Odisha
సీఎం ఆస్తి రూ.71 లక్షలు పెరిగింది..మొత్తం ఆస్తి ఎంతంటే.?
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. 2020 మార్చి 31 వరకు తన ఆస్తి విలువ మొత్తం రూ. 64.98 కోట్లని వెల్లడించారు. అంతకు ముందు ఏడాదితో
Read Moreపది నిమిషాల్లో రూ. 12 కోట్ల విలువైన బంగారం దోపిడీ
కేవలం పదంటే పది నిమిషాల్లోనే దొంగలు రూ. 12 కోట్ల విలువైన బంగారాన్ని దోచుకెళ్లారు. ఈ ఘటన ఒడిశాలో గురువారం జరిగింది. నలుగురు సాయుధ దుండగులు కటక్ పట్టణంల
Read Moreతండ్రిపై కలెక్టర్ కు కూతురు కంప్లైంట్ : ప్రభుత్వం నాకిచ్చే భోజనం మా నాన్న మింగేస్తున్నాడు
ఓ ఆరేళ్ల బాలిక తన తండ్రిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది. కరోనా కారణంగా ఒడిశా ప్రభుత్వం మధ్యాహ్నా భోజన పథకాన్ని ఆన్ లైన్ లో విద్యార్ధ
Read Moreఉల్లి బస్తాల లోడులో.. తాబేళ్ల మూటలు
అనుమానంతో తనిఖీ చేసి ఆశ్చర్యపోయిన పోలీసులు.. ఒడిశాకు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తింపు తూర్పుగోదావరి: సాధారణ గూడ్స్ ట్రాలీ ఆటో అది.. ఉల్లి బస్తాలు వ
Read Moreనూట రెండేళ్ల మాష్టారు.. 70 ఏళ్లుగా పాఠాలు చెప్తున్న నందా సర్
ఎంత పంచినా తరగని సంపద చదువు. అందుకే 102 ఏళ్ల వయసులోనూ పిల్లలకి పాఠాలు చెప్తున్నాడు ఒడిశాకి చెందిన నందా పృస్టీ. ఉదయాన్నే నిద్రలేవడం.. గబగబా ఇంట్లో పన
Read Moreయాంటీవైరస్ టిఫిన్ సెంటర్.. ఇక్కడ అన్ని టిఫిన్లు దొరుకును
న్యూఢిల్లీ: యాంటీవైరస్ పేరుతో ఓ టిఫిన్ సెంటర్ ఉందంటే నమ్ముతారా? కరోనా కాలమండీ బాబూ.. నమ్మాల్సిందే మరి. ఒడిశాలో ఈ పేరుతో ఒక టిఫిన్ సెంటర్ ఉంది. సదరు టి
Read Moreనవంబర్ 30 వరకు ఒడిశాలో లాక్డౌన్
ఒడిశాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. దీంతో లాక్డౌన్ గడువును మరింత పొడిగించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 30వ తేదీ వరకు లాక్డౌన్న
Read Moreయువతిని కిడ్నాప్ చేసి 22 రోజుల పాటు గ్యాంగ్ రేప్
ఒడిశాలో దారుణం జరిగింది. ఒక 17 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసిన ఇద్దరు దుండగులు.. 22 రోజుల పాటు అత్యాచారం చేశారు. ఈ దారుణ ఘటన జగత్సింగ్పూర్ జిల్లాలో వెలు
Read Moreవిడిపోయి వేరే పెళ్లిళ్లకు సిద్దపడ్డ తల్లిదండ్రులు: ఇద్దరు పిల్లల్ని అమ్మేసి..
కన్న బిడ్డల కంటే వివాహేతర సంబంధాలే ఎక్కువనుకున్నారు ఆ ఇద్దరు. అప్పటి వరకు కలిసి ఉన్న భార్యాభర్తలు తమ పిల్లల గురించి కూడా ఆలోచించకుండా వివాహేతర బంధం పె
Read Moreకరోనా ఉన్నా బయటకొచ్చిన ఎమ్మెల్యే
పూరి: కరోనా పాజిటివ్ ఉన్నప్పటికీ, క్వారంటైన్ రూల్స్ ఉల్లంఘించి బయటకు వెళ్లిన ఒడిశా ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. బీజేడీ ఎమ్మెల్యే ఉమాకాంత్ సమంత్రయ్ కి కర
Read Moreవరుసగా ఏడుసార్లు గెలిచిన ఎమ్మెల్యే కరోనాతో మృతి
కరోనా బారినపడి మరో ఎమ్మెల్యే కన్నుమూశాడు. ఒడిశాలోని పిపిలి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రదీప్ మహారథి(65) కరోనాతో భువనేశ్వర్లోని ఎస్యూఎమ్ అల్టిమేట్ మెడికేర
Read Moreఒడిశా ప్రభుత్వం అన్లాక్- 5 మార్గదర్శకాలు
ఒడిశా ప్రభుత్వం అన్లాక్ -5 మార్గదర్శకాలను జారీ చేసింది. అక్టోబర్ 31 వరకు ప్రార్థనా స్థలాలు, సినిమా హాళ్ళు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్ టైన్మెంట్ కాంప్
Read More