pm modi
ఇచ్చిన హామీని నెరవేర్చిన ముఖ్యమంత్రి.. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
చేవెళ్ల, వెలుగు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకుని రైతులకు రుణమాఫీని చేస్తున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం
Read Moreఏపీ హత్యలు, అత్యాచారాలకు చిరునామా అయ్యింది... వినుకొండ ఘటనపై జగన్ ట్వీట్..
పల్నాడు జిల్లా వినుకొండలో బుధవారం జరిగిన వైసీపీ యువనేత దారుణ హత్య ఏపీలో కలకలం రేపింది. వైసీపీ యువజన విభాగం నాయకుడు రషీద్ ను నడిరోడ్డుపై కిరాతకంగా చేతు
Read Moreఏపీలో ఘోరం: నరికితే రెండు చేతులు రోడ్డుపై తెగిపడ్డాయి
ఏపీలో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై వైసీపీ యువనేత హత్య రాష్ట్రంలో కలకలం రేపింది.నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే రెండు చేతులు నరికి కిరాతకంగా
Read Moreవాస్తు నిపుణుడు కాశీనాథుని శ్రీనివాస్కు సత్కారం
బషీర్బాగ్ వెలుగు: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, మనీషా కల్చరల్ ఆర్గనైజేషన్ సంయుక్తాధ్వర్యంలో రవీంద్రభారతిలో ‘పాటే నా ప్రాణం’ పేరుతో ప
Read Moreవచ్చే నెల 6న గద్దర్ ప్రథమ వర్ధంతి సభ
ఖైరతాబాద్, వెలుగు: ప్రజా గాయకుడు గద్దర్ ప్రథమ వర్ధంతి సభను ఆగస్టు 6న రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్లు గద్దర్ ఫౌండేషన్ చైర్మన్, గద్దర్ తనయుడు సూర్యకిర
Read More4 నెలల్లో నైనీ నుంచి బొగ్గు.. డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం
ఉత్పత్తి పనులు వేగంగా చేపట్టాలి.. ఆఫీసర్లకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం నిర్వాసితులకు మెరుగైన ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి గత బీఆర్ఎస్ స
Read Moreసింగరేణి గనిలో కూలిన మట్టి .. ఇద్దరు కార్మికులు మృతి
మరో ఇద్దరికి గాయాలు ఆర్జీ3 ఏరియా ఓపెన్ కాస్ట్ 2 ప్రాజెక్టులో ఘటన విచారణకు సింగరేణి సీఎండీ ఆదేశం  
Read Moreప్రాజెక్టుల పూర్తికి రూట్ మ్యాప్
చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను ముందుగా పూర్తి చేయండి అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి పనులు పెండింగ్ ప్రాజె
Read Moreఏపీలో దారుణం: కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు... ఒకరు మృతి..
ఏపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని వసంత కెమికల్స్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. రియాక్టర్ పేలడంతో ఈ ప్రమా
Read Moreబోనాల చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత
ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ను పిలవలేదంటూ బీఆర్ఎస్ నేతల ఆందోళన సమాచారం ఇచ్చినా ఎమ్మెల్యే రాలేదన్న కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలను చించేయడంతో
Read Moreప్రధాని మోదీతో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ భేటీ..
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. దాదాపు ఐదు నెలల జైలు జీవితం గడిపిన సోరెన్ విడుదల
Read Moreఅధికారంలోకి వస్తాం..తోకలు కట్ చేస్తాం..ఎవ్వరినీ వదిలే ప్రసక్తే లేదు.. విజయసాయిరెడ్డి
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూటమి నేతలపై ఫైర్ అయ్యారు. తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. అధికారతంలోకి వస్తామని, తోకలు కట్ చేస్తామని
Read Moreఏపీలో ఇసుక అక్రమాలపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా...
ఏపీలో గత ప్రభుత్వం అమలు చేసిన కొత్త ఇసుక పాలసీ అక్రమాలకు దారి తీసిందన్న ఆరోపణలున్న సంగతి తెలిసిందే.ఈ పాలసీని అడ్డంపెట్టుకొని వైసీపీ నాయకులూ అవినీతికి
Read More












