Rangareddy district
ప్రేమపేరుతో వేధింపులు.. భరించలేక పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
ప్రేమపేరుతో వేధింపులను తట్టుకోలేక పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్ల
Read Moreపార్టీ అధిష్టానం పట్టించుకోకపోవడంతో.. బీఆర్ఎస్కు తీగల కృష్ణారెడ్డి రాజీనామా
లోక్ సభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా బీఆర్ఎ
Read Moreనడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో గొలుసు చోరీ
రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో గొలుసును గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేశాడు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డుపై ఒంటరిగా
Read Moreఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు బీఆర్ఎస్ ద్రోహం: రామ్ మోహన్
సాగు నీటి విషయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు బీఆర్ఎస్ ద్రోహం చేసిందని పరిగి ఎమ్మెల్యే రాంమ్మోహన్ రెడ్డి అన్నారు. కొందుర్గు లక్ష్మిదేవిపల్లి ప్రా
Read Moreఆలయంలో చోరీ.. అమ్మవారి నగలు, డబ్బులు ఎత్తుకెళ్లిన దుండగులు
రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలోని అమ్మవారి దేవాలయంలో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని విజయానంద్ గ్రౌండ్ ముందున్న ఆలయంలో
Read Moreఎలికట్టలో పొల్యూషన్ పై హైకోర్టులో పిల్
సంబంధిత అధికారులకు కోర్టు నోటీసులు రైతుల పంట పొలాల్లో పీసీబీ శాంపిల్స్ సేకరణ షాద్ నగర్,వెలుగు :
Read Moreప్లాస్టిక్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. రూ. 10 లక్షల ఆస్తి నష్టం
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని పరిగి రోడ్డు దగర్లోని ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. వ్యర్థాల రి సైకిల్ చేసే పరిశ్రమలో నిల్వ ఉంచిన ప్
Read Moreఅనుమానాస్పద స్థితిలో చిరుత పులి మృతి
అడవిలో చిరుత పులి మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజక వర్గం పెద్ద ఎల్కిచర్ల అడవిలో ఈ ఘటన చోటు చేసుకుంది. చిరుత పులి అనుమానస్పదం
Read Moreకంట్రోల్ తప్పిన కారు.. చేజారుతున్న క్యాడర్
వెలుగు, నెట్వర్క్: బీఆర్ఎస్లో క్యాడర్పై లీడర్లకు పట్టు తప్పింది. హైకమాండ్ ఆదేశాలను లీడర్లు, లీడర్ల ఆదేశాలను క్యాడర్ బేఖాతరు చేస్తున్న పరిస్
Read Moreరైల్వే స్టేషన్లో ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య
రైల్వే స్టేషన్ ఘోరం.. ఊహించని ఘటన. రంగారెడ్డి జిల్లా శివరాంపల్లి రైల్వే స్టేషన్ లోనే ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవటం కలకలం రేపుతోంది. రైల్వేస్ట
Read Moreవరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలు అరెస్ట్.. రూ. 6 లక్షల 80వేల నగదు స్వాధీనం
జల్సాలకు అలవాటుపడి.. తాళం వేసిన ఇళ్లే టార్గెట్ గా.. వరుస చోరీకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారివద్ద నుంచి రూ. 6 లక్షల 80 వేల నగదును
Read Moreతాళం వేసి ఉన్న ఇంట్లో రూ. 90వేల నగదు, 12 తులాల బంగారం చోరీ
తాళం వేసి ఉన్న ఇంట్లో రూ. 90వేల నగదు, 12 తులాల బంగారం చోరీ చేశారు దుండగులు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని రామ్ నగర్ కాలనిలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో
Read Moreలంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఇద్దరు అధికారులు
రంగారెడ్డి జిల్లాలో ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించారు. శంషాబాద్ మండలంలో లంచం తీసుకుంటూ ఇద్దరు ప్రభుత్వ అధికారులు అడ్డంగా బుక్కయ్యారు.
Read More












