Rangareddy district
శంషాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు-లారీ ఢీ.. ఆరుగురి మృతి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ కారును ఢీకొట్టి బోల్తాపడడడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆదివా
Read Moreభార్యను పొడిచి పారిపోయిన భర్త.. వెంటాడి పట్టుకున్న స్థానికులు
తీవ్ర రక్తస్రావంతో భార్య మృతి.. పోలీసుల అదుపులో నిందితుడు రంగారెడ్డి జిల్లా: హైదర్ షాకోట్ లో దారుణం జరిగింది. భార్యతో గొడవకు దిగి..
Read Moreమాస్కులు ధరించని మున్సిపల్ సిబ్బందికి జరిమానా
మున్సిపల్ సిబ్బందిని వదిలిపెట్టని అధికారులు రంగారెడ్డి జిల్లా: మాస్కులు ధరించని మున్సిపల్ సిబ్బంది నలుగురికి మొదటి తప్పుగా వంద రూపాయల చొప్పున
Read Moreలాయర్లు సురభివాణీ దేవికి ఓటు వేసి గెలిపించాలి
రంగారెడ్డి: బీజేపీ నేత రాంచందర్ రావుకు ఎమ్మెల్సీ గా ఉండడం ఇష్టం లేదని, అంతకుముందు ఎమ్మెల్యే గా, ఎంపీగా పోటీ చేయగా.. ప్రజలు ఆయన్ను తిరస్కరించారని మం
Read Moreనార్సింగిలో దారుణం.. యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది
ఉన్మాది కత్తితో దాడి చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో సంచలనం కలిగించింది. హైదర్ షా కోట్ విలేజ్…. లక్ష్మీ నగర్ కాలనీలో ఓ అపార్ట్ మెంట్ లో ఉన్న అమ
Read Moreకొడుకుపై బ్లేడ్తో దాడిచేసిన తల్లి
నవమాసాలు మోసీ, కనిపెంచిన కన్నతల్లే.. తన కొడుకుపై దాడిచేసింది. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీరులో సోమవారం రాత్రి జరిగింది. మద్యం మత్తులో ఉ
Read Moreరాజస్థాన్ నుండి హైదరాబాద్ వచ్చి దంపతుల ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా: రాజస్థాన్ నుండి హైదరాబాద్ వచ్చిన దంపతులు మైలార్ దేవ్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజు
Read Moreబైక్ ను ఢీ కొట్టిన మిక్సర్ లారీ.. ఒకరు మృతి
రంగారెడ్డి జిల్లా మైలర్ దేవ్ పల్లి చౌరస్తా దగ్గర రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మిక్సర్ లారీ రాంగ్ రూట్లో వెళ్తూ ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొంది. ద
Read Moreతాగిన మైకంలో కన్నబిడ్డనే చంపేసింది
మద్యం ఓ పసివాడి ప్రాణం తీసింది. తాగిన మైకంలో కన్నబిడ్డనే గొంతునులిమి చంపేసింది ఓ తల్లి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం రామన్నగూడలో జరిగింది. పర
Read Moreజైలుకి పంపించిందన్న కక్షతో మహిళపై గొడ్డలితో దాడి.. పరిస్థితి విషమం
రంగారెడ్డి జిల్లా: తనపై న్యూసెన్స్ కేసు పెట్టి జైలుకి పంపించిందన్న కక్షతో ఓ ఉన్మాది మహిళపై గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆ మహిళ చా
Read Moreమంటలని అదుపుచేయబోయి ఉద్యానవన శాస్త్రవేత్త మృతి
రంగారెడ్డి జిల్లా: ప్రమాదవశాత్తు అకస్మాత్తుగా చెలరేగిన మంటలను అదుపుచేయబోయి ఓ ఉద్యానవన శాస్త్రవేత్త మరణించారు. జిల్లాలోని కందుకూరు మండలం సరస్వతిగు
Read Moreనాలుగంతస్తుల ఖరీదైన ఇళ్లు, కళ్లు చెదిరే సౌకర్యాలు.. తనిఖీ సందర్బంగా నోరెళ్లబెట్టిన ఏసీబీ అధికారులు
రంగారెడ్డి జిల్లా: ఐదెకరాల 30 గుంటల భూమి పర్మిషన్ కోసం లక్షల రూపాయలు లంచం తీసుకుని పట్టుపడిన వారి ఇళ్లలో ఏసీబీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రధా
Read Moreరాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో హిమాయత్సాగర్ అవుటర్ రిం
Read More












