
Odisha
ఒడిశాలో పెళ్లి, చావుకు పోలీసుల అనుమతి తప్పనిసరి
కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్న క్రమంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లిళ్లు, అంత్యక్రియల కోసం స్థానిక పోలీసుల నుంచ
Read Moreఒడిశాలో భారీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
ఒడిశాలో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. కందమాల్ జిల్లాలోని సిర్లలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఆదివారం ఉదయం ఎద
Read Moreపూరి జగన్నాథ్ యాత్ర ప్రత్యేకతలు మీ కోసం
లక్షలాది మంది పాల్గొనే ఏకైక రథయాత్ర 10 రోజుల పాటు జరిగే పండుగ ప్రపంచంలోనే అతి ప్రాచీణమైన రథయాత్రగా పేరు చరిత్రలో మొదటిసారి భక్తులు లేకుండా రథయాత్ర ప
Read Moreజగన్నాథుడి రథయాత్రకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
ఒడిశాలో అత్యంత వైభవంగా జరిగే పూరీ జగన్నాథ రథయాత్రను కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో నిలిపేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుని వెనక్కి తీ
Read Moreపరీక్షలు లేకుండానే పాస్.. మార్కులు నచ్చకపోతే ఇంప్రూవ్ మెంట్ రాసుకోవచ్చు
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా యూజీ, పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఒడిశా విశ్వవిద్యాలయాలు నిర్ణయించాయి. అయితే పరీక్షల రద్దు
Read Moreటాయిలెట్ ను క్వారంటైన్ గా మార్చుకున్న యువకుడు
ఓ 28 ఏళ్ల యువకుడికి కరోనా సోకడంతో డాక్టర్లు హోంక్వారంటైన్ లో ఉండాలని సూచించారు. కానీ, అతని ఇంట్లో అంత సౌకర్యం లేకపోవడంతో పబ్లిక్ టాయిలెట్ లోనే వారం రో
Read Moreమామిడి పండ్ల కోసం భార్యను కొట్టిచంపిన భర్త
మామిడి పండ్లు ఇవ్వలేదని భార్యను కొట్టిచంపిన ఘటన ఒడిషాలో జరిగింది. భద్రాక్ జిల్లాలోని జలముండ గ్రామానికి చెందిన కార్తీక్ జేనా సోమవారం రాత్రి మద్యంమత్తుల
Read Moreవేటగాళ్ల చేతిలో రెండు ఏనుగులు మృతి?
కియోంజర్: ఒడిషా, కియోంజర్ డిస్ట్రిక్ట్లోని రిజర్వ్ ఫారెస్ట్లో రెండు ఏనుగులు చనిపోయిన ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఈ ఏ
Read Moreపింఛన్ కోసం..తల్లిని మంచంతో పాటే బ్యాంకుకు లాక్కెళ్ళిన కూతురు
భువనేశ్వర్: పింఛన్ తీసుకునేందుకు 100 ఏళ్ల తన తల్లిని ఓ కూతురు మంచంపై పడుకో బెట్టి బ్యాంకు దాకా లాక్కెళ్లింది. బ్యాంక్ ఆఫీసర్ ఫిజికల్ వెరిఫికేషన్ చేశాక
Read Moreఒడిశాలో బయటపడ్డ 500 ఏళ్లనాటి గుడి ఆనవాళ్లు
భువనేశ్వర్: ఒడిశా మహానదిలో నీటమునిగిన పురాతన ఆలయం ఒకటి వెలుగుచూసింది. నయాగఢ్ జిల్లా పరిధిలోని ఆ గుడి 500 ఏళ్ల నాటిదని భావిస్తున్నారు. పద్మావతి గ్రామ
Read Moreతెలంగాణ నుంచి ఒడిశాకు ఐదు శ్రామిక్ రైళ్లు
తెలంగాణ రాష్ట్రం నుంచి ఇవాళ (గురువారం,జూన్ -11) ఐదు శ్రామిక్ రైళ్లు ఒడిశాకు బయలుదేరనున్నాయి. వీటి ద్వారా 9,200 మంది వలస కార్మికులు సొంత రాష్ట్రానికి చ
Read More