రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో భారీ మోసం వెలుగుచూసింది. స్కాలర్షిప్ పేరుతో విద్యార్థుల నుంచి వేల రూపాయలు వసూలు చేసి.. ఉడాయించారు. గ్రీన్ లీఫ్ ఫౌండేషన్ పేరుతో విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తామంటూ నిర్వాహకులు అప్లికేషన్ల ద్వారా విద్యార్దుల పూర్తి వివరాలు తీసుకున్నారు. సర్వీస్ చార్జీల పేరుతో ఒక్కొక్కరి వద్ద 3 వేల నుంచి 4 వేల రూపాయల చొప్పున.. అందరి నుంచి దాదాపు కోటి రూపాయల వరకు వసూల్ చేశారు. స్కాలర్షిప్లు ఏమయ్యాయంటూ విద్యార్థుల పేరెంట్స్ నిలదీయడంతో నిర్వాహకులు పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. దాంతో విద్యార్థుల తల్లిదండ్రులు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అత్తాపూర్లోని గ్రీన్ లీఫ్ ఫౌండేషన్ కార్యాలయంపై పోలీసులు దాడులు చేసి.. 1500 అప్లికేషన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
స్కాలర్షిప్ పేరుతో భారీ స్కాం.. రూ. కోటికి పైగా వసూల్
- తెలంగాణం
- September 24, 2021
లేటెస్ట్
- చెలరేగిన కేఎల్ రాహుల్, డికాక్..CSK పై LSG విక్టరీ
- రంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి
- లోక్ సభ ఎన్నికలు... దీర్ఘకాలిక సెలవులు రద్దు
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- తొందర్లోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది : వివేక్ వెంకటస్వామి
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- తెలంగాణలో ఆ పార్టీలకు చాలాచోట్ల డిపాజిట్లు గల్లంతు: బండి సంజయ్
- CSK vs LSG : బ్యాట్ ఝళిపించిన జడేజా, ధోనీ.. చెన్నై భారీ స్కోర్
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- జగన్ ప్రచారాన్ని రాజస్థాన్ లో కూడా వాడుకుంటున్నారు..ఏమైందంటే..
Most Read News
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి