Odisha

ఒడిశా పూరీ బీచ్లో స్వచ్ఛ్ భారత్ సైకత శిల్పం

స్వచ్ఛతా హి సేవా 2023 ప్రచారంలో భాగంగా సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరీ బీచ్‌లో అందమైన సైకత శిల్పాన్ని రూపొందించారు. ప్రధాని మోదీ పిల

Read More

ఇయర్ ఫోన్స్ కోసం విద్యార్థిని రాళ్ళతో కొట్టి చంపారు

ఇయర్ ఫోన్స్ కోసం విద్యార్థులు గొడవపడ్డారు.. ఆ ముగ్గురు స్నేహితులే అయినప్పటికీ ఇద్దరు స్నేహితులు మరో స్నేహితుడితో ఇయర్ ఫోన్స్ విషయంలో గొడవపడ్డారు. వారి

Read More

మోదీ పాలన బాగుంది.. 8/10 రేటింగ్ ఇస్తా : నవీన్ పట్నాయక్

కేంద్రంతో ప్రభుత్వంతో తమకు సత్సంబంధాలు ఉన్నాయని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అన్నారు.  రాష్ట్ర అభివృద్ధిని తాము కోరుకుంటున్నామని, రాష్ట్ర అభి

Read More

కాలేజ్‌ హాస్టల్‌లో దారుణం.. విద్యార్థులు తినే భోజనంలో కప్ప!

కొన్ని హాస్టళ్లలో విద్యార్థులు పడే తిప్పలు అన్నీఇన్నీ కాదు. విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేయడంలో హాస్టల్ నిర్వాహకులకు ఉండే శ్రద్ధ వారికి అందించే భో

Read More

11 రాష్ట్రాల్లో 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం

ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 24న మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తొమ్మిది వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైళ్ల

Read More

వెయ్యి కోట్ల ఆన్ లైన్ స్కాంలో.. బాలీవుడ్ హీరో గోవింద విచారణ..

రూ. 1వెయ్యి కోట్ల ఆన్‌లైన్ పోంజీ స్కామ్‌పై విచారణకు సంబంధించి బాలీవుడ్ నటుడు గోవిందాను ఒడిశా ఆర్థిక నేరాల విభాగం (EOW) త్వరలో ప్రశ్నించనుంది

Read More

బ్యాంక్ అకౌంట్లలో ఎవరో డబ్బులు వేశారు.. ఎగబడి డ్రా చేసుకున్న కస్టమర్లు

లక్కంటే వీళ్లదే..పుణ్యానికి ఖాతాలో వేలకు వేలు జమ అయ్యాయి. వేలు అంటే..రెండు వేలు..మూడు వేలు కాదు..ఒక్కో ఖాతాదారుడి అకౌంట్లో ఏకంగా రూ. 10 వేల నుంచి..రూ.

Read More

20వేల టీచర్ ఉద్యోగాల భర్తీకి ఒకేసారి నోటిఫికేషన్

నిరుద్యోగులకు ఒడిశా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో మొత్తం 20వేల జూనియర్ టీచర్ (స్కీమాటిక్) ఖాళీల భర్తీకి ఒడిశా స్

Read More

సమిట్​కు ఒడిశా మహిళా రైతులు

భువనేశ్వర్: ఒడిశాకు చెందిన ఇద్దరు మహిళా రైతులు జీ-20 సదస్సులో సెప్టెంబర్ 9-–10 తేదీల్లో మిల్లెలట్​సాగు, వంటలపై వివరించనున్నారు. ఒడిశా మిల్లెట్ మ

Read More

భూమిపై నిప్పుల వాన : 2 గంటల్లో 61 వేల పిడుగులు..

ఒడిశా మెరుపు దాడులతో గడగడ వణికిపోయింది. దాదాపు రెండు గంటల వ్యవధిలో రాష్ట్రాన్ని 61వేల మెరుపు దాడులతో అతలాకుతలం చేశాయని రాష్ట్ర అధికార సంస్థ డేటాను ఉటం

Read More

ఆ ముగ్గురు రైల్వే అధికారుల వల్లే యాక్సిడెంట్.. సీబీఐ ఛార్జిషీట్

ఒడిశా రాష్ట్రం బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేశారు. దర్యాప్తులో ఘటనకు కారణమైన వారిగా పేర్కొంటున్న ముగ్గురు

Read More

పూజారులు కొట్టుకుని.. దేవుడిని పస్తు ఉంచారు..

 హిందూ సంప్రదాయంలో పూజలు, వ్రతాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తమకు ఇష్టమైన దేవుడిని దర్శించుకుని మానసిక శాంతి కోసం ఆలయాలకు వెళ్లడం సర్వసాధారణం. గు

Read More

అప్పుడు పుట్టిన పిల్లలందరికీ చంద్రయాన్, లూనా పేర్లు..

చంద్రయాన్ - 3మిషన్ చంద్రునిపై సేఫ్ గా ల్యాండ్ అయిన కొద్దిసేపటికే ఒడిశాలోని కేంద్రపరా జిల్లాలో జన్మించిన అనేక మంది శిశువులకు 'చంద్రయాన్' అని పే

Read More