
pm modi
ఏపీలో మరోసారి ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ..
ఏపీలో హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరోసారి ఎన్నికలు జరగనున్నాయి. శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఉప ఎన్నిక
Read MoreAP Assembly: జూన్ 21, 22 తేదీల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం చకచకా నిర్ణయాలు అమలు చేస్తూ పాలనాపరమైన వ్యహారాలకు సన్నద్ధం అవుతోంది. నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్
Read Moreకాంగ్రెస్ పెద్దలను కలిసిన షర్మిల..
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిశారు. పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రెటరీ కేసి వేణుగోపాల్ లను మర్యాదపూర్వ
Read Moreజగన్ పులివెందుల పర్యటన ఖరారు .. రెండు రోజులు అక్కడే
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పులివెందుల పర్యటన ఖరారైంది. రేపటినుంచి అంటే 2024 జూన్ 19వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రెండు రోజుల పాటు తన సొంత ని
Read Moreవారణాసిలో మోదీ పర్యటన.. రిలీజ్ కానున్న పీఎం కిసాన్ పైసలు
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ వారణాసిలో పర్యటించనున్నారు. అక్కడ జరిగే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ సమ్మేళంలో మోదీ పాల్గొంటారు. ప్రధానిగా మూడోసారి మోద
Read Moreతెలంగాణకు కేంద్ర మంత్రుల హోదాలో బండి, కిషన్ రెడ్డి రాక
హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ నెల 19న కరీంనగర్ రానున్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి కరీంనగర్ వస్
Read Moreజగన్ కు షాక్: వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా..
2024 ఎన్నికల్లో కేవలం 11సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి ఘోర ఓటమి చవిచూసిన మాజీ సీఎం జగన్ ఆ షాక్ నుండి బయటకు రాకముందే మరో షాక్ తగిలింది.
Read Moreడిప్యూటీ సీఎం పవన్కు ఛాంబర్ రెడీ
ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం పాలనాపరమైన ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తోంది. చంద్రబాబు కేబినెట్ లో చోటు దక్కిన వారు ఒక్కొక్కరుగా బాధ్యతలు స్వీక
Read Moreపోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పు చేశారు.. సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ సీఎంగా నాలుగవ సారి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే పోలవరంపై సమీక్ష న
Read Moreస్పీకర్ గా అయ్యన్న... మరి రఘురామా..!
ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం చకచకా నిర్ణయాలు అమలు చేస్తూ పాలనాపరమైన ప్రక్షాళన దిశగా వేగంగా అడుగులేస్తోంది. చంద్రబాబు కేబినెట్ లో చోటు దక్కిన
Read Moreఇండియాలో EVMలు బ్యాన్ చేయాలి : నారాయణ
ఇండియాలో EVMలు బ్యాన్ చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఈవీఎం ల గురించి చర్చించాల్సిన అవసరం ఉందని అనేక దేశాల్లో ఈవీఎం లతో కాక
Read Moreనీట్ పేపర్ లీకేజీపై..మోదీ స్పందించాలి : కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: ‘పరీక్షా పే చర్చ’ నిర్వహించే ప్రధాని మోదీ.. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఎందుకు మాట్లాడటం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడ
Read Moreమాల్దీవ్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు
భారత్, మాల్దీవుస్ దేశాల మధ్య ఇటీవల కాలంలో ద్వైపాక్షిక సంబంధాలు బాగా లేకున్నా.. ఇప్పడు చక్కబడుతున్నాయి. జూన్ 16(ఆదివారం) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోద
Read More