
Odisha
Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో 233కి చేరిన మృతులు
ఒడిషాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 233కి చేరింది. 900మందికి పైగా గాయాలయ్యాయి. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు. గాయపడిన వారిన
Read Moreఒకటి కాదు..మూడు రైళ్లు ఢీకొట్టుకున్నాయి..ఎలా జరిగిందంటే
ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 250 వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఆర్బీ పాల్
Read Moreఒడిశా రైలు ప్రమాదం.. 48 రైళ్లు రద్దు , 39 దారి మళ్లింపు
ఒడిశా రైలు ప్రమాద ఘటనతో ఇప్పటికి 48 రైళ్లు రద్దు చేయబడ్డాయి, 39 దారి మళ్లించబడ్డాయని రైల్వే అధికారులు వెల్లడించారు. మరో ఏడు రైళ్లను &
Read Moreకోరమండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదం..50 మంది మృతి..ఎలా జరిగిందంటే
ఒడిషాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 50 మందికి పైగా మృతి చెందారు. 179 మందికి పైగా గాయాలయ్యాయి. కోల్కతాకు సమీపంలోని షాలిమార్ నుంచి తమిళ
Read Moreగూడ్స్ రైలును ఢీకొట్టిన కోరమండల్ ఎక్స్ ప్రెస్..వందల మందికి గాయాలు
పశ్చిమ బెంగాల్లోని హౌరా నుంచి తమిళనాడులోని చెన్నైకి వెళ్తున్న కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలుకు ఘోర ప్రమాదం జరిగింది. 2023, జూన్ 2వ తేదీ సాయంత్
Read Moreథర్డ్ ఫ్రంట్కు చాన్స్ లేదు.. విపక్షాలకు నవీన్ పట్నాయక్ ఝలక్
న్యూఢిల్లీ: ఒడిశా సీఎం, బిజూ జనతా దళ్ (బీజేడీ) చీఫ్ నవీన్ పట్నాయక్ విపక్షాలకు షాక్ ఇ
Read Moreదేశవ్యాప్తంగా ఐదు సెగ్మెంట్లకు ఉపఎన్నికలు
న్యూఢిల్లీ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు బుధవారం దేశవ్యాప్తంగా మరో ఐదు నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరిగాయి. యూపీలోని సువార్, చన్ బే.. మేఘాలయలోని సోహ
Read Moreఒడిశాలో “పుష్ప 2” .. కీలక సన్నివేశాల చిత్రీకరణ
పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న పుష్ప 2 పై ఫ్యాన్స్కి భారీ అంచనాలే ఉన్నాయి. పుష్ప 1 హిట్ తో ఈ అంచనాలు మరింతగా పెరిగాయి. స్టైలింగ్ స్టార్ అల్లు
Read Moreగండం తప్పినట్లేనా...మోచా తుఫానుపై ఐఎండీ ప్రకటన
భారత్కు మోచా తుపాను గండం తప్పింది. మోచా తుపాను దిశను మార్చుకున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మయన్మార్, బంగ్లాదేశ్ వైపు మోచా తుపాను కదు
Read Moreఅన్నం వండలేదని భార్యను కొట్టి చంపిన భర్త
ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో అన్నం వండలేదని ఓ భర్త, భార్యను కొట్టి చంపాడు. అనంతరం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మే 7న రాత్రి జమన
Read Moreతుది దశకు చేరుకున్న గోదావరి రెండో బ్రిడ్జి నిర్మాణ పనులు
భద్రాచలం, వెలుగు: గోదావరిపై భద్రాచలం వద్ద నిర్మిస్తున్న రెండో బ్రిడ్జి పనులు చివరి దశకు చేరుకున్నాయి. అధికారుల అంచనా మేరకు వచ్చే ఆగస్టు చివరి నాటికి బ
Read Moreఒడిశా రిజర్వ్లో బ్లాక్ టైగర్ మృతి... పులి శరీరంపై గాయాలు
ఒడిశా రిజర్వ్లో అరుదైన నల్లపులి మృతి చెందింది. మయూర్భంజ్ జిల్లాలోని సిమిలిపాల్ నేషనల్ పార్క్ (STR)లోఅరుదైన నల్లపులి (సూడో-మెలనిస్టిక్) చని
Read Moreమీరు అక్కడికి వెళుతుంటే మాస్క్ మస్ట్.. లేకుంటే రానీయరు
దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా ఒడిశా రాష్ట్రంలో నమోదైన కేసులతో ఇదే సమయంలో కేంద్రం అలర్ట్ అయింది. మరోవైపు మూడు రాష
Read More