హైదరాబాద్, వెలుగు: బీసీల విషయంలో కాంగ్రెస్ రాజకీయ పాలసీ ఏంటో ఖమ్మంలో నిర్వహించే తెలంగాణ జన గర్జన సభలో ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. కర్నాటకలాగానే బీసీలకు జనాభా ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు, బీసీలకే సీఎం పదవి ఇస్తామని హామీ ఇవ్వాలన్నారు. శనివారం ఆయన రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. కర్నాటక ఫార్ములానే తెలంగాణలోనూ అమలు చేస్తామని ఖమ్మం సభలో రాహుల్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అలాగైతేనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
బీసీనే సీఎం చేస్తామని ప్రకటించాలి: రాహుల్ గాంధీకి జాజుల వినతి
- హైదరాబాద్
- July 2, 2023
లేటెస్ట్
- కరువు సాయం కోసం సీఎం సిద్ధూ ధర్నా
- జాక్స్ కేక.. సెంచరీతో దంచికొట్టిన విల్ జాక్స్
- వెలుగు సక్సెస్: తెలంగాణలోని బౌద్ధ క్షేత్రాలు
- కులవృత్తులను అభివృద్ధి చేసింది బీజేపీనే:ఎంపీ కె.లక్ష్మణ్
- వంశీకృష్ణను గెలిపిస్తే ఉపాధి అవకాశాలు : దూలం శ్రీనివాస్
- గడ్డం వంశీకృష్ణకే మాదిగల మద్దతు : రేగుంట సునీల్
- రూ.600 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్
- కరసేవకులను చంపినోళ్లనా.. రాముడి గుడి కట్టినోళ్లనా ఎవరిని ఎన్నుకుంటరు? : అమిత్ షా
- రిజర్వేషన్లపై బీజేపీ తన వైఖరిని ప్రకటించాలి: ఆర్.కృష్ణయ్య
- కేరళలో పోలింగ్ అవకతవకలు .. ఈసీకి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు
Most Read News
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..