
pm modi
స్వయంగా ప్రధాని మోడీనే చెప్పారు.. తొందరగా చేయాలి: మంత్రి కోమటిరెడ్డి
నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని స్వయంగా ప్రధాని మోడీ హామీ ఇచ్చారని.. ప్రధాని మాటలకు అనుగుణంగా త్వరగా కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్
Read Moreపాక్ వెళ్లి మోడీ బిర్యానీ తినొచ్చు.. టీమిండియా మాత్రం ఆ దేశం వెళ్లొద్దా..? తేజస్వీ యాదవ్
పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫిలో టీమిండియా పాల్గొంటుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పాక్ వేదికగా టోర్నీ నిర్వహిస్తే మేం ఆడబో
Read Moreసామ్యవాద, లౌకిక పదాలు తొలగించడం ఎందుకు?
భా రత రాజ్యాంగానికి పీఠిక ఆత్మ వంటిది. ఇటీవల రాజ్యాంగ పీఠిక అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రాజ్యాంగ పీఠికలో సోషలిస్ట్, సెక్యుల
Read Moreరువాండాలో లష్కరే టెర్రరిస్టు అరెస్ట్.. భారత్కు అప్పగింత
న్యూఢిల్లీ: లష్కరే తాయిబాకు చెందిన టెర్రరిస్టు సల్మాన్ రెహమాన్ ఖాన్ ను రువాండాలో పోలీసులు అరెస్టు చేశారు. గురువారం అతడిని భారత్ కు అప్పగిం
Read Moreహైదరాబాద్ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్
2026లో నిర్వహించేందుకు కేంద్రం సుముఖం న్యూఢిల్లీ, వెలుగు: సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి మేరకు ఖేలో ఇండియా – 2026 ప
Read Moreగ్రూపులు కట్టొద్దు... రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్
అధికారంలోకి రాకపోవడానికి గ్రూపులే కారణమని ఫైర్ ఇకనైనా ఒకరిపై ఒకరు కుట్రలు చేయడం,గోతులు తవ్వుకోవడం ఆపాలని హెచ్చరిక 30 నిమిషాల మీటింగ్లో20
Read Moreపార్లమెంట్ను కుదిపేసిన అదానీ లంచం లొల్లి.. ఉభయ సభలు నవంబర్ 28కి వాయిదా
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల నినాదాలు, ఆందోళనతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రెండో రోజు (నవంబర్ 27) ప్రారంభం కాగానే.. అదా
Read Moreఅదానీ ఇష్యూపై దద్దరిల్లిన పార్లమెంట్.. నవంబర్ 28కి రాజ్య సభ వాయిదా
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. రెండో రోజు పార్లమెంట్ శీతకాల సమావేశాలు ప్రారంభం కాగానే ఉభయ సభల్లో అదానీపై అవ
Read Moreమళ్లీ బ్యాలెట్ పేపర్లు తేవాలి: AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే డిమాండ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలు వద్దని, బ్యాలెట్ పేపర్ల విధానం తీసుకురావాలని కోర
Read Moreరాజ్యాంగ నిర్మాణంలో మహిళలది కీలకపాత్ర: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ: రాజ్యాంగం ద్వారానే సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి సాధ్యం అవుతాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఎగ్జిక్
Read Moreరాజ్యాంగబద్ధంగానే పని చేసిన..ఎప్పుడూ పరిధి దాటలే: మోదీ
నాకు కల్పించిన హక్కుల మేరకే ముందుకెళ్లిన జమ్మూలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.. టెర్రరిజానికి బదులిస్తం భవిష్యత్తు ఆధారంగానే రాజ్యాంగ రూపకల్పన
Read Moreమేం ఎక్కడ అధికారంలోకి వచ్చినా కుల గణన చేస్తం: రాహుల్ గాంధీ
ఢిల్లీ: తెలంగాణలో చేపట్టిన కులగణన చరిత్రాత్మకమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అన్నారు. ఇవాళ ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంవిధాన రక
Read Moreనా చేతిలో ఏం లేదు.. వాళ్ల పని వాళ్లు చేస్తారు: RGV కేసులపై డిప్యూటీ CM పవన్
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఏపీలో నమోదైన కేసులపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఢిల్లీ
Read More