Rahul Gandhi
రాహుల్ గాంధీని కలిసిన అమరావతి రైతులు
ఏపీకి అమరావతే రాజధానిగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ పాదయాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది
Read Moreఏపీలోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇవాళ ఏపీలోకి ప్రవేశించింది. ఇవాల్టి నుంచి రాహుల్ ఏపీలో జోడో యాత్ర చేయనున్నారు . కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ
Read Moreఅమ్మ సన్స్క్రీన్ డబ్బా పంపింది. కానీ.. నేను వాడను : రాహుల్
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొంటూ కార్యకర్తలతో పాటు రోజ
Read Moreకాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు.. ఎవరో తేలేది రేపే
పోలింగ్ ప్రశాంతం.. ఓటేసిన 9500 మంది డెలిగేట్లు బళ్లారిలో ఓటేసిన రాహుల్ గాంధీ రేపు ఓట్ల లెక్కింపు, రిజల్ట్స్ప్రకటన న్యూఢిల్లీ:
Read Moreరాహుల్జీ వెంటనే యాత్రను ఆపేయండి : ఫ్రాన్సిస్కో సర్దిన్హా
రాహుల్ గాంధీ వెంటనే భారత్ జోడో యాత్రను ఆపేయాలని కాంగ్రెస్ ఎంపీ, గోవా మాజీ ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్కో సర్దిన్హా అన్నారు. త్వరలో ఎన్
Read Moreరేపే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు అన్నిఏర్పాట్లు పూర్తయ్యాయి.137 ఏండ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అధ్యక్ష ఎన్నికకు ఓటింగ్ జరుగుతుండటం ఇది ఆరోసారి. సోనియా, రాహ
Read Moreదేశంలో 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం : రాహుల్ గాంధీ
గత 45 ఏళ్లలో దేశంలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం.. ఇప్పుడుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రతి సంవత్సరం 2 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పిస్తామన
Read Moreహిమాచల్ ఓటర్లకు ప్రియాంక గాంధీ హామీ
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే మళ్లీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ వాద్రా అన్న
Read Moreరాహుల్ జోడో యాత్రకు 10 కమిటీలు వేసిన కాంగ్రెస్
తెలంగాణలో రాహుల్ జోడో యాత్రకు రాష్ట్ర కాంగ్రెస్ 10 రకాల కమిటీలు వేసింది. కేసీ వేణుగోపాల్ హెచ్చరికలతో కదిలిన టీపీసీసీ..వెంటనే 10 రకాల
Read Moreప్రజల కోసమే రాహుల్ పాదయాత్ర చేస్తుండు: వేణుగోపాల్
రాహుల్ ఉదయం 4 గంటలకే నిద్ర లేస్తారు రోజూ 25కిలోమీటర్లు నడుస్తున్నారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్: దేశంలో ప్రజల
Read Moreతెలంగాణలో 375 కిలో మీటర్ల మేర రాహుల్ యాత్ర
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’కు తెలంగాణలో రూట్ మ్యాప్ ఖరారైంది. తెలంగాణలో మొత్తం 375 క
Read Moreరాహుల్ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్కు లేదు: మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్: రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్కు లేదని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం గాంధీ భవన్
Read More‘భారత్ జోడో యాత్ర’పై ఠాగూర్ రూట్ మ్యాప్ పరిశీలన
హైదరాబాద్ : తెలంగాణలో రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ను విజయవంతం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్టుదలతో ఉన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్
Read More












