Rangareddy district
ఓట్లు అమ్ముకొని తమ గొయ్యిని తామే తవ్వుకుంటున్రు
“ఎమ్మెల్యే(అభ్యర్థి) ఇంటింటికీ వచ్చి నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోమని అంటారు. ప్రచారం చేస్తారు. 18 ఏండ్లు ఊన్న వారికి ఓటు హక్కు ఉంటుంది. వాళ్లకు పైస
Read Moreరంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలకు నిలిచిన రాకపోకలు
రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ర
Read Moreరంగారెడ్డి జిల్లా తాటిపర్తిలో విషాదం
మృతుల్లో అక్కాతమ్ముడు.. మూడు కుటుంబాల్లో విషాదం రంగారెడ్డి జిల్లా తాటిపర్తిలో ఘటన ఈతకెళ్లి నలుగురు పిల్లలు మృతి రంగారెడ్డి జిల్లా తాటిపర
Read Moreఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి
రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో విషాదం నెలకొంది. తాటిపర్తి చెరువులో ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు ప్రమాదవశాత్తు మునిగి చనిపోయార
Read More70వ దశకంలోనే పల్లెలకు కరెంట్ తీసుకొచ్చిండు
హైదరాబాద్కు మెట్రో రైల్ను మంజూరు చేయించిన ఘనత కేంద్రమాజీ మంత్రి, దివంగత నేత జైపాల్ రెడ్డిదే అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మెట్రోరైల్కు జైప
Read Moreరంగారెడ్డి జిల్లాలో అసైన్డ్ భూమి రైతుల ఆందోళన
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఖానాపూర్ రైతులు రోడ్డెక్కారు. తమ భూములను తమకే అప్పగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఆందోళనలు చేస్త
Read Moreబస్సుల కోసం రోడ్డుపై విద్యార్థుల ధర్నా
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో బస్సులను ఆపి గ్రామస్థులు రోడ్డుపై ధర్నా చేశారు. మార్నింగ్ టైంలో సరిపడా బస్సులు లేక అవస్థలు పడుతు
Read Moreనూతన పింఛన్ల పంపిణీ చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
అర్హులైన ప్రతీ ఒక్కరికి ఆసరా పింఛన్లు అందిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రక్రియ జరుగుతోందని..
Read Moreపుడ్ సరిగా లేదంటూ కేజీబీవీ రెసిడెన్షియల్ స్టూడెంట్స్ కన్నీళ్లు
ఎల్బీనగర్, వెలుగు : వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వినోభానగర్లో కేజీబీవీ రెసిడెన్
Read Moreనా ప్రాణం ఉండగా తెలంగాణను ఆగం కానివ్వను
అన్నదాతల కోసం దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి అద్భుతమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని సీఎం కేసీఆర్ తెలిపారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న
Read Moreభూమి డిమాండ్ ఉన్న ఏరియాలకే పిల్లనిస్తున్నరు
పరిగి, వెలుగు: చదువు, జీవనాధారం ఉన్నా రియల్ ఎస్టేట్ ప్రభావంతో స్థానికంగా అబ్బాయిలకు వధువులు దొరకడం లేదు. ఉమ్మడి రంగారెడ్డి జిల
Read Moreఆస్తి నష్టం జరగలేదన్న ప్రభుత్వ వాదనలో నిజం లేదు
హైదరాబాద్: మూసీ వరదలతో నష్టపోయిన తమకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు రంగారెడ్డి జిల్లా శంకర్ నగర్, మూసానగర్ బస్తీవాసులు. వరద వచ్చిన ప్ర
Read Moreగుంతలు, బురదతో రోడ్లంతా ఆగమాగం
భారీ వర్షాలకు రోడ్డు ధ్వంసం రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ లో రోడ్ల దుస్థితి రంగారెడ్డి జిల్లా: చిన్నపాటి వర్షం వచ్
Read More












