
Odisha
నిషేధిత మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
యువతే లక్ష్యంగా నిషేధిత మత్తు పదార్థాలు అమ్ముతున్నారని బాలానగర్ ఎస్వోటీ పోలీసులు తెలిపారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధి లో
Read Moreఆవు కడుపులో 30 కిలోల ప్లాస్టిక్..ఇంకొన్ని రోజులే ఆగితే ..
ఒడిశాలోని బెర్హంపూర్లోని ప్రభుత్వ పశువైద్యశాల వైద్యులు ఆవు కడుపులో నుంచి దాదాపు 30 కిలోల బరువున్న ప్లాస్టిక్ సంచులను తొలగించారు. సత్య నారాయణ్&zw
Read Moreబంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. వాయుగుండంగా మారే ఛాన్స్.. ఇదే జరిగితే మళ్లీ భారీ వర్షాలు
ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలలోని వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం సోమవారం (జులై 31న) ఉదయం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ప్రస్తుతం ఉత్తర బంగాళాఖాత
Read Moreఏం ఐడియా బాబూ : పిల్లలను కూర్చోబెట్టి.. టమాటాలు ఎత్తుకెళ్లాడు..
దేశ వ్యాప్తంగా టమాటాల ధరలు మండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా 200 పైనే పలుకుతున్నాయి. దీంతో వినియోగదారులు దొంగల అవతారం ఎత్తుతున్నారు. ఎక్క
Read Moreమళ్లీ వర్షాలు.. మూడు రోజులపాటు దంచుడే దంచుడు
రానున్న రెండు రోజులు (జులై 31, ఆగస్టు 01) రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చి
Read Moreప్రియుడితో పారిపోయిన భార్యకు పెళ్లి చేసిన భర్త
ప్రియుడితో కలిసి పారిపోయిన భార్యకు పెళ్లి చేశాడు ఓ భర్త. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది. సోన్పూర్ జిల్లా శుభలాయి ఠాణా
Read Moreజ్యోతిబసు రికార్డును బ్రేక్ చేసిన నవీన్ పట్నాయక్
దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండవ వ్యక్తిగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రికార్డు సృష్టించారు. పశ్చిమ బెంగాల్ మ
Read Moreగాజుల వ్యాపారం పేరుతో గంజాయి అమ్మకం
గాజుల వ్యాపారం పేరుతో గంజాయి అమ్మకం ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు 40 గంజాయి ప్యాకెట్లు, 5 సెల్ఫోన్లు స్వాధీనం గండిపేట్,
Read Moreఫలక్నుమాలో మంటలు.. ప్రమాదమా ఉగ్ర కోణమా
షార్ట్ సర్క్యూట్ అని కొందరు సిగరెట్ వల్లే అంటున్న మరికొందరు.. గతేడాది ఇక్కడే దక్షిణ్ఎక్స్ప్రెస్ పార్శిల్ బోగీలో మంటలు రెండు ఘటనలు జరిగిం
Read Moreబ్రేకింగ్: ఒడిశా రైలు ప్రమాద ఘటనలో ముగ్గురు రైల్వే ఉద్యోగులు అరెస్ట్
ఒడిశాలోని బాలాసోర్లో చోటుచేసుకున్న రైలు విషాదఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. నెల రోజుల క్రితం జరిగిన ఈ ప్రమాదంలో 275 మంది మృతిచెందగా.. వందలాది మం
Read Moreమానవ తప్పిదం వల్లే ఒడిశా రైలు ప్రమాదం.. తేల్చేసిన కమిటీ
2023, జూన్ 2వ తేదీన ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం యావత్ దేశాన్ని కుదిపేసింది. ఈ ప్రమాదంలో దాదాపు 293 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో 100 మందికి ప
Read Moreఊరేగింపుపైకి దూసుకెళ్లిన ట్రక్కు
ఐదుగురు మృతి ఒడిశాలో ప్రమాదం కియోంఝర్: ఒడిశాలోని కియోంఝర్జిల్లాలో బుధవారం ఉదయం పెండ్లి ఊరేగింపుపై ట్రక్కు దూసుకుపోయింది. దీంతో ఐదుగురు మృతిచె
Read More