Rangareddy district
ఏసీబీ వలలో ముగ్గురు ఉద్యోగులు
మంచిర్యాల/వికారాబాద్/పెద్దపల్లి, వెలుగు: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం లంచం తీసుకుంటూ ముగ్గురు అవినీతి ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడ్డారు. రెడ్
Read Moreకాంగ్రెస్ సంక్షేమపథకాలను.. ఓర్వలేకనే బీఆర్ఎస్ విమర్శలు
పరిగి, వెలుగు: రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నిర్వహించిన జనహిత పాదయాత్ర విజయవంతం కావడంతో బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని పరిగి మార్కెట
Read Moreఫేక్ అటెండెన్స్.. ఇద్దరు కార్యదర్శులు ఔట్
రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: ఫేషియల్ రికగ్నిషన్ యాప్లో తప్పుడు అటెండెన్స్ నమోదు చేసిన జీపీ కార్యదర్శులపై వేటు పడింది. రంగారెడ్డి జిల్లాలోని ఆమన్గ
Read Moreమంచిరేవుల ట్రాక్ పార్క్ : చిరుత చిక్కింది.. సాగర్ అడవులకు తరలించారు..
గత కొన్ని రోజులుగా నార్శింగ్ మున్సిపాల్టీ మంచిరేవుల ట్రాక్ పార్క్ కు సమీపంలో నివసిస్తున్న ప్రజలను బెంబేలెత్తిస్తూ భయాందోళనలకు గురి చేస్తున్న
Read More40 ఏళ్ల వ్యక్తితో 13 ఏళ్ల బాలికకు పెళ్లి.. టీచర్ ఫిర్యాదుతో వెలుగులోకి...
ప్రపంచం వేగంగా అభివృద్ది చెందుతూ టెక్ యుగం సాగుతున్న ఈ సమయంలో కూడా కొన్ని ప్రాంతాలు దానికి అనుగుణంగా ముందుకు సాగడం లేదు. చాలా ప్రాం
Read Moreఎల్లుండి (జూలై 31) నుంచి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర..ఆగస్టు 6 దాకా ఆరు ఉమ్మడి జిల్లాల్లో పర్యటన
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రోగ్రామ్ ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లో సాయంత్రం పాదయాత్ర, పల్లె నిద్ర మరుసటి రోజు శ్రమదానం.. ఆ తర్వా
Read Moreసన్న బియ్యం వల్లే రేషన్ కార్డుల డిమాండ్ : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
అర్హులందరికీ ఇస్తం.. కంగారు పడొద్దు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యంతో పాటు అనేక స
Read Moreఏసీబీకి దమ్కీ ఇచ్చిన పంచాయతీ సెక్రటరీ.. రూ. 50 వేలు లంచం తీసుకుంటూ చిక్కినట్టే చిక్కి కారులో పరార్
తెలంగాణ వ్యాప్తంగా అవినీతి అధికారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది ఏసీబీ. లంచం తీసుకుంటున్న ప్రభుత్వ అధికారుల భరతం పడుతోంది. ఫిర్యాదులు వచ్చిన వ
Read Moreప్యాంటు జేబులో పేలిన సెల్ఫోన్.. తీవ్ర గాయాలు..
గండిపేట, వెలుగు: ప్యాంటు జేబులో ఉన్న సెల్ఫోన్ పేలడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది.
Read Moreతమ్ముడిని చంపిన అన్న ..రంగారెడ్డి జిల్లాలో ఘటన
ఎల్బీనగర్, వెలుగు: భూ తగాదాలతో అన్నను తమ్ముడు చంపిన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. హయత్నగర్ సీఐ నాగరాజు గౌడ్ తెలిపిన ప్రకారం.. యాదాద్రి జిల్లా స
Read Moreరంగారెడ్డి జిల్లా: కబ్జాకు గురైన భూమి స్వాధీనం
చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామ శివారులోని సర్వే నంబర్ 155లో గల ఎకరా 14 గుంటల భూమి కబ్జాకు గురైంది. ఈ భూమిలో చుట్టూ
Read Moreరంగారెడ్డి జిల్లా చేవెళ్ల బాలాజీ వెంకటేశ్వ ర స్వామి ఆలయం భూముల్లో సాగు వేలం
రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వేల ఎకరాలుసాగు చేయడానికి 26న వేలం రూ.2 వేలు చెల్లించి పాల్గొనాలన్న దేవస్థానం చేవెళ్ల, వెలుగు:
Read Moreఅబ్దుల్లాపూర్ మెట్లో నీట మునిగిన ప్రాణాలు
అబ్దుల్లాపూర్మెట్, వెలుగు: ప్రమాదశాత్తు నీట మునిగి సిటీలో ఒకే రోజు నలుగురు మృత్యువాత పడ్డారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో తొలుత ఓ బాలిక చ
Read More












