Rangareddy district
ఫామ్ హౌస్లో గుప్త నిధుల కలకలం
రంగారెడ్డి జిల్లాలో గుప్త నిధుల కలకలం రేగింది. శంషాబాద్ మండలం తొండపల్లి గ్రామ శివారులోని ఓ ఫామ్ హౌస్ లోపల గుర్తు తెలియని బుధవారం(జనవరి 03) వ్యక్తులు త
Read Moreవీడియో : కళ్యాణంలో కరెంట్ షాక్.. చూస్తుండగానే వ్యక్తి మృతి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో విషాదం జరిగింది. ఎల్లమ్మ కళ్యాణ వేడుక జరుగుతుండగా విద్యుత్ షాక్ తో ఓ వ్యక్తి మృతి చెందాడు. అనుకోకుం
Read Moreరాజేంద్ర నగర్లో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయ్నతం
రంగారెడ్డి: రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని హైదర్ గూడలో ఇద్దరు బిడ్డలతో తల్లి ఆత్మహత్యా యత్నం చేసింది. భోజనంలో విషం కలిపి ఇద్దరు పిల్లలకు తినిపించి తాను
Read Moreకొత్త సంవత్సరం వేడుకల వేళ.. భారీగా పట్టుబడిన గంజాయి
తెలంగాణ పోలీసులు డ్రగ్స్, గంజాయి అమ్మకాలు, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. కొత్త సంవత్సరం వేడుకల ముందు పలుచోట్ల భారీగా గంజాయి పట్టుబడుతోంది. తాజాగా
Read Moreప్రజా పాలనకు రెడీగా ఉండాలె : రాజర్షి షా
మెదక్, సంగారెడ్డి టౌన్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన అమలు కోసం సిద్ధంగా ఉండాలని మెదక్, సంగారెడ్
Read Moreడివైడర్ను ఢీకొట్టిన కారు.. ఒకరి మృతి.. నలుగురికి తీవ్ర గాయాలు
రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్ పల్లి పీఎస్ పరిధిలో ఘటన శంషాబాద్, వెలుగు : కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఒకరు చనిపో
Read Moreచెంచుల జీవనోపాధికి వసతులు కల్పించాలి : ప్రతిమా సింగ్
రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఎల్బీనగర్, వెలుగు: చెంచుల జీవనోపాధి కోసం మెరుగైన వసతులకు కల్పించేందుకు ప్లానింగ్ సిద్ధం చేయా
Read Moreరంగారెడ్డి జిల్లాలో తల్లి హత్య కేసులో కొడుకు, కోడలికి జీవితఖైదు
ఆమనగల్లు, వెలుగు : రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం నార్లకుంట తండాలో భూవివాదంలో జరిగిన హత్య కేసులో కొడుకు, కోడలికి జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల చొ
Read Moreబాలికపై అత్యాచారం కేసులో యువకుడికి 20 ఏండ్ల జైలు
శిక్ష విధించిన రంగారెడ్డి జిల్లా కోర్టు ఎల్ బీనగర్, వెలుగు: బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తికి 20 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ ఎల్ బీనగర్ ల
Read Moreఇబ్రహీంపట్నంలో పోస్టల్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్
ఇబ్రహీంపట్నం ఆర్డీఓ ఆఫీసు వద్ద తీవ్ర ఉద్రిక్తత బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్రూమ్కు తరలించని రిటర్నింగ్ ఆఫీసర్ కొన్నింటికి సీల్, తాళా
Read Moreకాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ పాత రోజులే : కాలె యాదయ్య
చేవెళ్ల, వెలుగు: కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ పాత రోజులే వస్తాయని.. జనానికి అరిగోస తప్పదని చేవెళ్ల సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య తెలిపారు. ఎన్
Read Moreమీ అభిమానమే నన్ను గెలిపిస్తది : కేఎస్ రత్నం
చేవెళ్ల, వెలుగు: చేవెళ్ల వాసుల అభిమానమే తనను గెలిపిస్తుందని ఆ సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థి కేఎస్ రత్నం ధీమా వ్యక్తం చేశారు. గురువారం రంగారెడ్డి జిల్లా మొ
Read Moreకూలిపోయిన ఇండోర్ స్టేడియం.. చిక్కుకున్న 14 మంది కూలీలు.. ఇద్దరు మృతి
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడిలో నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం గోడ కూలిపోయింది. నిర్మాణ పనులు చేస్తున్న 14 మంది కూలీలు గోడ కింద చిక్కు
Read More