Rangareddy district

బస్సుల కోసం రోడ్డుపై విద్యార్థుల ధర్నా

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో బస్సులను ఆపి గ్రామస్థులు రోడ్డుపై ధర్నా చేశారు. మార్నింగ్ టైంలో సరిపడా బస్సులు లేక అవస్థలు పడుతు

Read More

నూతన పింఛన్ల పంపిణీ చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

అర్హులైన ప్రతీ ఒక్కరికి ఆసరా పింఛన్లు అందిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రక్రియ జరుగుతోందని..

Read More

పుడ్ సరిగా లేదంటూ కేజీబీవీ రెసిడెన్షియల్ స్టూడెంట్స్ కన్నీళ్లు

ఎల్బీనగర్, వెలుగు : వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వినోభానగర్‌‌‌‌లో కేజీబీవీ రెసిడెన్

Read More

నా ప్రాణం ఉండగా తెలంగాణను ఆగం కానివ్వను

అన్నదాతల కోసం దేశంలో ఏ రాష్ట్రంలో  లేనటువంటి అద్భుతమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని సీఎం కేసీఆర్ తెలిపారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న

Read More

భూమి డిమాండ్​ ఉన్న ఏరియాలకే పిల్లనిస్తున్నరు

పరిగి, వెలుగు: చదువు, జీవనాధారం  ఉన్నా  రియల్ ఎస్టేట్​ ప్రభావంతో స్థానికంగా అబ్బాయిలకు వధువులు దొరకడం లేదు.  ఉమ్మడి రంగారెడ్డి జిల

Read More

ఆస్తి నష్టం జరగలేదన్న ప్రభుత్వ వాదనలో నిజం లేదు

హైదరాబాద్: మూసీ వరదలతో నష్టపోయిన తమకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు రంగారెడ్డి జిల్లా శంకర్ నగర్, మూసానగర్ బస్తీవాసులు. వరద వచ్చిన ప్ర

Read More

గుంతలు, బురదతో రోడ్లంతా ఆగమాగం

భారీ వర్షాలకు రోడ్డు ధ్వంసం రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ లో రోడ్ల దుస్థితి రంగారెడ్డి జిల్లా: చిన్నపాటి వర్షం వచ్

Read More

రంగారెడ్డి జిల్లాలో గోడ కూలి ముగ్గురు కార్మికులు మృతి

రంగారెడ్డి జిల్లా మణికొండ మునిసిపల్ పరిధిలో విషాదం నెలకొంది. పుప్పాల్ గూడలో సెల్లార్ కోసం తీసిన గుంతలో గోడ మట్టి కూలి ముగ్గురు కార్మికులు మృతిచెందారు.

Read More

పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్​ రంగారెడ్డి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : తెలంగాణ స్టేట్​ పవర్ లిఫ్టింగ్‌‌ టోర్నీలో రంగారెడ్డి జిల్లా.. మెన్స్‌‌ టీమ్‌&zwnj

Read More

క్రీడాకారులకు అన్ని రకాల ప్రోత్సాహం అందిస్తాం

రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం క్రీడాభివృద్ధికి కృషి చేస్తుందన్నారు మంత్రి సబితాఇంద్రారెడ్డి. క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ పోటీలలో రాణించాలన్న

Read More

మీర్పేట్లో అక్రమనిర్మాణాల కూల్చివేత

రంగారెడ్డి జిల్లా: మీర్పేట్ కార్పొరేషన్లో కబ్జా రాయుళ్లు బరితెగించారు. అక్రమ నిర్మాణాలను కూల్చడానికి  వచ్చిన అధికారులపై రాళ్లతో దాడి చేశారు. మహ

Read More

స్విమ్మింగ్ పూల్ను ప్రారంభించిన సినీనటి వరలక్ష్మి శరత్ కుమార్

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం గండిపేట పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో.. సమ్మర్ వెకేషన్ గా పిల్లల కోసం స్విమ్మింగ్ పూల్ ను ప్రారంభించారు.  ముఖ్య

Read More

అనుమతుల్లేని ఇళ్ల నిర్మాణాలు కూల్చివేత

రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలను కూల్చివేస్తుందంటూ ఆరోపణలు వస్తున్నాయి. అనుమతులు లేవంటూ 20 ఏళ్ల నాటి నిర్మ

Read More