
pm modi
జేపీసీకి జమిలి బిల్లులు: ఉత్తర్వులు జారీ చేసిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా
39 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు సభ్యులుగా లోక్సభ నుంచి27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది న్యూఢిల్లీ: వన్ నేషన్, వన్ ఎలక్షన్కు సంబంధించిన 129వ ర
Read Moreఆ ఎఫ్ఐఆర్ ప్రభుత్వ నిస్సహాయతకు నిదర్శనం: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ
న్యూఢిల్లీ: లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై నమోదైన ఎఫ్ఐఆర్ కేంద్ర ప్రభుత్వ నిస్సహాయ స్థితికి నిదర్శనమని కాంగ్రెస్ ఎంపీ ప్
Read Moreప్రియాంకా గాంధీకి ‘1984 అల్లర్లు’ బ్యాగ్ గిఫ్ట్గా ఇచ్చిన బీజేపీ ఎంపీ అపరాజిత
న్యూఢిల్లీ: బీజేపీ భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాం
Read Moreఎస్పీ ఎంపీకి 1.91 కోట్ల ఫైన్.. కరెంటు చోరీ కేసులో ఆదేశాలు
లక్నో: కరెంటు చోరీ కేసులో సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) సంభాల్ ఎంపీ జియా ఉర్ రెహమాన్ బార్క్ కు ఉత్తర ప్రదేశ్ పవర్ కార్పొరేషన్  
Read Moreఖండిస్తారా..? కామ్గా ఉంటారా..? చంద్రబాబును ఇరకాటంలో పెట్టిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అంబేద్కర్
Read Moreజమిలి జేపీసీలో ప్రియాంక గాంధీ
న్యూఢిల్లీ: వన్ నేషన్, వన్ ఎలక్షన్కు సంబంధించిన రెండు బిల్లులపై వేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) నామినీ లిస్ట్లో కాంగ్రెస్ తరఫున
Read MoreGood News: హెచ్1బీ వీసా రూల్స్లో మార్పులు.. లక్షలాది మంది ఇండియన్లకు ప్రయోజనం
వాషింగ్టన్: అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకునే యువతకు జో బైడెన్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అమెరికా కంపెనీలకు ప్రత్యేక నిపుణులైన విదేశీయులన
Read Moreమా పోరాటం ఇక్కడితో ఆగదు.. అదానీ ఇష్యూపై JPC వేయాల్సిందే: సీఎం రేవంత్
హైదరాబాద్: 75 ఏళ్లు కష్టపడి దేశ ప్రతిష్టను కాంగ్రెస్ పెంచితే.. ప్రధాని మోడీ, ఆయన మిత్రుడు అదానీ కలిసి దేశ పరువు తీశారని సీఎం రేవంత్ రెడ్డి విమర
Read Moreమోడీ ఆశీస్సులతో అదానీ దేశ సంపద దోచుకుంటుండు: డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్: ప్రధాని మోడీ ఆశీస్సులతో ఆయన మిత్రుడు, బిలియనీర్ గౌతమ్ అదానీ దేశ సంపద దోచుకుంటున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అదానీ ఆ
Read Moreరాజ్ భవన్ ఎదుట రోడ్డుపై బైఠాయించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. హైదరాబాద్ సిటీ నడిబొడ్డున.. రాజ్ భవన్ ఎదుట రోడ్డుపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి
Read Moreఅమిత్ షా సిగ్గు లేకుండా, మతితప్పి మాట్లాడారు.. హోంమంత్రి పదవికి రాజీనామా చెయ్యాలి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంగళవారం ( డిసెంబర్ 17, 2024 ) రాజ్యసభలో అంబేద్కర్ ను ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్
Read Moreలోక్సభలో జమిలి బిల్లు.. తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ కోసం రూపొందించిన రెండు బిల్లులను కేంద్ర ప్రభుత్వం మంగళవారం మధ్యాహ్నం లోక్సభలో ప్రవేశపెట్టింది. రాజ్యాంగ(129వ
Read Moreజమిలి బిల్లు ప్రవేశపెట్టడంపై ఓటింగ్కు పట్టుబట్టిన విపక్షాలు.. అనుకూలంగా 269.. వ్యతిరేకంగా 198
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల బిల్లు విషయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెట్టడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతి
Read More