Odisha

ఘోర ప్రమాదం..రెండు ట్రక్కులు ఢీ కొని ఏడుగురు దుర్మరణం

ఒడిశాలోని జాజ్ పుర్ జిల్లాలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ధర్మశాల పీఎస్ పరిధిలోని నెయిల్‌పూర్ సమీపంలో NH-16లో రెండు ట్ర

Read More

డ్రోన్ ద్వారా వికలాంగుడికి పెన్షన్ పంపించిన సర్పంచ్

మనసుంటే మార్గముంటుందన్న నీతి సూక్తిని ఓ సర్పంచ్ పాటించి చూపించారు. పుట్టుకతోనే వికలాంగుడైన ఓ వ్యక్తికి గ్రామ సర్పంచ్ డ్రోన్ ద్వారా పెన్షన్ డబ్బుల

Read More

ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు: నిర్మలా సీతారామన్

రాష్ట్రాలకు  ప్రత్యేక హోదాపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  క్లారిటీ ఇచ్చారు. ఇక ముందు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని స్పష్టం

Read More

అందం, ఆహ్లాదం పూరీ బీచ్ సొంతం

ఒడిశా ప్రకృతి ప్రేమికుల్ని, పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.  అక్కడ ప్రకృతితో కలిసిన అందాలు... ఆనందాలు చూస్తే గొప్ప అనుభూత

Read More

రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ నేత మృతి

ఒడిశాలోని బారుహాన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ నాయకుడు అర్జున్ చరణ్ దాస్ మృతి చెందారు. స్నేహితుడితో కలిసి BRS  రైతుల సమావే

Read More

ఒడిశా మంత్రిపై కాల్పులు .. తీవ్రగాయాలు

ఒడిశా ఆరోగ్యశాఖ  మంత్రి నబకిషోర్ దాస్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. ఝార్సుగూడ జిల్లాలోని బ్రజరాజ్‌నగర్ సమీపంలో మంత్రిపై కాల్పుల

Read More

దేశంలో అధికారంలోకొస్తే కిసాన్ బంధు ఇస్తం : కేసీఆర్

దేశంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కిసాన్ బంధు అమలుచేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రైతులకు తాగు, సాగు నీరు ఇవ్వలేని స్థితలో దేశం ఉండడం దు

Read More

బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఒడిశా మాజీ సీఎం

ఒడిశా మాజీ సీఎం గిరిధ‌ర్ గ‌మాంగ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భ‌వ‌న్‌లో గిరిధ‌ర్‌కు సీఎం కేసీఆర్ కండువా క&zwnj

Read More

బీజేపీకి గుడ్ బై చెప్పిన ఒడిశా మాజీ సీఎం

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ బీజేపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపారు. గిరిధ‌ర్ గమాంగ్

Read More

ఎస్ఈబీసీ జాబితాలోకి 22 కులాలు

రాబోయే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల జాబితాలో 22 కులాలన

Read More

సింఘనాథ్ ఆలయంలో తొక్కిసలాట, ఒకరు మృతి

ఒడిశా కటక్ లోని బరంబాలోని సింఘనాథ్ ఆలయంలో మకరమేళా రద్దీ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా..తొమ్మిది మందికి గాయాలయ్యాయి. వీరిలో న

Read More

పృథ్వీ-2 పరీక్ష విజయవంతం

దేశీయంగా అభివృద్ధి చేసిన స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-2ని డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్

Read More