pm modi

లక్షద్వీప్ కు కలిసొచ్చిన మాల్దీవులతో వివాదం.. మోస్ట్ సెర్చింగ్ లో ప్లేస్

ఇండియా - మాల్దీవుల మధ్య ఏర్పడిన వివాదం కారణంగా.. ఇప్పుడు చాలా మంది మన దేశంలోనూ చాలా పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, వాటిని సందర్శించాలని సూచిస్తున్నారు. అ

Read More

ఆ దేశాన్ని మర్చిపోండి : మాల్దీవ్స్ కు టికెట్ బుకింగ్స్ అన్నీ రద్దు

ఇండియా అపరిశుభ్రంగా ఉంటుందంటూ అవమానించిన మాల్దీవులకు ఇండియన్స్ షాకిస్తున్నారు. తాజాగా భారత ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ ఈజ్ మై ట్రిప్ అనే కంపెనీ మాల్

Read More

మోదీ పర్యటనపై అక్కసు .. మాల్దీవ్స్​ మంత్రుల చిల్లర కామెంట్లు

ఇండియా, ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు, నేతలు చిల్లర వ్యాఖ్యలు చేశారు. లక్షద్వీప్‌‌లో మోదీ పర్యటనపై తమ అక్కసు వెళ్లగక్కారు. టూరిజ

Read More

లోక్​సభ ఎన్నికల ప్రచారానికి.. బీహార్ నుంచి మోదీ శ్రీకారం

న్యూఢిల్లీ: లోక్​సభ ఎన్నికల ప్రచారానికి బీజేపీ హైకమాండ్ సిద్ధమవుతోంది. ఈ నెల 13న బీహార్ లో పర్యటించనున్న ప్రధాని మోదీతో ప్రచారానికి శ్రీకారం చుట్టించే

Read More

మోదీపై కామెంట్స్.. ముగ్గురు మాల్దీవుల మంత్రులు సస్పెషన్

ప్రధాని నరేంద్ర మోదీపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రులను అక్కడి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి లక్షద్వీప్  ప

Read More

లోక్ సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. జనవరి 13 నుంచి మోదీ దూకుడు

లోక్ సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ చేసింది. 2024 జనవరి 13నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికలల ప్రచారం మొదలుపెట్టనున్నట్లుగా తెలుస్తోంది.  బీహార్‌

Read More

రామాలయ శంకుస్థాపన : రామాయణ కాలం నాటి మొక్కలు నాటేందుకు కసరత్తు

జనవరి 22న జరగనున్న రామాలయ ప్రతిష్ఠాపన వేడుకలకు అయోధ్య సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నగరమంతటా డెవలప్‌మెంట్ అథారిటీ రామాయణ కాలం నాటి మొక్కలు, అంతరించి

Read More

ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ విషెస్

ఆదిత్య ఎల్ 1 సక్సెస్తో దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. సంక్లిష్టమైన అంతరిక్ష పరి

Read More

ఎయిర్​పోర్ట్​కు మహర్షి వాల్మీకి పేరు

న్యూఢిల్లీ :  అయోధ్య ఎయిర్​పోర్టుకు మహర్షి వాల్మీకి పేరు పెట్టేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. శుక్రవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేం

Read More

‘పృథ్వీ’ పథకానికి రూ.4 వేల కోట్లు.. ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్

న్యూఢిల్లీ : ఎర్త్ సైన్సెస్​కు సంబంధించిన ‘పృథ్వి విజ్ఞాన్’ కార్యక్రమానికి రూ.4,797 కోట్లు కేటాయింపులకు కేంద్ర కేబినెట్​ ఆమోదం తెలిపింది.&

Read More

రాజస్థాన్‌‌‌‌‌‌‌‌లో ప్రారంభమైన..డీజీపీ ఐజీపీ జాతీయ సదస్సు

హోంమంత్రి  అమిత్‌‌‌‌‌‌‌‌ షా హాజరు జైపూర్‌ ‌‌‌‌‌‌‌‌&z

Read More

సముద్రంలో మోదీ స్విమ్మింగ్​

ట్యూబ్ తో గాలి పీల్చుకుంటూ.. సముద్రంలో ఈదిన ప్రధాని సముద్రపు జీవరాశిని చూస్తూ..  లక్షద్వీప్​లో అడ్వెంచర్ న్యూఢిల్లీ :  ప్రధాని నరే

Read More

లక్షదీవుల్లో మోదీ స్నార్కెలింగ్‌..ఫోటోలు వైరల్

కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌ రెండు రోజుల పర్యటనకు సంబంధించిన ఫోటోలను మోదీ తన ట్విట్టర్ లో పంచుకుకున్నారు.  ఈ ద్వీపాల ఎంతో అద్భుతంగా ఉన్నా

Read More