
Odisha
బస్సు నడుపుతుండగా డ్రైవర్ కు హార్ట్ ఎటాక్.. చనిపోతూ 48మందిని సేవ్ చేసిండు
భువనేశ్వర్కు రాత్రిపూట బస్సులో ప్రయాణిస్తున్న నలభై ఎనిమిది మంది ప్రయాణికులను డ్రైవర్.. తన ప్రాణాలకు తెగించి కాపాడాడు.డ్రైవర్ కార్డియాక్ అరెస్ట్&
Read Moreమనసులే కరగని లోకం : రిక్షాలో తండ్రి.. 35 కిలోమీటర్లు రిక్షా తొక్కిన 14ఏళ్ల బాలిక
తండ్రి అనారోగ్యంతో ఉన్నాడు.. కదలలేడు.. మంచంపై ఉన్నాడు.. ఎలాగైనా తండ్రిని కాపాడుకోవటానికి ఆస్పత్రికి తీసుకెళ్లాలి.. చేతిలో చిల్లిగవ్వ లేదు.. అయినా ఆ 14
Read Moreతీవ్ర తుఫానుగా 'హమూన్'.. ఏడు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక
న్యూఢిల్లీ: పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల మొదలైన 'హమూన్' తుఫాను తీవ్రరూపం దాల్చింది. దాంతో మన దేశంలోని ఏడు రాష్ట్రాలు అలర్ట
Read Moreనవీన్ పట్నాయక్ ప్రైవేటు సెక్రటరీకి .. కేబినెట్ హోదా
స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఒక రోజు తరువాత ఐఏఎస్ ఆఫీసర్ వీకే పాండియన్ కు ఒడిశా ప్రభుత్వం కేబినేట్ ర్యాంకు హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుక
Read Moreవెయ్యి కిలోల గంజాయి పట్టివేత.. ఒడిశా నుంచి మహారాష్ట్రకు రవాణా
వెయ్యి కిలోల గంజాయి పట్టివేత ఒడిశా నుంచి మహారాష్ట్రకు రవాణా నలుగురిని అరెస్టు చేసిన టీ న్యాబ్ పట్టుబడ్డ గంజాయి విలువరూ.3.5 కోట్లు హైదరాబ
Read Moreఅక్టోబర్ 20 నుంచి పాఠశాలలకు 10 రోజుల దుర్గాపూజ సెలవు
దుర్గాపూజ పండుగ సందర్భంగా, ఒడిశా ప్రభుత్వం అక్టోబర్ 20 నుంచి పాఠశాలలకు పది రోజుల సెలవు ప్రకటించింది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, అక్టోబర్ 29 వరకు ఉత
Read Moreహ్యాట్సాప్ సార్ : హాకీ కోసం క్లాసులు పెట్టండి.. పిల్లలతో ఆడించండి.. ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం
చైనాలోని హాంగ్జౌ వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో భారత మువ్వెన్నల జెండా రెపరెపలాడిన విషయం తెలిసిందే. ఆసియా క్రీడల చరిత్రలో భారత క్రీడాకారులు తొలిసారి వం
Read Moreరైళ్లలో గంజాయి తరలింపు..ఇద్దరు అరెస్ట్
11.20 లక్షల విలువైన 44 కిలోల సరుకు స్వాధీనం సికింద్రాబాద్, వెలుగు : ఒడిశా నుంచి సిటీకి రైళ్లలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని సికింద్ర
Read More20 కిలోల అక్రమ గంజాయి పట్టివేత.. ఇద్దరు యువకులు అరెస్ట్
ఒడిశా నుంచి అక్రమంగా హైదరాబాద్ కు గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 20 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నార
Read More45 రోజుల్లో.. అతి భారీ తుఫాన్ రాబోతుందా..! ఒడిశా ఎందుకు అలర్ట్ అవుతుంది..?
భారతదేశంలో రాబోయే 45 రోజుల్లో అంటే.. అక్టోబర్ 10వ తేదీ తర్వాత.. నవంబర్ నెలాఖరులోపు.. అంటే ఈ 45 రోజుల్లో అతి భారీ తుఫాన్ రాబోతున్నదా.. ఈసారి దాని తీవ్ర
Read Moreఒడిశా పూరీ బీచ్లో స్వచ్ఛ్ భారత్ సైకత శిల్పం
స్వచ్ఛతా హి సేవా 2023 ప్రచారంలో భాగంగా సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరీ బీచ్లో అందమైన సైకత శిల్పాన్ని రూపొందించారు. ప్రధాని మోదీ పిల
Read Moreఇయర్ ఫోన్స్ కోసం విద్యార్థిని రాళ్ళతో కొట్టి చంపారు
ఇయర్ ఫోన్స్ కోసం విద్యార్థులు గొడవపడ్డారు.. ఆ ముగ్గురు స్నేహితులే అయినప్పటికీ ఇద్దరు స్నేహితులు మరో స్నేహితుడితో ఇయర్ ఫోన్స్ విషయంలో గొడవపడ్డారు. వారి
Read Moreమోదీ పాలన బాగుంది.. 8/10 రేటింగ్ ఇస్తా : నవీన్ పట్నాయక్
కేంద్రంతో ప్రభుత్వంతో తమకు సత్సంబంధాలు ఉన్నాయని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని తాము కోరుకుంటున్నామని, రాష్ట్ర అభి
Read More