
patna
ఆస్పత్రి కట్టారు.. ఓపెనింగ్ మరిచారు
పాట్నా: పదేండ్ల కిందట రూ.5 కోట్లతో ఆ ప్రభుత్వ ఆస్పత్రిని నిర్మించారు. కానీ దాని ఓపెనింగ్ మాత్రం మరిచిపోయారు. ఇప్పటిదాకా ఒక్కరికి కూడా అందులో ట్రీట్మెం
Read Moreనీట్ పేపర్ లీక్ కేసులో.. 13మంది నిందితులతో CBI ఫస్ట్ ఛార్జ్షీట్
నీట్ యూజీ 2024 పేపర్ లీక్ కేసులో సిబిఐ తన ఫస్ట్ ఛార్జిషీట్ను దాఖలు చేసింది. ఆగస్టు 1న దాఖలు చేసిన ఈ ఛార్జిషీట్లో 13 మంది నిందితులు ఉన్నారన
Read Moreనీట్ యూజీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దర్ని అరెస్ట్ చేసిన CBI
నీట్ యూజీ 2024 పేపర్ లీక్ కేసులో సీబీఐ జూలై 16న మరో ఇద్దర్ని అరెస్ట్ చేసింది. ఈ కేసులో బీహార్ లోని పాట్నా, జార్ఖండ్ లోని హజారీబాగ్లకు చెందిన ఇద్
Read Moreమోదీ సర్కార్ ఆగస్టులోగా పడిపోతుంది : లాలూ ప్రసాద్
పాట్నా: బిహార్ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని
Read Moreబీహార్లో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిని కాల్చి చంపారు
బీహార్లోని పాట్నాలోని రూపస్పూర్ ప్రాంతంలో 2024 జులై 03వ తేదీ మంగళవారం రాత్రి నాలుగేళ్ల బాలికను ఆమె ఇంటి బయట గుర్తు తెలియని దుండగులు కాల్చి
Read Moreనీట్పేపర్ లీక్ కేసులో ఇద్దరి అరెస్టు
న్యూఢిల్లీ: నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో ఇద్దరిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది. నిందితులను
Read Moreనాకు ఓటెయ్యనోళ్లకోసం నేను పనిచెయ్య : ఎంపీ దేవేశ్ చంద్ర ఠాకూర్
ముస్లిం, యాదవులనుద్దేశించి జేడీయూ ఎంపీ వివాదాస్పద కామెంట్లు పాట్నా: తనకు ఓటు వేయని వాళ్లకోసం పని చేయబోనని బిహార్కు చెందిన జనతాదళ్ యునైటె
Read Moreగంగా నదిలో పడవ బోల్తా .. ఆరుగురు గల్లంతు
పాట్నా: పాట్నాలోని గంగా నదిలో బోటు బోల్తాపడటంతో ఆరుగురు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో బోటులో 17మంది ఉన్నట్టు పోలీసులు తెలిపారు. బోటులో ప్రయాణిస్తున్న వా
Read Moreగంగా నదిలో పడవ బోల్తా.. ఆరుగురు గల్లంతు
గంగానదిలో పడవ బోల్తా పడి ఆరుగురు గల్లంతయ్యారు. ఈ విషాద సంఘటన బిహార్ రాజధాని పాట్నాకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న బార్హ్ పట్టణం సమీపంలో చోటుచేసుకుంది. 20
Read Moreయూట్యూబర్: పాన్షాప్ లాస్కంటెంట్లో సక్సెస్
చేసేది చిన్న ఉద్యోగం.. కొన్ని కారణాల వల్ల అదీ వదిలేయాల్సి వచ్చింది. తర్వాత ఏం చేయాలో తోచని పరిస్థితి. దాంతో చిన్న బిజినెస్ పెట్టుకున్నాడు.
Read Moreఅధికారంలోకి వస్తే అగ్నిపథ్ రద్దు చేస్తం: రాహుల్
బఖ్తియార్ పూర్/పాలిగంజ్/జగదీశ్ పూర్ : ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నిపథ్ స్కీమ్ను రద్దు చేస్తామని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ తెలిపారు. సోమ
Read Moreస్కూల్ డ్రైనేజీలో మూడేళ్ల పిల్లాడి డెడ్బాడీ.. బాలుడి కుటుంబసభ్యులు ఆందోళన
మూడేళ్ల బాలుడు స్కూల్ దగ్గరలోని డ్రైనేజీలో శవమై కనిపించాడు. దీంతో ఆగ్రహానికి గురైన బాలుడి కుటుంబ సభ్యులు పాఠశాలకు నిప్పు పెట్టారు. దీంతో శుక్రవారం అక్
Read Moreఇండియా కూటమి గెలిస్తే.. ప్రధాని పదవి కోసం కొట్లాటే : అమిత్ షా
పాట్నా: లోక్ సభ ఎన్నికల్లో ఒకవేళ ఇండియా కూటమి గెలిస్తే అందులోని అగ్రనేతలు ప్రధాని పదవి కోసం కొట్లాడుకుంటారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు.
Read More