Rangareddy district
నవీన్ మిట్టల్కు హైకోర్టు నోటీసులు
గుడిమల్కాపూర్ భూములకు ఎన్వోసీ ఇవ్వడంపై విచారణ హైదరాబాద్, వెలుగు: గుడిమల్కాపూర్, నానల్&zw
Read Moreదుర్గం చెరువు ఎఫ్టీఎల్ను నిర్ధారించండి..జీహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేటలోని 15.23 ఎకరాల లేఔట్లో ప్రజా అవసరాలకు కేటాయించిన స్థ
Read Moreమిడ్ డే మీల్స్ స్కీమ్ను అక్షయపాత్రకు ఇవ్వొద్దు
డీఎస్ఈ ముందు మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లాలోని ఐదు మండలాల్లో మిడ్ డే మీల్స్ స్కీమ్&zwnj
Read Moreసెల్ఫోన్ దొంగను పట్టించిన రోడ్డు ప్రమాదం
అతడో దొంగ. దొంగతనాలకు అలవాటుపడి సెల్ఫోన్లు చోరీలు చేస్తున్న అతడిని రోడ్డు ప్రమాదం పట్టించింది. టైం బాగుంటే నార్మల్ గా నే ఫోన్లను అమ్ముకొని ఎంజా
Read Moreపామును చూసి జాలిపడ్డ జనం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన.. ఈ వీడియో చూడండి..
రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవుల వేణుగోపాలస్వామి దేవాలయంలో వలలో చిక్కి ఓ పాము విలవిలలాడింది. బయటికొచ్చే దారి లేక వలలో చిక్
Read Moreషాబాద్లో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటన
చేవెళ్ల, వెలుగు: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని మాచన్ పల్లిలో పర్యటించారు. నేషనల్ అంబేద్కర్ అవార్డ
Read Moreగోపనపల్లి తండాలో ఐటీ పార్క్ వద్దు..కాదని మొండిగా ముందుకెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తం
ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ్ హెచ్చరిక బషీర్బాగ్, వెలుగు: శేరిలింగంపల్లి మండలం గోపన్ పల్లి తండాలో ఐటీ పార్క్ ఏర్పాటు నిర్ణయాన్ని రాష్ట్ర ప
Read Moreరైతు బిడ్డకు డాక్టరేట్..ఓయూ నుంచి అందుకున్న కొర్వి బాలకృష్ణ
ఓయూ, వెలుగు: రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతు బిడ్డకు డాక్టరేట్ వరించింది. కందుకూరు మండలం గూడూరుకు చెందిన రైతు కొర్వి నరసింహ, స్వరూప దంపతులు. వీరి కొడు
Read Moreఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ యార్డులో అన్నదానం
ఆమనగల్లు, వెలుగు: ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రానికి వచ్చే రైతులకు ఉచితంగా భోజనం అందిస్తున్నట్లు ఏఎ
Read Moreసబ్ రిజిస్ట్రార్ పై బీజేపీ నేత దాడి..డబుల్ రిజిస్ట్రేషన్ చేశారని వివాదం
హయత్ నగర్ పీఎస్లో పరస్పర ఫిర్యాదులు ఎల్బీనగర్, వెలుగు: ప్లాట్ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో సబ్ రిజిస్ట్రార్ పై ఓ బీజేపీ నేత దాడి చేశాడు. రంగ
Read Moreవీడియో కాల్ సర్జరీకి కవలలు బలి.. పెళ్లయిన ఏడేండ్లకు ప్రెగ్నెంట్.. పాపం ఇంతలోనే ఇలా..
ఇబ్రహీంపట్నం: గర్భిణిని నొప్పులతో ఆస్పత్రికి తీసుకొస్తే.. నర్సులు, ఇతరులు వైద్యం చేసి కవల పిల్లలను బయటకు తీశారు. వైద్యం వికటించి కవలలు చనిపోయారు. రంగా
Read Moreమహేశ్వరంలో ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ ట్రావెల్స్ ఢీ..భారీగా ట్రాఫిక్ జామ్
8మంది పరిస్థితి విషమం..30మందికి తీవ్రగాయాలు తుమ్మలూరుగేటు దగ్గర ప్రమాదం.. ఎదురెదురుగా ఢీకొన్న కల్వకుర్తి డిపో ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ ట్ర
Read Moreరోడ్డుకు అడ్డంగా భారీ గోడ, షెడ్డులు.. కూల్చేసిన హైడ్రా
హైదరాబాద్ లో హైడ్రా మరోసారి దూకుడు పెంచింది. గత కొన్ని రోజులుగా అక్రమ కట్టడాల పని పడుతోంది. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి కట్టిన నిర్మాణాలను నేలమట్
Read More












