
pm modi
జూన్ 8న మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం
లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన క్రమంలో మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
Read Moreప్రపంచ పర్యావరణ దినోత్సవం: ఢిల్లీ బుద్ధ జయంతి పార్కులో.. మొక్కలు నాటిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు ప్రధాని మోదీ. ఢిల్లీలోని బుద్ధ జయంతి పార్కులో మొక్కలు నాటడం ద్వారా ఏక్ పేడ్ మా కే నామ్(
Read Moreమోదీకి ఇటలీ ప్రధాని మెలోని శుభాకాంక్షలు
దేశంలో జూన్ 4గా వెల్లడైన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి 293 సీట్లు సాధించింది. దీంతో మూడోసారి ఎన్డీఏ కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని
Read Moreమోదీ ఎక్కడైతే ప్రచారం చేసిండో..అక్కడ బీజేపీ ఓటమి:ఉద్ధవ్ థాకరే
ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఓటర్లు తమ శక్తిని చూపించారన్నారు శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్దవ్ థాకరే. దేశవ్యాప్తంగా ఇండియా కూటమి అనూహ్య విజయం సాధించిందన్నారు.
Read Moreపార్టీలకు అతీతంగా.. అన్ని రాష్ట్రాలతో కలిసి పనిచేస్తాం: మోదీ
న్యూఢిల్లీ: రాజ్యాంగమే తమకు దారి చూపే వెలుగు రేఖ అని, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరితోనూ కలిసి పని చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ
Read MoreJudgment Day 2024 : ఫలితాలపై లైవ్ అప్డెట్స్
దేశవ్యాప్తంగా 543 పార్లమెంట్ సీట్లలో గెలిచేది ఎవరు.. తెలంగాణ దంగల్ లో విజేతగా నిలిచేది ఎవరు.. ఏపీ ఫలితాల్లో సత్తా చాటేది ఎవరు.. మినిట్ టూ మినిట్ లైవ్
Read Moreకేంద్రంలో మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : ప్రధాని మోదీ
కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ అధికారం చేపట్టబోతుందన్నారు ప్రధాని మోదీ. ఈ రోజు దేశంలో ప్రజాస్వామ్యం గెలిచిందన్న ప్రధాని మోది.... సబ్కా సాత్ .. సబ్
Read Moreపెద్దపల్లిలో 12 రౌండ్ కౌంటింగ్ ..గడ్డం వంశీకృష్ణ 84 వేల 164 ఓట్ల ఆధిక్యం
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. 12 వ రౌండ్ పూర్తయ్యేసరికి 84 వేల164 ఓట్లత
Read Moreజూన్ 9న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం
ఏపీలో ఎన్డీయే కూటమి చరిత్ర తిరగరాసే విజయం దిశగా సాగుతోంది. 160సీట్లలో అధిక్యత సాధించిన కూటమి భారీ విజయం నమోదు చేయటం ఖాయంగా కనిపిస్తోంది. జనసేన పోటీ చే
Read Moreమెదక్ లో త్రిముఖ పోటీ.. రౌండ్ రౌండ్కు మారుతున్న ఆధిక్యం
తెలంగాణ లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెలువడుతున్నాయి. 17 లోక్ సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు సహా మొత్తం 525 మంది
Read Moreపెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణ 48 వేల 18 ఓట్ల ఆధిక్యం
పెద్దపల్లి సెగ్మెంట్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ లీడ్ లో ఉన్నారు. మొదటి రౌండ్ ను తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. 8 వ రౌండ్ ముగిసే సమ
Read MoreLoksabha elections 2024 results:యూపీలో కాంగ్రెస్ లీడింగ్
దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.అధికార, ప్రతిపక్షం కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. బీజేపీ కూటమి
Read Moreనష్టాల్లో స్టాక్ మార్కెట్లపై కౌంటింగ్ ప్రభావం.. క్షీణించిన సెన్సెక్స్, నిఫ్టీ ట్రేడింగ్
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్న క్రమంలో మంగళవారం (జూన్ 4) భారతీయ స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. ఉదయం 9:53 గంటలకు BSE
Read More