Rangareddy district
పౌల్ట్రీ రైతును నిండా ముంచిన వర్షం: వేల కోళ్లు చనిపోయాయి
రంగారెడ్డి జిల్లా : రాత్రి కురిసిన భారీవర్షం ఓ పౌల్ట్రీ రైతును నిండా ముంచింది. వర్షానికి 9వేల 500 కోళ్లు చనిపోవడంతో 6 లక్షల రూపాయలు నష్టపోయాడు. రంగారె
Read More45రోజులుగా తండ్రి ఆచూకీ గల్లంతు.. కొడుకుని నిలదీయగా బయటపడ్డ నిజం
రంగారెడ్డి జిల్లా: చేవెళ్ళ మండలంలోని గుండాల గ్రామంలో దారుణం జరిగింది. కన్నతండ్రిని తల్లితో కలిసి చంపాడో వ్యక్తి. గుండాల గ్రామానికి చెందిన సాలే కిష్ట
Read Moreచిన్న జీయర్ స్వామి కి మాతృవియోగం
హైదరాబాద్: చిన్న జీయర్ స్వామికి మాతృ వియోగం కలిగింది. హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ లో ఉన్న చిన్న జీయర్ స్వామి ఆశ్
Read More5వేల కోసం మందు తాగించి చంపిండు
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా మల్కాపూర్లో జరిగిన హత్యను చేవేళ్ల పోలీసులు ఛేదించారు. రూ.5వేల కోసం మర్డర్ చేసిన నిందితుడిని రిమాండ్కి తరలించా
Read Moreకరోనాతో తమ్ముడు మృతి.. తట్టుకోలేక హర్ట్ఎటాక్తో అన్న..
కరోనా దెబ్బకు ఎన్నో కుటుంబాలు, మరెన్నో జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయి. తాజాగా కరోనా బారినపడి మృతి చెందిన తమ్ముడి మరణాన్ని తట్టుకోలేక అన్న మృతిచెందిన
Read Moreకరోనా టెస్టింగ్ సెంటర్ ఆవరణలోనే మెడికల్ వేస్ట్
ప్రజలకు శాపంగా మారిన ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం రంగారెడ్డి జిల్లా మన్సూరాబాద్ అర్బన్ హెల్త్ సెంటర్ లో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం ప్రజలకు శ
Read Moreరూ.1000 కోసం ఫ్రెండ్ ని చంపాడు
హైదరాబాద్, వెలుగు: తన డబ్బు దొంగతనం చేశాడనే అనుమానంతో ఫ్రెండ్ ను హత్య చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ రిమాండ్కు తరలించారు. రంగారెడ్డి జ
Read Moreమంటల్లో తల్లీకూతుళ్లు.. ఆత్మహత్యాయత్నమా? హత్యాయత్నమా?
రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండలంలోని మొగిలిగిద్ద గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లు చంద్రకళ (40), స్రవంతి (17) మంటల్లో
Read Moreకబేళాకు తరలిస్తున్న గోవులను రక్షించిన గోసేవకులు
అక్రమంగా కబేళాకు తరలిస్తున్న 13 ఆవులను గోసేవకులు కాపాడారు. ఆదివారం మధ్యాహ్నాం నల్గొండ జిల్లా మల్లెపల్లి నుండి చిన్న వాహనంలో గోవులను కబేళాలకు తర
Read Moreపొలంలోకి దూస్కెళ్లిన కారు… మహిళ మృతి
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్వర్తి గేట్ సమీపంలో మారుతి స్విఫ్ట్ కారు డివైడర్ ను ఢీ కొని రోడ్డుకు పక్కనే ఉన్న పొల
Read Moreనీటి సంపులో పడి మూడేళ్ల చిన్నారి మృతి
రంగారెడ్డి జిల్లా లోని శంషాబాద్ హుడా కాలనీలో విషాదం చోటుచేసుకొంది. ప్రమాద వశాత్తు నీటి సంపులో పడి మూడేళ్ల పాప మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల
Read Moreఆమెకు కరోనా లేకున్నా.. ఉందని సర్టిఫికేట్ ఇచ్చిన ప్రైవేట్ హాస్పిటల్
షుగర్ టెస్ట్ కోసం ఆసుపత్రికి వెళితే అక్కడి సిబ్బంది కరోనా వైరస్ సోకినట్టు రిపోర్టు ఇచ్చారని ఓ వృద్ధురాలు ఆరోపించింది. లేని వైరస్ ను ఉన్నట్టు
Read Moreగున్ గల్ అటవీ ప్రాంతంలో వ్యక్తి దారుణ హత్య
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్ గల్ అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి దారుణ హత్య జరిగింది. చౌదర్ పల్లి గ్రామానికి చెందిన అమీర్ పెట సత్తయ్య(40) అనే
Read More