Odisha

మంచి మనసు చాటుకున్న చాహల్.. రైలు ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం

ఒడిశా రైలు ప్రమాద ఘటన యావత్ దేశాన్ని కదిలిస్తోంది. ఈ విషాదకర ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. వీరిలో కొందరు

Read More

ఒడిశా రైలు ప్రమాదం.. ఇంకా గుర్తించని 101 మృతదేహాలు

ఒడిశా రైలు ప్రమాదంలో ప్రయాణికుల మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం 200 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని, ఇంకా 101 మృతద

Read More

కోర‌మాండల్ ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్లు బతికే ఉన్నారు.. యాక్సిడెంట్ ముందు ఏం జరిగిందంటే?

ఒడిశా రైలు ప్ర‌మాదం జరిగిన మూడు రోజుల అనంతరం కోర‌మాండల్ ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్లు బతికే ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ ప్రమాదంలో తీవ్

Read More

అదృష్టం-దురదృష్టం: వాళ్లు సీట్లు మార్చుకున్నారు.. వీళ్లేమో..

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో అత్యంత ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న సంగతి విదితమే. ఈ విషాదకర ఘటనలో 275 మంది మృత్యువాత పడగా.. 1,100 మందికి పైగా గాయపడ్డార

Read More

ఒడిశాలో ప్రమాదం జరిగిన ట్రాక్ మీదుగా.. వందే భారత్ రైలు

ఒడిశాలో రైలు ప్రమాదం జరిగిన తరువాత బాలాసోర్  ప్రాంతంలో రాకపోకలు నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. 2023 జూన్ 05  సోమవారం రోజున  పూరీ – హౌర

Read More

మార్చురీలలో జాగా సరిపోలె

భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్  జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన మూడు రైళ్ల ప్రమాదంలో చనిపోయిన వారి డెడ్ బాడీలతో బాలాసోర్  ఆస్పత్రులలోని మార

Read More

ఒడిశా రైలు ప్రమాదం.. ముమ్మరంగా పునరుద్ధరణ పనులు

బాలాసోర్: ఒడిశాలోని బహనాగ బజార్ స్టేషన్ వద్ద రైలు ప్రమాదం జరిగిన ప్రాంతంలో పునరుద్ధరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల

Read More

జూన్ 5, 6న పలు రైళ్లు రద్దు

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనతో రైల్వేశాఖ అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. బాలేశ్వర్‌ సమీపంలో ట్రాక్‌ పునరుద్ధరణ పనులు కొనసాగుతుండటం

Read More

ఒడిశా రైలు ప్రమాదం.. మృతుల సంఖ్యలో వాస్తవమెంత..? : మమతా బెనర్జీ

కోల్‌కతా : ఒడిశా రైలు ప్రమాదంలో  రైల్వే శాఖ ప్రకటించిన మృతుల సంఖ్య విషయంలో పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా

Read More

ఒడిశా రైలు ప్రమాదంలో చనిపోయిన మృతుల పిల్లలకు అదానీ గ్రూపు సాయం

ఒడిశాలోని బాలేశ్వర్‌ వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‍ప్రమాదంలో మృతి చెందినవారి ప

Read More

50 రైళ్ల రద్దు..మరికొన్ని దారి మళ్లింపు

అందుబాటులోకి హెల్ప్‌‌‌‌‌‌‌‌లైన్ నెంబర్స్  సికింద్రాబాద్, వెలుగు : ఒడిశాలో రైలు ప్రమాదం జరగడంతో దక

Read More

మన దగ్గరే మొదలైన ‘కవచ్’

దేశంలోనే తొలిసారి దక్షిణమధ్య రైల్వేలో అమలు ప్రస్తుతం 1,465 కి.మీ. పరిధిలో అందుబాటులోకి..  వచ్చే ఏడాది న్యూఢిల్లీ–హౌరా, న్యూఢిల్లీ&nd

Read More

ఒడిశా రైలు ప్రమాదం... సిగ్నల్ లోపంతోనే

ఒడిశా రైలు ప్రమాదం సిగ్నల్ లోపంతోనే గాయపడ్డ వారికి రక్తదానం చేసేందుకు హాస్పిటల్​కు వచ్చిన యువత ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించిన రైల్వే అధికారుల

Read More