Rangareddy district
ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ACP ఉమామహేశ్వరరావు అరాచకాలు
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన CCS ACP ఉమామహేశ్వరరావు అరాచకాలు ఒక్కొక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఉమామహేశ్వ
Read Moreనార్సింగ్ దగ్గర రన్నింగ్ కారులో చెలరేగిన మంటలు..
రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పీఎస్ పరిధిలో కారులో మంటలు చెలరేగాయి. టిప్ఖాన్పూల్ బ్రిడ్జి సమీపంలోని ఆర్మీ స్కూల్ దగ్గర రన్నింగ్ లో ఉన్న కియా
Read Moreప్రభుత్వ భూమిలోని అక్రమ నిర్మాణం కూల్చివేత
అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని ప్రభుత్వ భూమిలో వెలసిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చవేశా
Read Moreపోలింగ్ బూత్ కోసం ఆందోళన.. ఓటింగ్ బహిష్కరించిన కోడిచర్ల తండావాసుల ధర్నా
తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంలో మొరాయిస్తున్నా..అధికారులు వెంటనే వాటిని సరిచేస్తున్నారు. లేటెస్ట్
Read Moreమండుతున్న ఎండలు.. వడదెబ్బతో రెండు టన్నుల చేపలు మృతి
మండుతున్న ఎండలను తట్టుకోలేక రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్ గ్రామంలోని కామచెరువులో సుమారు రెండు టన్నుల చేపలు వడదెబ్బతో మృతి చెందాయి. దీ
Read Moreశంషాబాద్లో 34.78 కిలోల బంగారం పట్టివేత
శంషాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 34.78 కిలోల బంగారు నగలు, 43.60 కిలోల వెండిని ఎన్నికల అధికారులు,
Read Moreమీటింగ్లోనే కాంగ్రెస్ కార్యకర్తని వెంటాడి చంపిండు
రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ లో దారుణం చోటుచేసుకుంది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి హసన్ నగర్ లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో ఆ పార
Read Moreపోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నం
రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి శశాంక ఎల్ బీనగర్,వెలుగు : లోక్ సభ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు చేయకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని చేవెళ్
Read Moreబైకును ఢీకొన్న లారీ.. రెండు ముక్కలైన యువకుడి శరీరం
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బైపాస్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక బైకిస్ట్ రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టి
Read Moreగుండెపోటుతో బీటెక్ స్టూడెంట్ మృతి
ఎల్బీనగర్, వెలుగు : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో గుండెపోటుతో ఇంజనీరింగ్స్టూడెంట్ చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మం
Read Moreమూసీలో బోల్తా పడ్డ వాటర్ ట్యాంకర్
రంగారెడ్డి : రాజేంద్రనగర్ లో వాటర్ ట్యాంకర్ మూసీ నదిలో పడింది. రాజేంద్రనగర్ డైరీ ఫామ్ నుంచి సన్ సిటీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న
Read Moreరంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి
రంగారెడ్డి: పొలంలో పనిచేస్తున్న రైతుపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. మహేశ్వరం మండల పరిధిలోని తుమ్మలూరు గ్ర
Read Moreశంషాబాద్లో రెండు ఏటీఎంలలో రూ.19లక్షలు చోరీ
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో దొంగలు రెచ్చిపోయారు.సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్లోని రెండు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలలో చోరీ
Read More












