Rangareddy district

పోలింగ్ బూత్ కోసం ఆందోళన.. ఓటింగ్ బహిష్కరించిన కోడిచర్ల తండావాసుల ధర్నా

 తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంలో మొరాయిస్తున్నా..అధికారులు వెంటనే వాటిని సరిచేస్తున్నారు.  లేటెస్ట్

Read More

మండుతున్న ఎండలు.. వడదెబ్బతో రెండు టన్నుల చేపలు మృతి

మండుతున్న ఎండలను తట్టుకోలేక రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్ గ్రామంలోని కామచెరువులో సుమారు రెండు టన్నుల చేపలు వడదెబ్బతో మృతి చెందాయి.  దీ

Read More

శంషాబాద్​లో 34.78 కిలోల బంగారం పట్టివేత

శంషాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్​పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 34.78 కిలోల బంగారు నగలు, 43.60  కిలోల వెండిని ఎన్నికల అధికారులు,

Read More

మీటింగ్‌లోనే కాంగ్రెస్ కార్యకర్తని వెంటాడి చంపిండు

రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ లో దారుణం చోటుచేసుకుంది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి హసన్ నగర్ లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో ఆ పార

Read More

పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నం

రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి శశాంక ఎల్ బీనగర్,వెలుగు : లోక్ సభ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు చేయకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని చేవెళ్

Read More

బైకును ఢీకొన్న లారీ.. రెండు ముక్కలైన యువకుడి శరీరం

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బైపాస్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక బైకిస్ట్ రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టి

Read More

గుండెపోటుతో బీటెక్​ స్టూడెంట్​ మృతి

ఎల్బీనగర్, వెలుగు : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో గుండెపోటుతో ఇంజనీరింగ్​స్టూడెంట్ చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మం

Read More

మూసీలో బోల్తా పడ్డ వాటర్ ట్యాంకర్

రంగారెడ్డి : రాజేంద్రనగర్ లో వాటర్ ట్యాంకర్ మూసీ నదిలో పడింది. రాజేంద్రనగర్ డైరీ ఫామ్ నుంచి సన్ సిటీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న

Read More

రంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి

రంగారెడ్డి: పొలంలో పనిచేస్తున్న రైతుపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. మహేశ్వరం మండల పరిధిలోని తుమ్మలూరు గ్ర

Read More

శంషాబాద్లో రెండు ఏటీఎంలలో రూ.19లక్షలు చోరీ

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో దొంగలు రెచ్చిపోయారు.సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్లోని  రెండు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలలో చోరీ

Read More

ఈ నెల 15 వరకు శివానందరెడ్డిని అరెస్ట్‌‌ చేయొద్దు .. ఆదేశించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు : రంగారెడ్డి జిల్లా బుద్వేలులోని 26 ఎకరాలను నకిలీ పత్రాలతో అమ్మారంటూ సీసీఎస్‌‌ పోలీసులు పెట్టిన కేసులో ఏపీ టీడీపీ నేత శివా

Read More

దారులన్నీ జనజాతరకు.. ముగ్గురు ముఖ్య నేతలు హాజరు

30 ఎకరాల స్థలంలో 10 లక్షల మందికి ఏర్పాట్లు  భారీగా తరలివస్తున్న ప్రజలు ముఖ్య అతిథులుగా ఖర్గే, రాహుల్, ప్రియాంక మూడు వేదికలు, అభివాదం కోస

Read More

డ్రగ్స్ వద్దన్నందుకు పెట్రోల్ పోసి తండ్రిని చంపిన కొడుకు

నిప్పు అంటుకుని పరుగెడుతున్నా బండరాయితో బాది హత్య రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్​లో ఘటన పరారీలో నిందితుడు.. స్పెషల్ టీంతో గాలిస్తున్న పోలీసులు

Read More