pm modi
సంస్కరణలతో దేశ ప్రగతిని పరుగులు పెట్టించిన పీవీ.. సీఎం రేవంత్ రెడ్డి
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో పి.వి. చిత్రపట
Read Moreమూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ : పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగం
లోక్ సభ స్పీకర్గా ఎన్నికైన్ ఓం బిర్లాకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఉభయ(రాజ్య సభ, లోక్ సభ) సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగి
Read Moreగర్భగుడిలో నీటి లీకేజీ లేదు.. అయోధ్య ట్రస్టు క్లారిటీ
అయోధ్య రామందిరంలో నీటి లీకేజీపై రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామ మందిరంలో నీటి లీకేజీ అవ్వడంపై ప్రతిపక్షాలు తీ
Read Moreఅన్న క్యాంటిన్లపై చంద్రబాబు మార్క్ ప్రయోగం..
ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం పాలనపరమైన ప్రక్షాళన దిశగా అడుగులేస్తోంది.ఏపీకి సీఎంగా నాలుగవసారి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు అధికారులతో వరుస సమీ
Read Moreజగన్ రూల్స్ బుక్ చదువుకోవాలి... పయ్యావుల కేశవ్
2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనూహ్య తీర్పునిచ్చారు. టీడీపీ, జనసనేన, బీజేపీ కూటమికి చారిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టిన ప్రజలు వైసీపీకి కనీసం ప్ర
Read Moreలోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నిక
లోక్ సభ స్పీకర్ గా ఎన్డీయే కూటమి అభ్యర్థి ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఓం బిర్లా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ మహతాబ్ ప్రకటించారు. మూజువాణి ఓటుత
Read Moreనాడు ఎమర్జెన్సీ విధించి.. నేడు నాటకాలా?: మోదీ
న్యూఢిల్లీ: ఎమర్జెన్సీని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పై ప్రధాని మోదీ మరోసారి విమర్శలు చేశారు. ఎమర్జెన్సీ విధించి 50 ఏండ్లయిన సందర్భంగా మంగళవారం ఆయన సోషల్
Read Moreలోక్ సభ స్పీకర్ ఎన్నిక.. వైసీపీ మద్దతు కోరిన బీజేపీ..
18వ లోక్ సభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి.సోమవారం మంగళవారం సమావేశాల్లో ఎంపీలంతా ప్రమాణ స్వీకారం చేయగా బుధవారం స్పీకర్ ఎన్నిక జరగనుంది. సాధారణంగా ఏక
Read Moreచంద్రబాబు ఇంటిని హోమ్ టూర్ చేద్దాం.. పేర్ని నాని
ఏపీలో గత ప్రభుత్వం రిషికొండపై కట్టిన భవనాల గురించి వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. మాజీ సీఎం జగన్ తన నివాసం కోసం 500కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చ
Read More12 గంటల దాకా పర్మిషన్ ఇవ్వాలె.. అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్
హైదరాబాద్: హోటళ్లు, షాపులకు అర్ధరాత్రి 12 గంటల దాకా పర్మిషన్ఇవ్వాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. హైదరాబాద్లో రాత్రి11 గంటలకే షాపులు మూసివేయ
Read Moreకేసీఆర్ కనుసన్నల్లోనే ఎమ్మెల్యేల ఫిరాయింపు
ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి ఆయనే పంపిస్తున్నరు ఢిల్లీలోనే సీఎంకు క్యాంపు కార్యాలయం హైదరాబాద్: కేసీఆర్ కనుసన్నల్లోనే
Read Moreకుప్పంలో రౌడీయిజం చేస్తే .. అదే వారికి చివరి రోజు... సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగవసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు తొలిసారి కుప్పంలో పర్యటించారు. రెండురోజుల పాటు కుప్పంలో పర్యటించనున్న చం
Read Moreడిప్యూటీ స్పీకర్ పదవి ఇండియా కూటమికి ఇవ్వాలి.. గడ్డం వంశీ కృష్ణ
ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందిన గడ్డం వంశీ కృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప
Read More












