Rahul Gandhi

ప్రధాని మోడీకి భయపడే ప్రసక్తే లేదు

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీకి భయపడే ప్రసక్తే లేదని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ అన్నారు. నేషనల్​ హెరాల్డ్​ కేసులో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్(

Read More

నేషనల్ హెరాల్డ్ కేసు : యంగ్ ఇండియన్ ఆఫీసుకు సీల్

సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ షాక్ ఇచ్చింది. ఢిల్లీలోని  హెరాల్డ్ హౌజ్ బిల్డింగ్ లో ఉన్న యంగ్ ఇండియన్ ఆఫీస్ కు ఈడీ సీల్ వేసింది. తమ అనుమ

Read More

కర్ణాటకలో బీజేపీ మత విధ్వేషాలు రెచ్చగొడుతోంది

కర్ణాటకలోని చిత్రదుర్గ్ లో శ్రీ మురుగరాజేంద్ర మఠాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సందర్శించారు. లింగాయత్ వర్గానికి చెందిన మఠంలో రాహుల్ గాంధీకి ఘన స్వాగ

Read More

నేషనల్ హెరాల్డ్ కార్యాలయంపై ఈడీ దాడులు

మనీలాండరింగ్ కేసులో భాగంగా నేషనల్ హెరాల్డ్ కార్యాలయంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేపట్టింది. ఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ సంస్థ కేంద్ర క

Read More

రాజ్యసభలో కొనసాగుతున్న సస్పెన్షన్ల పర్వం

రాజ్యసభలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ను ఈ వారం సభా కార్యకలాపాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన

Read More

సోనియా గాంధీ విచారణ..కాంగ్రెస్ శ్రేణుల నిరసన

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ మూడో రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. సోనియా వెంట ప్రియాంక గాంధీ కూడా ఈడీ కార్య

Read More

రాహుల్, సోనియాపై కేంద్రం కుట్ర

బ్రిటిష్ ప్రభుత్వాన్ని దేశం నుండి ఏవిధంగా పారద్రోలామో..అలాగే బీజేపీ ప్రభుత్వాన్ని కూడా కుల్చుతామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. దేశంలో ప్రతిప

Read More

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ లాక్కోవడం సిగ్గుచేటు

గాంధీ వారసులను సావర్కర్, గాడ్సేల వారసులు  ఇబ్బంది పెడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. గాంధీ భవన్ లో జరుగుతున్న సత్యాగ్రహ దీక్షలో

Read More

మోదీ ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు

నాలుగేళ్ల కాంట్రాక్టు త్వరాత రిటైర్ మెంట్ అయ్యే వేల మంది అగ్నివీరుల భవిష్యత్ ఏంటీ ? అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ప్రతి ఏటా 60 వేల

Read More

దేశ ఆర్మీలో అధికారులు, జవాన్ల కొరత

దేశ ఆర్మీలో అధికారులు, జవాన్ల కొరత ఉందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేంద్రం అగ్నిపథ్ స్కీం ప్రకటించి, త్రివిధ దళాలను బలహీనపరుస్తోందన

Read More

రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సెటైర్లు

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో మూడో రోజు కూడా విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. రెండు రోజులపాటు ఉభయ సభలు సజావుగా సాగలేక.. వాయిదాల పర్వంతోనే నెట్టుక

Read More

ధరల పెరుగుదలపై విపక్షాల నిరసన

ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలపై పార్లమెంట్ దద్దలిల్లుతోంది. ఈ అంశాలపై విపక్షాలు ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలోని మహాత్మ గాంధీ విగ్రహం ముందు ప్రతిపక్

Read More