Rangareddy district
రన్నింగ్ కారులో చెలరేగిన మంటలు.. చూస్తుండగానే పూర్తిగా దగ్ధం
రన్నింగ్ కారులో మంటలు చెలరేగి ప్రమాదవశాత్తు దగ్ధమైన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. శంషాబాద్ మండల పరిధిలోని మదనపల్లి దగ్గర కారులో మంటలు చెలరేగ
Read Moreశంకర్ పల్లిలో..జొన్న తోటలో గంజాయి సాగు
శంకర్ పల్లి, వెలుగు : పొలంలో గంజాయి తోటను సాగు చేసే రైతును అరెస్ట్ చేసి మొక్కలను ఎస్ ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి
Read Moreఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్య
జాబ్ లోంచి తీసేసికేసులు పెట్టి వేధిస్తున్న ఆస్పత్రి సూపరింటెండెంట్, ఎస్ఐ సెల్ఫీ వీడియో తీసుకుని, సూసైడ్ నోట్ రాసి పెట్టిన మృతుడు రంగారెడ్డి జ
Read Moreగంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్..
రంగారెడ్డి జిల్లాలో అక్రమంగా నిషేధి గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీ ఉన్నారు. న
Read Moreమహేశ్వరం ఎంపీపీ ఎన్నిక జరపండి
ఫలితాన్ని బహిర్గతం చేయొద్దు : హైకోర్టు హైదరాబాద్, వెలుగు : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల ప్రజా పరిషత్&zw
Read Moreహైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో .. చేరికలపై కాంగ్రెస్ ఫోకస్
హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించడమే లక్ష్యంగా చేరికలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా ఇటీవల జరిగిన అసె
Read Moreప్రేమపేరుతో వేధింపులు.. భరించలేక పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
ప్రేమపేరుతో వేధింపులను తట్టుకోలేక పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్ల
Read Moreపార్టీ అధిష్టానం పట్టించుకోకపోవడంతో.. బీఆర్ఎస్కు తీగల కృష్ణారెడ్డి రాజీనామా
లోక్ సభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా బీఆర్ఎ
Read Moreనడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో గొలుసు చోరీ
రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో గొలుసును గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేశాడు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డుపై ఒంటరిగా
Read Moreఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు బీఆర్ఎస్ ద్రోహం: రామ్ మోహన్
సాగు నీటి విషయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు బీఆర్ఎస్ ద్రోహం చేసిందని పరిగి ఎమ్మెల్యే రాంమ్మోహన్ రెడ్డి అన్నారు. కొందుర్గు లక్ష్మిదేవిపల్లి ప్రా
Read Moreఆలయంలో చోరీ.. అమ్మవారి నగలు, డబ్బులు ఎత్తుకెళ్లిన దుండగులు
రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలోని అమ్మవారి దేవాలయంలో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని విజయానంద్ గ్రౌండ్ ముందున్న ఆలయంలో
Read Moreఎలికట్టలో పొల్యూషన్ పై హైకోర్టులో పిల్
సంబంధిత అధికారులకు కోర్టు నోటీసులు రైతుల పంట పొలాల్లో పీసీబీ శాంపిల్స్ సేకరణ షాద్ నగర్,వెలుగు :
Read Moreప్లాస్టిక్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. రూ. 10 లక్షల ఆస్తి నష్టం
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని పరిగి రోడ్డు దగర్లోని ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. వ్యర్థాల రి సైకిల్ చేసే పరిశ్రమలో నిల్వ ఉంచిన ప్
Read More