
Rangareddy district
కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ పాత రోజులే : కాలె యాదయ్య
చేవెళ్ల, వెలుగు: కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ పాత రోజులే వస్తాయని.. జనానికి అరిగోస తప్పదని చేవెళ్ల సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య తెలిపారు. ఎన్
Read Moreమీ అభిమానమే నన్ను గెలిపిస్తది : కేఎస్ రత్నం
చేవెళ్ల, వెలుగు: చేవెళ్ల వాసుల అభిమానమే తనను గెలిపిస్తుందని ఆ సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థి కేఎస్ రత్నం ధీమా వ్యక్తం చేశారు. గురువారం రంగారెడ్డి జిల్లా మొ
Read Moreకూలిపోయిన ఇండోర్ స్టేడియం.. చిక్కుకున్న 14 మంది కూలీలు.. ఇద్దరు మృతి
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడిలో నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం గోడ కూలిపోయింది. నిర్మాణ పనులు చేస్తున్న 14 మంది కూలీలు గోడ కింద చిక్కు
Read Moreకేసీఆర్ ప్రభుత్వానికి కాలం చెల్లింది : వీర్లపల్లి శంకర్
షాద్నగర్, వెలుగు : రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని షాద్ నగర్ సెగ్మెం
Read Moreమా గ్రామంలో ప్రచారం చేయడానికి వీల్లేదు: గ్రామస్తులు
ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ లీడర్లపై ప్రజలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో లీడర్లు ఎన్నికల ప్రచారానికి ఏ గ్రామానికి వెళ్లినా.. ఇన్ని
Read Moreబీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యక్తల ఫైటింగ్
రంగారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యక్తల మధ్య వాగ్వాదం నెలకొంది. అంతటితో ఆగకుండా ఒకరినొకరు నెట్టేసుకున్నారు. దీంతో
Read Moreచనిపోయిన టీచర్ కు ఎన్నికల విధులు
షాద్ నగర్ లో అధికారుల నిర్వాకం షాద్ నగర్,వెలుగు: రంగారెడ్డి జిల్లా అధికారులు ఏకంగా చనిపోయిన టీచర్ కు ఎన్నికల విధులు వేశారు. ట్రైనింగ్ కు
Read Moreఎన్నికల విధుల్లో బాధ్యతగా ఉండాలి : భారతి హోలీకేరీ
రంగారెడ్డి కలెక్టర్ భారతి హోలీకేరీ రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు : ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని రంగారెడ్డి జ
Read Moreపొద్దంతా ఎండ .. రాత్రంతా చలి
రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. పొద్దంతా ఎండ మంట ఉంటున్నా.. సాయంత్రం కాగానే చలి మొదలైతున్నది. సాయంత్రం 6 గంటల నుంచే చలిగాలులు వీస్తున్నాయి. టెంపరేచర్
Read Moreమేనిఫెస్టోతో అన్నివర్గాలకు న్యాయం : ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి
మేనిఫెస్టోతో అన్నివర్గాలకు న్యాయం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి ఇబ్రహీంపట్నం, వెలుగు : బీఆర్ఎస్ మేనిఫెస్టోతో అన్నివర్గాలకు న్యాయం
Read Moreసరూర్ నగర్ పరువు హత్య కేసులో ..ఇద్దరికి యావజ్జీవ శిక్ష
ఎల్ బీనగర్, వెలుగు : సరూర్ నగర్ పరువు హత్య కేసులో ఇద్దరు దోషులకు యావజ్జీవ కారాగార శిక్ష, జరిమానా విధిస్తూ ఎల్బీ నగర్లోని రంగారెడ్డి జిల్లా 7వ అ
Read Moreఅక్టోబర్ 6న సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: సీఎం బ్రేక్ఫాస్ట్స్కీంను ఈ నెల 6న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని రావిరాల హై స్కూల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖ
Read Moreఇబ్రహీంపట్నం పరిధిలో పెండింగ్ పనులను పూర్తి చేయాలి : కలెక్టర్ హరీశ్
రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు : పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్ అధికారులను ఆదేశించారు. ఇబ్రహీం
Read More