Rangareddy district

గద్వాల జిల్లాలో రెండు ప్రమాదాలు.. ఆరుగురు మృతి

గద్వాల/ఎల్బీనగర్, వెలుగు: గద్వాల, రంగారెడ్డి జిల్లాల్లో జరిగిన రెండు ప్రమాదాల్లో ఆరుగురు చనిపోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. జోగులాంబ గద్వాల జ

Read More

కాటేదాన్ డ్రమ్స్ కంపెనీలో అగ్నిప్రమాదం...

రంగారెడ్డి జిల్లా మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ లో అగ్నిప్రమాదం జరిగింది. నేతాజీ నగర్ లోని ఓ డ్రమ్స్ కంపెనీలో మంటలు చెలరేగాయి. మం

Read More

సంక్రాంతి పండుగ పూట.. మందు తాగొచ్చి దారుణ హత్య

రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో సంక్రాంతి పండుగ పూట దారుణం జరిగింది. మంచిరేవులలో జంగయ్య అనే వాచ్ మెన్ దారుణ హత్య గురయ్యాడు. వాచ్ మె

Read More

గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొని వ్యక్తి మృతి

షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండల పరిధిలోని ఏలికట్ట గ్రామంలో ఓ వ్యక్తి చికెన్​ తింటుండగా గొంతులో ముక్క ఇరుక్కొని చనిపోయాడు. పోలీసుల

Read More

మొయినాబాద్లో మహిళను హత్యచేసి కాల్చేశారు

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో  గుర్తు తెలియని మహిళను దుండగులు హత్య చేసి సజీవదహనం చేశారు.   స్థానికుల సమచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసు

Read More

ఈ- ఆఫీసు ద్వారా అడ్మినిస్ట్రేషన్ కొనసాగించాలి: రంగారెడ్డి కలెక్టర్

ఎల్​బీనగర్,వెలుగు: ప్రతిశాఖలో ఈ – ఆఫీసు ద్వారా అడ్మినిస్ట్రేషన్ కొనసాగించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక్ సూచించారు. కలెక్టరేట్ లో శుక్రవారం అధిక

Read More

ఫామ్ హౌస్లో గుప్త నిధుల కలకలం

రంగారెడ్డి జిల్లాలో గుప్త నిధుల కలకలం రేగింది. శంషాబాద్ మండలం తొండపల్లి గ్రామ శివారులోని ఓ ఫామ్ హౌస్ లోపల గుర్తు తెలియని బుధవారం(జనవరి 03) వ్యక్తులు త

Read More

వీడియో : కళ్యాణంలో కరెంట్ షాక్.. చూస్తుండగానే వ్యక్తి మృతి

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో విషాదం జరిగింది. ఎల్లమ్మ కళ్యాణ వేడుక జరుగుతుండగా  విద్యుత్ షాక్ తో  ఓ వ్యక్తి మృతి చెందాడు.  అనుకోకుం

Read More

రాజేంద్ర నగర్లో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయ్నతం

రంగారెడ్డి: రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని హైదర్ గూడలో ఇద్దరు బిడ్డలతో తల్లి ఆత్మహత్యా యత్నం చేసింది. భోజనంలో విషం కలిపి ఇద్దరు పిల్లలకు తినిపించి తాను

Read More

కొత్త సంవత్సరం వేడుకల వేళ.. భారీగా పట్టుబడిన గంజాయి

తెలంగాణ పోలీసులు డ్రగ్స్, గంజాయి అమ్మకాలు, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. కొత్త సంవత్సరం వేడుకల ముందు పలుచోట్ల భారీగా గంజాయి పట్టుబడుతోంది. తాజాగా

Read More

ప్రజా పాలనకు రెడీగా ఉండాలె : రాజర్షి షా

    మెదక్, సంగారెడ్డి టౌన్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన అమలు కోసం సిద్ధంగా ఉండాలని మెదక్, సంగారెడ్

Read More

డివైడర్​ను ఢీకొట్టిన కారు.. ఒకరి మృతి.. నలుగురికి తీవ్ర గాయాలు

    రంగారెడ్డి జిల్లా మైలార్​దేవ్ పల్లి పీఎస్ పరిధిలో ఘటన శంషాబాద్, వెలుగు :  కారు అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టడంతో ఒకరు చనిపో

Read More

చెంచుల జీవనోపాధికి వసతులు కల్పించాలి : ప్రతిమా సింగ్

రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఎల్​బీనగర్, వెలుగు: చెంచుల జీవనోపాధి కోసం మెరుగైన వసతులకు కల్పించేందుకు ప్లానింగ్ సిద్ధం చేయా

Read More