
pm modi
ఏ దేశం.. ఏ ప్రాంతం... అయినా ఆ రాముడిని చూడాలని తహతహలాడుతున్నాడు..!
అందరం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు దగ్గరకు వచ్చింది. రామ జన్మభూమి అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం తుది దశకు చేరుకుంది. ప్రపంచం అబ్బురపడేలా
Read Moreప్రజల సంక్షేమానికే పన్నులను వాడుతున్నం: ప్రధాని మోదీ
ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజలకు సేవకులన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రజల నుంచి వచ్చే పన్నులను వారి సంక్షేమానికే వాడుతున్నామని చెప్పారు. ఏపీలో &nb
Read Moreపాలసముద్రంలో నాసిన్ అకాడమీని ప్రారంభించిన ప్రధాని మోదీ
ఆంధ్రప్రదేశ్ లో నాసిన్ అకాడమీని ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. జనవరి 16వ తేదీ మంగళవారం శ్రీసత్యసాయి జిల్లా పాలసముద్రంలో అంతర్జాతీయ ప్ర
Read Moreలేపాక్షి ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. జనవరి 16వ తేదీ మంగళవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శ్రీ సత్యసాయి జిల్లా
Read Moreఅయోధ్యలో చీపురు చేతబట్టిన సీఎం యోగి
అయోధ్య: ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు యూపీ సర్కారు రాష్ట్ర వ్యాప్త క్లీనీనెస్ డ్రైవ్ చేపట్టింది.అయోధ్యలో నిర్వహించిన క్లీనీనెస్ కార్యక్రమంలో
Read Moreసామాజిక శాస్త్రానికి విలువివ్వాలి
సమాజంలో మానవ మనుగడ గూర్చి క్లుప్తంగా వివరించేది సామాజిక శాస్త్రం. మానవుల మధ్య సంబంధాలు, సంప్రదాయాలు, సంస్కృతీ, కట్టుబాట్లను తెలుపుతూ పరిణామ క్రమంలో భా
Read Moreఇండియా వైపు బీసీల మొగ్గు
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని సంవత్సరాలలో బీసీ (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ) లకుజరిగిన అన్యాయాలను వెలుగులోకి తీసుకురావడానికి..దేశంలోని వివిధ సామాజిక
Read Moreఢిల్లీలో జరిగిన వేడుకల్లో పంచెకట్టులో కనిపించిన మోదీ..
సంక్రాంతి పండుగ.. ‘ఏక్ భారత్.. శ్రేష్ట్ భారత్’ జాతీయ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల
Read Moreఎన్నికలొస్తున్నయ్ కాబట్టే.. మోడీ రామజపం చేస్తున్నారు:మల్లికార్జున్ ఖర్గే
మణిపూర్ ను కాంగ్రెస్ ప్రధానులంతా సందర్శించారని.. కానీ, ప్రధాని మోడీ మణిపూర్ ను ఎందుకు సందర్శించలేదని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు. ఇప్
Read Moreపొంగల్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ యొక్క భావోద్వేగాన్ని వర్ణిస్తుంది : మోడీ
దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోడీ సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నారు. దేశ ప్రజలందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర సందర్భంగా, అందరి
Read Moreఅన్ని ఆలయాల్లో క్లీన్ నెస్ డ్రైవ్ చేపట్టండి: ప్రధాని మోదీ
పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ముంబై : ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాలపై విరుచుకుపడ్డారు. దేశంలో కుటుంబ రాజకీయాలను నిర్మూలించాలని పిలు
Read Moreఆలయ పరిసరాలను శుభ్రం చేసిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం మహారాష్ట్ర నాసిక్ లోని ప్రాచీన కాలారామ్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలోకి వెళ్లిన మోదీ.. స్వచ్ఛ్ అభియాన్ కార్యక్రమం
Read Moreహిందూ సంప్రదాయాలకు విరుద్ధం.. గుడి పూర్తి కాకుండానే ప్రతిష్ఠాపననా?
ఇది హిందూ సంప్రదాయాలకు విరుద్ధం అందుకే మేము అయోధ్యకు రావట్లేదు నలుగురు శంకరాచార్యుల ప్రకటన లక్నో: అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతి
Read More