Rahul Gandhi

24న తెలంగాణలోకి కాంగ్రెస్ యాత్ర

హైదరాబాద్, వెలుగు: దేశంలో బీజేపీ పాలన కారణంగా ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, తరతరాలుగా వస్తున్న సంప్రదాయ జీవన విధానం ధ్వంసం అవుతోందని కా

Read More

 రాహుల్ గాంధీతో కలిసి సోనియా గాంధీ పాదయాత్ర

కర్ణాటకలో భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. దారిపొడవునా ప్రజలతో మమేకం అవుతూ రాహుల్ ముందుకు సాగుతున్నారు. మైసూర్ నుంచి ఈ ఉదయం ప్రారంభమైన పాదయా

Read More

మమ్మల్ని ఎవరూ ఆపలేరు

కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ఇటీవలే కర్ణాటకకు చేరుకుంది. పాదయాత్రకు ప్రాతినిథ్యం వహిస్తూ, ఉత్సాహంగా ముందు

Read More

రాహుల్ యాత్రకు అన్ని వర్గాల నుంచి భారీ స్పందన

హైదరాబాద్: బీజేపీ పాలనలో దేశంలో ఆర్ధిక అసమానతలు బాగా పెరిగాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట

Read More

రాహుల్ యాత్రలో పాల్గొన్నాం అని చెప్పుకునేలా చేస్తాం

రాహుల్ యాత్ర కోఆర్డినేషన్ కోసం రెండు రాష్ట్రాలతో కమిటీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్: కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట

Read More

అక్టోబర్ 24న తెలంగాణలో ఎంటర్ కానున్న 'భారత్ జోడో యాత్ర'

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తోన్న భారత్ జోడో యాత్ర అక్టోబర్ 24న తెలంగాణలో ఎంటర్ కానుంది. ఇందుకు రూట్ మ్యాప్ ఫైనల్ అయ్యింది.  రాష్ట్రంలో మొ

Read More

కర్ణాటకలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర 

ఎట్టి పరిస్థితుల్లో యాత్ర కొనసాగుతుంది: రాహుల్ గాంధీ తమిళనాడు, కేరళలో 22 రోజులపాటు 457 కిలోమీటర్లు సాగిన రాహుల్ గాంధీ యాత్ర బెంగళూరు: కర్ణాట

Read More

కాంగ్రెస్ అధ్యక్ష పోటీ నుంచి దిగ్విజయ్ ఔట్

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు. మల్లిఖార్జున్ ఖర్గేకు మద్ధతుగా ఎన్నికల బరి నుంచి వైదొలుగుతున్నట్లు

Read More

కాంగ్రెస్ చీఫ్ రేసులో ఖర్గే.. దిగ్విజయ్ సింగ్ ఔట్!

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గే పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. శశిథరూర్, దిగ్విజయ్ సింగ్ అధ్యక్ష బరిలో నిలిచేందుకు

Read More

22వ రోజుకు చేరుకున్న రాహుల్ యాత్ర

కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతోంది. పార్టీ ప్రధాన నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో పాదయాత్ర సాగుతోంది. మలప్పురంలో ముగిసిన యాత్ర రాహుల్

Read More

ఆరేళ్ల తర్వాత నోట్ల రద్దుపై విచారించనున్న సుప్రీంకోర్టు

నోట్ల రద్దు విషయంపై ఆరేళ్ల తర్వాత సుప్రీం కోర్టు విచారణకు సిద్ధమైంది. బ్లాక్ మనీ నిర్మూలన కోసం రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తూ తీసుకున్న నిర్

Read More

ఇతరులను కాంగ్రెస్​ చీఫ్​గా గాంధీలు నెగులనిస్తరా ?

కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు అంతర్గత ప్రజాస్వామ్యం బాగా ఉండేది. కాంగ్రెస్​పార్టీకి గుండెకాయలాంటి మహాత్మాగాంధీ కూడా పార్టీ సంస్థాగత, అధ్యక్ష ఎన్నికల్లో

Read More

రాజస్థాన్ సీఎం పదవికి స్పీకర్ సీపీ జోషిని సిఫార్సు చేసిన అశోక్ గెహ్లాట్

న్యూఢిల్లీ: రాజస్థాన్ సీఎం పదవికి స్పీకర్ సీపీ జోషి పేరును అశోక్ గెహ్లాట్ సిఫార్సు చేసినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్ష బరిలో దిగినా

Read More