Odisha

అన్నం వండలేదని భార్యను కొట్టి చంపిన భర్త

ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలో అన్నం వండలేదని ఓ భర్త, భార్యను కొట్టి చంపాడు. అనంతరం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మే 7న రాత్రి జమన

Read More

తుది దశకు చేరుకున్న గోదావరి రెండో బ్రిడ్జి నిర్మాణ పనులు

భద్రాచలం, వెలుగు: గోదావరిపై భద్రాచలం వద్ద నిర్మిస్తున్న రెండో బ్రిడ్జి పనులు చివరి దశకు చేరుకున్నాయి. అధికారుల అంచనా మేరకు వచ్చే ఆగస్టు చివరి నాటికి బ

Read More

ఒడిశా రిజర్వ్​లో బ్లాక్​ టైగర్​ మృతి...  పులి శరీరంపై గాయాలు

ఒడిశా రిజర్వ్‌లో అరుదైన నల్లపులి మృతి చెందింది. మయూర్‌భంజ్ జిల్లాలోని సిమిలిపాల్ నేషనల్ పార్క్ (STR)లోఅరుదైన నల్లపులి (సూడో-మెలనిస్టిక్) చని

Read More

మీరు అక్కడికి వెళుతుంటే మాస్క్ మస్ట్.. లేకుంటే రానీయరు

దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా ఒడిశా రాష్ట్రంలో నమోదైన కేసులతో ఇదే సమయంలో కేంద్రం అలర్ట్ అయింది. మరోవైపు  మూడు రాష

Read More

50లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తాం

కోల్​బెల్ట్​,వెలుగు:  సింగరేణి కంపెనీకి ఒడిశా రాష్ట్రంలో కేటాయించిన నైనీ బొగ్గు బ్లాక్​ స్టేజ్- 1, స్టేజ్ -2  పర్మిషన్లు వచ్చాయని, గని ప్రాం

Read More

పింఛను కోసం.. కుర్చీ సాయంతో మండుటెండలో చెప్పులు లేకుండా..

ఒడిశాలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 70 ఏళ్ల వృద్ధురాలు బ్యాంకు నుంచి పింఛను తీసుకోవడానికి చాలా కిలోమీటర్లు చెప్పులు లేకుండా నడుస్తూ కనిపించింది. దీని

Read More

దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో హీట్ వేవ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

రమేష్ స్వైన్‌పై మనీ లాండరింగ్ కింద కేసు నమోదు

ఫిబ్రవరి 2023లో అరెస్టయిన రమేష్ స్వైన్ పై ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేశారు. రెండు నెలల క్రితం 10రాష్ట్రాల్లో 27మందిని పెళ్లి చేసుకున

Read More

తప్పని కుక్కల బెడద : కారును ఢీకొన్న స్కూటీ

దేశంలో కుక్కల బెడద రోజురోజుకూ పెరిగిపోతోంది. కుక్కల దాడిలో గాయపడ్డారనో, చనిపోయారనో వార్త రోజులో ఏదో ఒక చోట వినిపిస్తూనే ఉంది. తాజాగా ఒడిశాలో కుక్కలు వ

Read More

నాలుగు రాష్ట్రాల్లో  బీజేపీకి కొత్త చీఫ్‌‌లు

ఢిల్లీ, రాజస్థాన్‌‌, బీహార్‌‌‌‌, ఒడిశాకు పార్టీ అధ్యక్షులను నియమించిన జేపీ నడ్డా న్యూఢిల్లీ: బీజేపీ అధ

Read More

దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న ఇన్‌ఫ్లుయెంజా కేసులు

దేశంలో ఇన్‌ఫ్లుయెంజా కేసులు రోజురోజుకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఆరుగురు చనిపోయారనే వార్తలు వినిపిస్తుండగా.. ప్రభుత్వం మాత్రం కేవలం

Read More

అగ్నిప్రమాదంలో చిక్కుకున్న 100 మంది..రక్షించిన సిబ్బంది

ఒడిశా రాష్ట్రం పూరీలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.  ఈ అగ్ని ప్రమాదంలో 40 దుకాణాలు దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో షాపిం

Read More

కాళ్లకు కెమెరా, మైక్రో చిప్..ఒడిశా తీరంలో స్పై పావురం

ఒడిశా తీరంలో  స్పై  పావురం మత్య్సకారుల కంటపడింది. కాళ్లకు కెమెరా, మెక్రోచిప్‌తో తీరంలో పావురం చక్కర్లు కొట్టడాన్ని గమనించారు. ఆ పావురాన

Read More