Odisha

దొంగకు కరోనా.. 30 మంది పోలీసులు క్వారంటైన్​కు​

భువనేశ్వర్: అరెస్టయిన ఓ దొంగకు కరోనా పాజిటివ్ కన్ఫామ్ కావడంతో అతన్ని పట్టుకున్న పోలీసులందరినీ అధికారులు క్వారంటైన్ కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే..

Read More

లాక్డౌన్ ఎఫెక్ట్: చెక్క పడవలో 1100 కిలోమీటర్ల ప్రయాణం

కరోనావైరస్ నియంత్రణకు దేశవ్యాప్తంగా మే3 వరకు లాక్డౌన్ విధించారు. దాంతో ఒక రాష్ట్ర ప్రజలు మరో రాష్ట్రంలో చిక్కుకుపోయారు. వెళ్దామంటే వాహనాలు కూడా ఎక్కడి

Read More

కరోనాతో పోరాడుతూ చనిపోయిన డాక్టర్లకు రూ.50లక్షల పరిహారం

ప్రకటించిన సీఎం నవీన్‌ పట్నాయక్‌ భువనేశ్వర్‌‌: కరోనా పేషంట్లకు ట్రీట్‌మెంట్‌ ఇస్తున్న హెల్త్‌ వర్కర్లు, సపోర్ట్‌ సర్వీస్‌ స్టాఫ్‌ చనిపోతే వారి కుటుం

Read More

ఫ్యామిలీతో పూరీ టెంపుల్ కు వెళ్లిన ఇన్ స్పెక్టర్

సస్పెండ్ చేసిన ఒడిశా సర్కార్ భువనేశ్వర్: లాక్ డౌన్ బ్రేక్ చేసి పూరీ జగన్నాథ ఆలయంలోకి వెళ్లిన ఇన్ స్పెక్టర్ పై సస్పెన్షన్ వేటు పడింది. దీపక్ కుమార్ జ

Read More

పట్టణ పేదలకు రూ. 100 కోట్లు కేటాయించిన ఒడిశా ప్రభుత్వం

లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ఒడిశా ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు

Read More

రెంట్​కు ఉంటున్న కేన్సర్ పేషెంట్​ను ఇంట్లోకి రానియ్యలే

ఇంటి ఓనర్ నిర్వాకం బాలసోర్(ఒడిషా): తన ఇంట్లో అద్దెకుంటున్న కేన్సర్ పేషెంట్​ను, అతని కుటుంబ సభ్యులను ఇంటి ఓనర్ లోపలికి రానివ్వలేదు. ఒడిషాలోని బాలసోర్

Read More

ఒడిశాలో మాస్కులు పెట్టుకోని 167 మందికి ఫైన్

భువనేశ్వర్: ఒడిశాలో మాస్కులు పెట్టుకోని 167 మందికి పోలీసులు ఫైన్ వేశారు. కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు భువనేశ్వర్, కటక్ లో మాస్కులు తప్పనిసరి చే

Read More

ఒడిశాలో 30 వరకు లాక్ డౌన్

భువనేశ్వర్‌‌‌‌: కరోనా వ్యాప్తి ని అరికట్టేందుకు ఒడిశా ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. లాక్‌‌డౌన్‌‌ను ఈ నెల 30 వరకు కొనసాగిస్తున్నట్లు ఆ రాష్ట్ర స

Read More

కట్నం కోసం కరోనా వేధింపులు

భర్త, అత్తమామపై కొత్త పెళ్లికూతురు ఫిర్యాదు ఒడిశాలోని ముర్తుమా గ్రామానికి చెందిన పూజా సర్కార్‌కు జయంత్ కుమార్‌తో మార్చి 2న పెండ్లి జరిగింది. పెండ్లి స

Read More

కరోనా వ్యక్తులు ఉంటే ఇంట్లో లేదా ఆస్పత్రిలో.. ఉండకపోతే జైలుకే

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఒడిశా ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ లక్షణాలున్న వ్యక్తులు ఎవరైనా క్వారెంటైన్​లో ఉండేందుకు, ఆస్పత్

Read More

కరోనా ఎఫెక్ట్ : ఒడిశాలో స్కూళ్లు, కాలేజీలు బంద్

ఒడిశా ప్రభుత్వం కరోనాను రాష్ట్రవిపత్తుగా ప్రకటించింది. స్కూళ్లు, కాలేజీలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. కరోనాను డీల్ చేస

Read More

20 ఏళ్లు నాన్​స్టాప్​గా: మామిడి టెంకలతో గంజి తాగే రోజులవి..!

నమ్మరుగానీ, లోకల్​ జనాలతో మాట్లాడడం రాని వ్యక్తి… ఏకంగా 20 ఏళ్లుగా సీఎంగా కొనసాగుతున్నారు! ఆయన జనాన్ని అడిగేదొకటే…‘అపనా మానే ఖుసీ తా (మీరు హేపీగాఉన్నా

Read More

ఎవరైనా వచ్చి కాపాడండి: కోతుల వీరంగం 12 మందికి తీవ్ర గాయాలు

కేంద్రపారా: కోతుల దాడిలో 12 మందికి గాయాలైన సంఘటన మంగళవారం ఒడిశాలో జరిగింది.  ఒడిశాలోని కేంద్రపారా జిల్లా, బాదమంగరాజ్‌ పూర్‌ గ్రామంలోకి ప్రవేశించిన కోత

Read More