
Odisha
Earthquake: వణికిస్తున్న భూకంపాలు.. ఢిల్లీ తర్వాత బీహార్, ఒడిషాలోనూ ప్రకంపనలు
నార్త్ ఇండియాలో భూకంపాలు వణికిస్తు్న్నాయి. మంగళవారం (ఫిబ్రవరి 17) తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతలో 4.0 తీవ్రతతో వచ్చిన ఎర్త్ క్వేక్ ఢిల్లీని వణికించ
Read Moreపద్మ అవార్డులు తారుమారు..క్లెయిందారులిద్దరికీ హైకోర్టు సమన్లు
గ్రహీత పేరుతో ఇద్దరు ఉండడంతో ఒడిశాలో గందరగోళం క్లెయిందారులిద్దరికీ సమన్లు జారీ చేసిన ఒడిశా హైకోర్టు భువనేశ్వర్: సాహిత్య రంగంలో వచ్చిన పద్మశ్
Read MoreKho Kho World Cup 2025: అదరగొట్టిన భారత పురుషుల జట్టు.. ఖోఖో ప్రపంచ విజేతగా మనమే
ఖోఖో తొలి ప్రపంచకప్ లోనే భారత్ తన సత్తా చాటింది. భారత్ పురుషులు, మహిళల జట్లు విశ్వ విజేతలుగా నిలిచాయి. కాసేపటి క్రితం ముగిసిన మెన్స్ ఫైనల్స్ నేపాల్ పై
Read Moreనైనీ కోల్ బ్లాక్లో నెలాఖరుకు ఉత్పత్తి.. ఏటా 10 మిలియన్ టన్నుల టార్గెట్
తొలిసారి పొరుగు రాష్ట్రంలోకి సింగరేణి నైనీ బ్లాక్లో 38 ఏండ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఏటా సింగరేణికి రూ.1,000 కోట్ల ఆదాయం.. 1,
Read Moreదేశ ఐక్యతే మహాకుంభ్ సందేశం: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: దేశ ఐక్యతే మహాకుంభ మేళా సందేశమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వచ్చే నెల 13 నుంచి ప్రయాగ్రాజ్లో ఈ మహోత్సవం ప్రారంభం కానుంది. ఇందులో
Read Moreపల్టీ కొట్టిన బస్సు.. నలుగురు మృతి, 40 మందికి గాయాలు
ఒడిశాలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం(డిసెంబర్ 29) తెల్లవారుజామున కోరాపుట్ జిల్లా సమీపంలో దాదాపు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్త
Read More5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు ఒడిశాకు కంభంపాటి హరిబాబు
న్యూఢిల్లీ, వెలుగు: మిజోరం రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు ఒడిశా గవర్నర్ గా నియమితులయ్యారు. మంగళవారం ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్
Read Moreఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. ఒడిశా గవర్నర్గా కంభంపాటి హరిబాబు
దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ లను నియమించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ మేరకు డిసెంబర్ 24 రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మి
Read Moreనల్ల బంగారంతో.. సింగరేణి వెలుగులు.. ఇయ్యాల్టితో 136 వసంతంలోకి సంస్థ
నల్ల బంగారంతో.. సింగరేణి వెలుగులు..ఇయ్యాల్టితో 136 వసంతంలోకి సంస్థ ఏడాదికి రూ.36వేల కోట్ల టర్నోవర్ గత ఆరునెలల్లో రూ. 3వేల కోట్ల లాభ
Read Moreకేసీఆర్ చేసిన నేరాలకు ఏ శిక్ష వేయాలో అర్థం కావట్లేదు: రేవంత్ రెడ్డి
అసెంబ్లీలో భూభారతిపై చర్చ సందర్బంగా కేసీఆర్ పై మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. లోపభూయిష్టంగా ఉన్న ధరణితో సమాచారాన్ని దేశం దాటించారని ఆరోపించారు.
Read Moreకాగ్ వద్దన్న ధరణిని కేసీఆర్ తెచ్చారు.?. డేటాను క్రిమినల్ కంపెనీకి అప్పగించారు: రేవంత్ రెడ్డి
ధరిణి పోర్టల్ కేసీఆర్ తీసుకొచ్చింది కాదని..2010లో ఒడిశాలో ఈ ధరణి తీసుకొచ్చారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భూభారతి రెవెన్యూ బి
Read Moreఒడిశా, ఢిల్లీ జట్ల గెలుపు
హైదరాబాద్, వెలుగు: ప్రతిష్టాత్మక సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ చాంపియన్షిప్&zwn
Read Moreచాలా హ్యాపీగా ఉంది.. హిడ్మా ఇలాకాలో పర్యటించిన అమిత్షా
జగదల్పూర్, భద్రాచలం, వెలుగు: చత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అస్సాం రాష్ట్రాలకు చెందిన సుమారు 30 మంది మా
Read More