Rangareddy district

తారామతిపేటలో మొసలి కలకలం

అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ పరిధి తారామతిపేటలో మొసలి కలకలం సృష్టించింది. గురువారం అర్ధరాత్రి తారామతిపేట

Read More

ఇటుకతో కొట్టి రెండో భార్యను చంపిన భర్త.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఘటన

చేవెళ్ల, వెలుగు: రెండో భార్య కాపురానికి దూరంగా ఉంటుదన్న కోపంతో ఆమెను భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం వెంకన్నగూడ గ్ర

Read More

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు..రంగారెడ్డి కలెక్టర్ సి.నారాయణరెడ్డి

రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: స్థానిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని రంగారెడ్డి కలెక్టర్​

Read More

రంగారెడ్డి జిల్లాలో ఏబీడీ పెట్ బాట్లింగ్ యూనిట్‌‌ ప్రారంభం

రూ. 115 కోట్ల పెట్టుబడి హైదరాబాద్, వెలుగు:  ఆఫీసర్స్​ ​చాయిస్​, జోయా బ్రాండ్ల పేరుతో ఆల్మహాల్​అమ్మే దేశీయ స్పిరిట్స్ కంపెనీ ఆల్లాయిడ్​ బ్

Read More

శంషాబాద్ లో ఆక్రమణలను కూల్చివేసిన హైడ్రా

శంషాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో గురువారం హైడ్రా దూకుడు ప్రదర్శించింది. హైడ్రా ఇన్​స్పెక్టర్ తిరుమలేశ్​గౌడ్, ఆర్జీఐఏ

Read More

కష్టజీవులకు అండగా.. ఎర్రజెండా ఎప్పుడూ ఉంటది: బీవీ రాఘవులు

అబ్దుల్లాపూర్​మెట్, వెలుగు: కష్టజీవులకు ఎప్పుడూ ఎర్రజెండా అండగా ఉంటుందని సీపీఎం పొలిట్ బ్యూరో మెంబర్​బీవీ రాఘవులు అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట

Read More

రూ.40 లక్షల దోపిడి కేసులో ట్విస్ట్. .నమ్మించి మోసం చేశాడు..అసలు సూత్రధారి కారు డ్రైవరే..

రంగారెడ్డి జిల్లా  శంకర్ పల్లిలో  రూ. 40 లక్షల దారి దోపిడీ  కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 12న రాత్రి ఏడుగురు ని

Read More

కండ్లలో కారం కొట్టి.. రూ.4‌‌‌‌0 లక్షలు దోపిడీ.. డబ్బులతో పారిపోతుండగా పల్టీ కొట్టిన దుండగుల కారు.. రంగారెడ్డి జిల్లాలో ఘటన

కారును వదిలేసి డబ్బుతో పరార్‌‌‌‌‌‌‌‌  చేవెళ్ల, వెలుగు: కండ్లలో కారం కొట్టి, రాయితో దాడి చేస

Read More

హైదరాబాద్ లో పట్టపగలే వ్యాపారిని బెదిరించి కళ్లలో కారం కొట్టి రూ. 40 లక్షల చోరీ.. పారిపోతుండగా కారు బోల్తా

రంగారెడ్డి జిల్లా  శంకర్ పల్లిలో పట్టపగలే  దారి దోపిడీ కలకలం రేపింది.  ఓ స్టీల్ వ్యాపారిని బెదిరించి రూ. 40 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు

Read More

ఏసీబీ వలలో ముగ్గురు ఉద్యోగులు

మంచిర్యాల/వికారాబాద్/పెద్దపల్లి, వెలుగు: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం లంచం తీసుకుంటూ ముగ్గురు అవినీతి ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడ్డారు. రెడ్​

Read More

కాంగ్రెస్ సంక్షేమపథకాలను.. ఓర్వలేకనే బీఆర్ఎస్ విమర్శలు

పరిగి, వెలుగు: రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నిర్వహించిన జనహిత పాదయాత్ర విజయవంతం కావడంతో బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని పరిగి మార్కెట

Read More

ఫేక్ అటెండెన్స్.. ఇద్దరు కార్యదర్శులు ఔట్

రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: ఫేషియల్ రికగ్నిషన్ యాప్​లో తప్పుడు అటెండెన్స్​ నమోదు చేసిన జీపీ కార్యదర్శులపై వేటు పడింది. రంగారెడ్డి జిల్లాలోని ఆమన్​గ

Read More

మంచిరేవుల ట్రాక్ పార్క్ : చిరుత చిక్కింది.. సాగర్ అడవులకు తరలించారు..

గత కొన్ని రోజులుగా నార్శింగ్​ మున్సిపాల్టీ మంచిరేవుల ట్రాక్​ పార్క్​ కు సమీపంలో నివసిస్తున్న ప్రజలను  బెంబేలెత్తిస్తూ భయాందోళనలకు గురి చేస్తున్న

Read More