rangareddy
రాజేంద్రనగర్ లో డ్రగ్స్ కలకలం
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో డ్రగ్స్ కలకలం రేపింది. సన్ సిటీ దగ్గర 270 గ్రాముల MDMA డ్రగ్స్ సీజ్ చేశారు శంషాబాద్ ఎక్సైజ్ బృందం. మే 30వ తేదీ గురువ
Read Moreఘోర ప్రమాదం.. పాల ప్యాకెట్ కోసం వెళ్తుండగా యాక్సిడెంట్.. స్పాట్ లోనే
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలో జరిగిన ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే అ
Read Moreరాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం
రంగారెడ్డి కలెక్టర్ శశాంక ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష ఎల్నగర్, వెలుగు: జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్
Read Moreమండి బిర్యానీ తిని.. ఆసుపత్రి పాలైన కుటుంబం!
పెళ్లి రోజు కదా అని కుటుంబ సభ్యులతో కలసి ఓ వ్యక్తి హోటల్ కు వెళ్ళాడు. బిర్యానీ ఆర్డర్ చేసి తిన్నారు.... కొద్ది సేపటికే వాంతులు, విరోచనాలు అయ్యాయి... అ
Read Moreప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 17 దగ్గర బస్స
Read Moreసూరారంలో రూ.8.40 లక్షల విలువైన హ్యాష్ ఆయిల్ సీజ్
హాష్ ఆయిల్ తరలిస్తున్న ముగ్గురిని మేడ్చల్ జిల్లా సూరారం పోలీసులు పట్టుకున్నారు. నిందితులు ఉదయ్ కిరణ్, శ్రవణ్ కుమార్, బుద్ధరాజ్ లు యాక్టివాపై వెళ్తుం డ
Read Moreఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీ కొన్న కారు.. ముగ్గురు స్పాట్ డెడ్
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమనగల్ లోని శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై కారు, RTC బస్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తు
Read Moreఎదులాబాద్ చెరువులో వాటర్ శాంపిల్స్ సేకరణ
ఘట్ కేసర్, వెలుగు: పొల్యూషన్ కంట్రోల్బోర్డు అధికారులు బుధవారం ఘట్కేసర్ మండలం ఎదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువులోని వాటర్శాంపిల్స్ను సేకరించారు. కలుష
Read Moreమీ భూమి మాకు అమ్మండి లేకుంటే చంపేస్తాం..బౌరంపేట్లో రైతులపై దాడి
కుత్బుల్లాపూర్: మేం భూమిని అమ్మం.. అని ఎంత చెప్పినా వినకుండా మీ వ్యవసాయ భూమిని మాకే అమ్మాలి..లేకుంటే చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నారని బౌరంపేట్ గ్ర
Read Moreఅక్రమ నిర్మాణాలపై రెవెన్యూ శాఖ పంజా..
ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకున్నారు రెవెన్యూ శాఖ అధికారులు. అక్రమ నిర్మాణాలను జేసీబీ సహాయంతో కూల్చివేశ
Read Moreబీఆర్ఎస్ హయాంలో ప్రజలకు మేలు చేయలేకపోయాం: నార్సింగి కౌన్సిలర్లు
కాంగ్రెస్ లో చేరినందుకే తమపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారన్నారు నార్సింగి మున్సిపాలిటీ కౌన్సిలర్లు శివారెడ్డి, సునీతా గణేష్, పత్తి ప్రవీణ్. మున్సిపల్ మ
Read Moreలారీ ఢీకొని ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
రంగారెడ్డి జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. బైక్ పై వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. ఈ ఘటన జిల్లాలోని మంచాల పోలీస్
Read Moreహైదరాబాద్లో దంచికొడుతున్న వాన
హైదరాబాద్లో పలుచోట్ల వర్షం కురుస్తోంది. నగరమంతా మబ్బులు కమ్మేశాయి. భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రస్తుతం సుచిత్ర, కొంప
Read More












