Rangareddy district
మహిళను బండరాయితో కొట్టి చంపారు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లి దగ్గర దారుణం జరిగింది. ఓ మహిళను బండరాయితో కొట్టి చంపేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అత్యాచారం చేసి హత్య చేసి
Read Moreమారుతి వ్యాన్, ఆల్టో కారు ఢీ.. ఒకరు మృతి
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం అగపల్లి వద్ద సాగర్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. మారుతి వ్యాన్, ఆల్టో కార్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. 8 మందికి గాయా
Read Moreఆమన్గల్ మున్సిపాలిటీ కైవసం చేసుకున్న బీజేపీ
మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ కొన్ని వార్డుల్లోనే విజయం సాధించింది. రంగారెడ్డి జ
Read Moreబాయ్ ఫ్రెండ్ తో చాటింగ్.. మూడంతస్తుల భవనంపై నుండి పడి మృతి
బాయ్ ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తూ ఓ యువతి మూడంతస్తుల భవనంపై నుండి పడి మృతి చెందింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల కేంద్రంలో జరిగింది. మృతురాలు
Read Moreగ్రహణం ఎఫెక్ట్.. నిటారుగా నిలబడిన రోకలి
జనరేషన్ మారినా పురాతన పద్దతులు చాలా గ్రామాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. సూర్యగ్రహణం రోజున ఈ విషయం మరోసారి రుజువైంది. గ్రహణం సమయంలో తాంబాలంలో నీళ్లు పోసి ర
Read Moreభార్య ఆత్మహత్య.. భర్త ఫోన్ స్విచ్ ఆఫ్..
కుటుంబ తగాదాలతో ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని ఆర్బీ నగర్ కాలనీ లో జరిగింది. భార్యా భర్తల మధ్య మనస్పర్ధల క
Read Moreపనికి మాలిన సైట్లతో రెవెన్యూ ఉద్యోగుల మీద పనిభారం మోపుతున్నారు : తహశీల్దార్
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి మృతిపట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయా రెడ్డి మృతి పట్ల సంగారెడ్డి జిల్లా కంది తహశ
Read Moreతాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల ధర్నా
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల ధర్నా నిర్వహించారు. మహేశ్వరం డిపోలో ఉదయం నుండి ఒక్క బస్సుకూడా బయటకు వెళ్ళకుండా వారు ఆందో
Read Moreప్రేమ జంట : చెట్టుకు ఉరేసుకొని సూసైడ్
రంగారెడ్డి జిల్లాలో ఓ ప్రేమికుల జంట ఆత్మహత్యకు పాల్పడింది. చౌదర్ గూడ మండలంలోని పెద్ద ఎల్కిచెర్ల గ్రామ ముజాహిదీ పూర్ అడవిలో చెట్టుకు ఉరి వేసుకొని సూసై
Read Moreపంచాయతీలకు ‘కరెంట్’ షాక్
రంగారెడ్డి జిల్లాలో రూ.127 కోట్ల బకాయిలు నోటీసులివ్వడానికి విద్యుత్ శాఖ రెడీ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే నోటీసులు రంగారెడ్డి జిల్లాలోని 560 పంచాయ
Read Moreప్రేమ పేరుతో వేధింపులు: పదో తరగతి అమ్మాయి ఆత్మహత్య
ప్రేమ వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది ఓ అమ్మాయి. రంగారెడ్డి జిల్లా చౌదర్ గూడ మండలంలోని వీరన్నపేట్ గ్రామానికి చెందిన రాజేశ్వరి అనే అమ్మాయి పదవ
Read Moreహడలెత్తిస్తున్నరంగాపూర్ విలేజ్..
షాద్ నగర్, వెలుగు: రెండు వేలకు పైగా జనాభా ఉన్న గ్రామంలో వరుస మరణాలతో జనాలు భయపడిపోతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నెల రోజుల్లో 11 మంది వేర్వేరు
Read Moreపట్టుకోండి చూద్దాం
సీసీ కెమెరాలు.. ప్రత్యేక బోన్లు, పది మందితో 2 బృందాలు.. ట్రైనింగ్ పొందిన జాగిలం, వేటగాళ్లు… చేయని ప్రయత్నమంటూ లేదూ! అయినా, ఆ చిరుతపులి దొరికితేనా..?
Read More












