం కాంగ్రెస్ శ్రేణుల్లో ఫుల్ జోష్.. నిజామాబాద్, వెలుగు: పదేండ్ల ప
Read Moreఇక మండలాల్లో ప్రజావాణి
మండల స్థాయి ఆఫీసర్లకు కలెక్టర్ ఆదేశాలు ఫిర్యాదు స్వీకరించిన వెంటనే సమస్యకు పరిష్కారం చూపాలి భూ సమస్యల అప్లికేషన్ల కు స్పెషల్ కౌంటర్
Read Moreనిజామాబాద్ జిల్లాలో ఆరు నెలల్లో 134 కేసులు
డెంగ్యూ డేంజర్ బెల్స్ గ్రామాల్లో 90, పట్టణాలలో 44 వైరల్, డయేరియా, టైఫాయిడ్ విజృంభణ ప్రైవేట్ హాస్పిటల్స్లో వందల కొద్ది
Read Moreరూ. కోట్లు పెట్టి కొన్నారు..చెత్తలో పడేశారు
నిజామాబాద్ నగరపాలక సంస్థలో గత ప్రభుత్వ హయాంలో రూ. కోట్లు విలువ చేసే ఆధునిక వాహనాలు కొనుగోలు చేశారు. అందులో రోడ్డు క్లీనర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ
Read Moreకొట్టాల్ గ్రామంలో రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొని వ్యక్తి మృతి
లింగంపేట, వెలుగు: రెండు బైక్ లు ఢీకొని ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన ఎల్లారెడ్డి మండలం కొట్టాల్ గ్రామ సమీపంలో గురువారం జరిగింది. ఎస్సై మహేశ్, స్థానికులు
Read More