price
బంగారంతో పోటీ పడుతున్న మిర్చి ధర
బంగారం ధరతో మిర్చి పోటీ పడుతుంది. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ 25వేల మిర్చి బస్తాలను తీసుకొచ్చారు రైతులు. దేశీ
Read Moreనిర్మల్ జిల్లాలో పత్తి ధర ఆల్ టైం రికార్డ్
నిర్మల్ జిల్లా భైంసాలో పత్తి ధర రోజురోజుకు పెరుగుతోంది. ఇవాళ ఆల్ టైం రికార్డ్ క్వింటం పత్తి ధర 11 వేల 100 రూపాయలు పలికింది. అయితే ధర పెరిగినా మా
Read Moreడ్రిప్ ధరను పెంచిన ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: సూక్ష్మ సేద్యం నిర్వహణకు వినియోగించే డ్రిప్ యూనిట్ ధరను సవరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్య
Read Moreగిట్టుబాటు కాక టమాట తోటల్ని వదిలేస్తున్న రైతులు
మహబూబ్నగర్, వెలుగు: టమాట రేట్లు భారీగా పడిపోయాయి. గిట్టుబాటు కాకపోవడంతో టమాట తోటలను రైతులు అట్లనే వదిలేసుకుంటున్నారు. రాష్ట్రంలో దిగుబడులు బాగా రావడ
Read Moreరెండో రోజు పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు కొనసాగుతోంది. వరసగా రెండో రోజులు చమురు ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 90 పైసలు, డీజిల్ పై 87 పైసలు పె
Read Moreపేటీఎం షేరు పడుతూనే ఉంది
ముంబై: పేటీఎం షేర్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ స్టాక్ ధర మంగళవారం లైఫ్టైం లోకి చేరి రూ.550.50 వద్ద ముగిసింది. తాజా మరో మూడుశాతం నష్టపోయింది. ఇన్వ
Read Moreచికెన్ కొనలేక కోళ్లను కొట్టేస్తున్నరు
ఖమ్మం జిల్లా వైరాలో ఘటన వైరా, వెలుగు: చికెన్ రేటు కిలో రూ.300కు చేరడంతో కోళ్లు చోరీకి గురవుతున్నాయి. ఖమ్మం జిల్లా వైరాలోని చికెన్షాపులో 7 కో
Read Moreవరంగల్ మార్కెట్ లో మిర్చికి భారీ ధర
వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో మిర్చికి భారీ ధర పలికింది. దేశి మిర్చి ఆల్ టైం రికార్డు ధరకు అమ్ముడుపోయింది. క్వింటాల్ ఎర్రబంగారం ధర 48 వేలుగా నమోదైంది. ఇ
Read Moreయుద్ధం మొత్తం ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తోంది
మరింత మంది ఆకలికి బలయ్యే అవకాశం న్యూఢిల్లీ: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఈ రెండు దేశాలనే కాదు ప్రపంచమంతటిని ప్రమాదంలోకి నెట్టేస్త
Read Moreరెండు వారాల్లో బ్యారెల్ ధర 100 డాలర్లకు దిగుతుంది
చమురు ధరల పెరుగుదల ఎక్కువ కాలం ఇలాగే ఉండదని, రెండు వారాల్లోపు పీపా ధర 100 డాలర్లకు తగ్గుతుందని భారత్ పెట్రోలియం కార్పొరేషన్లిమిటెడ్ (బీపీసీఎల్) ఎం
Read Moreరూపాయి విలువ భారీగా పతనం..ఎంతంటే
డాలర్ మారకంలో 77కి పడిన దేశ కరెన్సీ బ్రెండ్ క్రూడ్ రేటు 139 డాలర్లను టచ్ చేయడమే కారణం ఖరీదు కానున్న దిగుమతులు.. ఆర్బీఐ జోక్యం చేసుకునే అవకాశం
Read Moreఏపీలో సినిమా టికెట్ ధరలపై జీవో జారీ
కనిష్టంగా రూ. 20, గరిష్ట ధరగా రూ.250 ఖరారు అమరావతి: రాష్ట్రంలోని సినిమా థియేటర్లలో టికెట్ల ధరలపై ప్రభుత్వం కొత్త జీవో జారీ చేసింది. గ్రా
Read Moreపెట్రోల్ ట్యాంక్లు నింపుకోండి.. ‘ఎన్నికల ఆఫర్ ముగుస్తోంది
న్యూఢిల్లీ: ‘త్వరగా పెట్రోల్ ఫుల్ట్యాంక్ చేసుకోండి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘ఎన్నికల ఆఫర్’ అయిపోతుంది
Read More