pm modi

దేశాన్ని ఏలిన తెలంగాణ బిడ్డ

దేశాన్ని ఏలిన తెలంగాణ బిడ్డ ప్రధాని పదవి  చేపట్టిన ఏకైక తెలుగు వ్యక్తి పీవీ దక్షిణాది నుంచి తొలి ప్రధానిగానూ రికార్డు  ఉమ్మడి ఏపీలో

Read More

మన పీవీకి భారతరత్న.. ఏకైక తెలుగు వ్యక్తిగా రికార్డు

మాజీ ప్రధాని చరణ్ సింగ్, హరిత విప్లవ  పితామహుడు ఎంఎస్ స్వామినాథన్​కు కూడా.. ఆర్థిక సంస్కరణలతో దేశాభివృద్ధికి పీవీ నరసింహారావు పునాది భూస

Read More

భారత రత్న పీవీ : నవోదయ స్కూల్స్, కేంద్రీయ విద్యాలయాల సృష్టి కర్త

 1972 నుంచి పీవీ నరసింహారావు నేషనల్ పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యారు.  కేంద్రమంత్రిగా అనేక శాఖలు చూశారు. ఇందిరా గాంధీ కేబినెట్ లో  విదేశా

Read More

భారత రత్న పీవీ : మన్మోహన్​ను తీసుకు వచ్చింది మన పీవీనే

ఎకానమిస్టుగా ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ ను రాజకీయాల్లోకి తీసుకువచ్చింది పీవీ నరసింహారావే. మన్మోహన్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యం ఒకసారి చూద్ద

Read More

ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో భాగంగా  ఫిబ్రవరి 9వ

Read More

మోదీ OBC కులంలో పుట్టలేదు : రాహుల్ గాంధీ

ప్రధానమంత్రి ఓబీసీ కులంలో పెట్టలేదని.. ఆయన పదేపదే తన కులం గురించి అబద్దాలు చెబుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. గుజరా

Read More

నార్త్, సౌత్ అంటూ విభజిస్తరా?: ప్రధాని మోదీ

నార్త్, సౌత్ అంటూ విభజిస్తరా? దేశాన్ని ముక్కలు చేసే మాటలు ఆపాలె  రాజ్యసభలో కాంగ్రెస్​పై ప్రధాని మోదీ ఫైర్  విభజన వాదంతో దేశ భవిష్యత

Read More

దేశ విభజన కుట్రలు సహించం .. రాజ్యసభలో మోదీ

ఢిల్లీ: దేశాన్ని విభజించే కుట్రలను సహించబోమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇవాళ రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగిం

Read More

కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది : ప్రధాని మోదీ

కాంగ్రెస్ పార్టీ పై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అవుట్ డేటెడ్ పార్టీ అని విమర్శించారు. ఆ పార్టీ పరిస్థితి దిగజారిపోతుందని అన్నా

Read More

ముస్లిం దేశంలో మొదటి హిందూ దేవాలయం

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌-(యూఏఈ)  (UAE)లో అతిపెద్ద హిందూ దేవాలయం ఈ నెల 14 వ తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. బోచసన

Read More

ఢిల్లీ సీఎంను బీట్ చేసిన యోగి ఆదిత్యనాథ్

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎక్స్ ( ట్విట్టర్) లోఅత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా నిలిచారు.  ఎక్స్ లో యోగి ఆదిత్యనాథ్ ఫాలోవర్ల సంఖ్య 27

Read More

బీజేపీ రథసారథి .. దేశ రాజకీయాలను మలుపుతిప్పిన యోధుడు అద్వానీ

న్యూఢిల్లీ: లాల్ కృష్ణ అద్వానీ. దేశ రాజకీయాలను శాశ్వతంగా మలుపుతిప్పిన నాయకుడు. ఒకప్పుడు పార్లమెంట్​లో కేవలం 2 సీట్లకే పరిమితమై ఉన్న బీజేపీని తన రథ యాత

Read More

ఎల్​కే అద్వానీకి భారతరత్న.. ప్రధాని మోదీ వెల్లడి

ట్విట్టర్​లో ప్రధాని మోదీ వెల్లడి దేశాన్ని ఐక్యం చేసిన నాయకుడు అద్వానీ  దేశ అభివృద్ధిలో ఆయన పాత్ర ఎంతో కీలకం ప్రజాస్వామ్య రక్షణకు అలుపెర

Read More