Rangareddy district
శంషాబాద్ సమీపంలో డీసీఎం బీభత్సం.. ముగ్గురి మృతి
రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ మండలం పెద్దషాపూర్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షాద్నగర్ వైపు నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం పెద్దషాపూర్
Read Moreషాద్ నగర్ లో మాక్స్ క్రిప్టో పేరుతో భారీ మోసం
రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో భారీ మోసం బయటపడింది. మాక్స్ క్రిప్టో పేరుతో అధిక డబ్బు ఆశ చూపి.. ప్రజల నుంచి లక్షల రూపాయలు వసూలు చే
Read Moreటీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే:మురళీధర్ రావు
అవినీతి పరులపై కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని మధ్యప్రదేశ్ బీజేపీ ఇంఛార్జ్ మురళీధర్ రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీజ
Read Moreబస్సుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు
బస్సుల కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని NSUI ధర్నా చేసింది. బస్సుల లేక తాము నిత్యం నరకం అనుభవిస్తున్నామని విద్యార్థులు రంగార
Read Moreఆస్తి కోసం తండ్రినే కడతేర్చాడు
భూమి కోసం కన్న తండ్రినే హతమార్చాడు ఓ కొడుకు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలోనిగూడలో ఈ దారుణం జరిగింది. ఒక ఎకరా భూమి కోసం కన్న తండ్రి నిద్రలో ఉండ
Read Moreభారత్ జోడో యాత్ర ఏర్పాట్లలో అపశృతి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏర్పాట్లలో అపశృతి చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలో
Read Moreసూర్యగ్రహణం ఎఫెక్ట్ : బోసిపోయిన నార్సింగి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్
రంగారెడ్డి జిల్లా నార్సింగి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం బోసిపోయింది. నిత్యం రద్దీతో జనాలతో కలకళలాడే ఆఫీస్ సూర్య గ్రహణం కారణంగా ఇలా జనం లేక వెలవెలబ
Read Moreఓట్లు అమ్ముకొని తమ గొయ్యిని తామే తవ్వుకుంటున్రు
“ఎమ్మెల్యే(అభ్యర్థి) ఇంటింటికీ వచ్చి నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోమని అంటారు. ప్రచారం చేస్తారు. 18 ఏండ్లు ఊన్న వారికి ఓటు హక్కు ఉంటుంది. వాళ్లకు పైస
Read Moreరంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలకు నిలిచిన రాకపోకలు
రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ర
Read Moreరంగారెడ్డి జిల్లా తాటిపర్తిలో విషాదం
మృతుల్లో అక్కాతమ్ముడు.. మూడు కుటుంబాల్లో విషాదం రంగారెడ్డి జిల్లా తాటిపర్తిలో ఘటన ఈతకెళ్లి నలుగురు పిల్లలు మృతి రంగారెడ్డి జిల్లా తాటిపర
Read Moreఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి
రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో విషాదం నెలకొంది. తాటిపర్తి చెరువులో ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు ప్రమాదవశాత్తు మునిగి చనిపోయార
Read More70వ దశకంలోనే పల్లెలకు కరెంట్ తీసుకొచ్చిండు
హైదరాబాద్కు మెట్రో రైల్ను మంజూరు చేయించిన ఘనత కేంద్రమాజీ మంత్రి, దివంగత నేత జైపాల్ రెడ్డిదే అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మెట్రోరైల్కు జైప
Read Moreరంగారెడ్డి జిల్లాలో అసైన్డ్ భూమి రైతుల ఆందోళన
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఖానాపూర్ రైతులు రోడ్డెక్కారు. తమ భూములను తమకే అప్పగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఆందోళనలు చేస్త
Read More