Rangareddy district

సెల్ఫీలు తీసుకుంటుండగా దూసుకెళ్లిన వాటర్ ట్యాంకర్.. ఇద్దరు యువతీయువకులు మృతి

రంగారెడ్డి  జిల్లా ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  హిమాయత్ సాగర్ తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ దగ్గర వాటర్ ట్యాంకర్ ఆగి ఉన్న రెండు

Read More

ఏసీబీకి చిక్కిన ముగ్గురు ఇరిగేషన్‌‌‌‌ అధికారులు

హైదరాబాద్, వెలుగు :  ముగ్గురు ఇరిగేషన్ అధికారులు ఏసీబీకి చిక్కారు. మణికొండలో ఓ బిల్డింగ్ నిర్మాణానికి ఎన్‌‌‌‌ఓసీ ఇచ్చేందుకు ర

Read More

హనుమాన్ జయంతి: వానరులకు ఆత్మీయ విందు

హనుమాన్ జయంతి సందర్భంగా వానరులకు ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు  జాగృతి అభ్యుదయ సంఘం. ప్రస్తుత తరుణంలో ఆహారం దొరకక అంతరించిపోతున్న వానర సంతతిని పరిర

Read More

బాలికను గర్భావతిని చేసి.. అబార్షన్ చేయించిన యువకుడు

బాలికను గర్భావతి చేసి గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్ చేయించాడు ఓ ప్రభుద్ధుడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో జరిగింది. చేవేళ్ల గ్రామానికి చెందిన 9

Read More

జీహెచ్ఎంసీ మురుగుతో.. పచ్చని పల్లెలు ఆగం

అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు : రంగారెడ్డి జిల్లాలోని మూడు గ్రామాలకు జీహెచ్ఎంసీ మురుగు శాపంగా మారింది. గ్రేటర్​సిటీని ఆనుకుని ఉండడంతో కొన్నేండ్లుగా మురుగ

Read More

ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ACP ఉమామహేశ్వరరావు అరాచకాలు

హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన  CCS ACP ఉమామహేశ్వరరావు అరాచకాలు ఒక్కొక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఉమామహేశ్వ

Read More

నార్సింగ్ దగ్గర రన్నింగ్ కారులో చెలరేగిన మంటలు..

రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పీఎస్ పరిధిలో  కారులో మంటలు చెలరేగాయి.  టిప్ఖాన్పూల్ బ్రిడ్జి సమీపంలోని ఆర్మీ స్కూల్ దగ్గర రన్నింగ్ లో ఉన్న కియా

Read More

ప్రభుత్వ భూమిలోని అక్రమ నిర్మాణం కూల్చివేత

అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని ప్రభుత్వ భూమిలో వెలసిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చవేశా

Read More

పోలింగ్ బూత్ కోసం ఆందోళన.. ఓటింగ్ బహిష్కరించిన కోడిచర్ల తండావాసుల ధర్నా

 తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంలో మొరాయిస్తున్నా..అధికారులు వెంటనే వాటిని సరిచేస్తున్నారు.  లేటెస్ట్

Read More

మండుతున్న ఎండలు.. వడదెబ్బతో రెండు టన్నుల చేపలు మృతి

మండుతున్న ఎండలను తట్టుకోలేక రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్ గ్రామంలోని కామచెరువులో సుమారు రెండు టన్నుల చేపలు వడదెబ్బతో మృతి చెందాయి.  దీ

Read More

శంషాబాద్​లో 34.78 కిలోల బంగారం పట్టివేత

శంషాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్​పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 34.78 కిలోల బంగారు నగలు, 43.60  కిలోల వెండిని ఎన్నికల అధికారులు,

Read More

మీటింగ్‌లోనే కాంగ్రెస్ కార్యకర్తని వెంటాడి చంపిండు

రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ లో దారుణం చోటుచేసుకుంది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి హసన్ నగర్ లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో ఆ పార

Read More

పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నం

రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి శశాంక ఎల్ బీనగర్,వెలుగు : లోక్ సభ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు చేయకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని చేవెళ్

Read More