భద్రాచలం,వెలుగు: ఛత్తీస్గఢ్ లో ఈనెల 25 నుంచి వచ్చే నెల4 వరకు జరిగే ఖేలో ఇండియా పోటీలకు ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలో చదివే ఆలెం వెంకటప్రసాద్, కురుసా నవీన్ ఎంపికయ్యారు. గురువారం ఐటీడీఏ పీవో బి.రాహుల్ వారికి స్పోర్ట్స్ కిట్లు అందజేశారు.