rangareddy

చందాపూర్ ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

సంగారెడ్డి జిల్లా చందాపూర్ కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుట

Read More

ఆర్గానిక్స్ ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్ : ఐదుగురు మృతి

ఫ్యాక్టరీలో మొదట ఒక రియాక్టర్ పేలడంతో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో మేనేజర్ రవితోపాటు మరో నలుగురు కార్మికులు చనిపోయినట్లు నిర్ధారించారు. పేలుడు ధాటిక

Read More

పాతబస్తీలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ పాతబస్తీలో అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి చార్మినార్ దగ్గర ఉన్న యునాని ఆసుపత్రిలోని ట్రాన్స్ ఫార్మర్ పక్కనే ప్రమాదవశాత్తు మంటలు చెలరే

Read More

లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఎస్ఐ

ప్రజలకు అండగా ఉంటూ అక్రమాలను అరికట్టాల్సిన పోలీసులే అవినీతికి పాల్పడుతున్నారు. లంచాలకు అలవాటు పడి ప్రజలను వేధిస్తున్నారు కొందరు పోలీస్ అధికారులు. &nbs

Read More

మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డిలను మళ్లీ బీఆర్ఎస్లో చేర్చుకోం : కేటీఆర్

బీఆర్ఎస్ పార్టీని  వీడి  కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి,  ఎంపీ రంజిత్ రెడ్డిలపై  బీఆర్ఎస్  వర్కింగ్ ప్రెసి

Read More

ఎంపీ బండి సంజయ్పై కేసు

చెంగిచెర్లలో పోలీసు విధులకు ఆటంకం తనపై దాడిశారని నాచారం సీఐ కంప్లైంట్ మేడిపల్లి పీఎస్ లో కేసు ఫైల్ హైదరాబాద్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్

Read More

పెండ్లి పత్రికపై ప్రధాని మోదీ ఫొటో ప్రింట్..అభిమానం చాటుకున్న యువకుడు

సంగారెడ్డి: పటాన్ చెరుకు చెందిన ఓ యువకుడు ప్రధాని మోదీపై తనకున్న అభిమానాన్ని వినూత్నరీతిలో చాటుకున్నాడు.. పటాన్ చెరు కుచెందిన నందికంటి సాయి కుమార్.. ప

Read More

ఇబ్రహీంపట్నంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు ఏఫ్ టిఏల్ పరిధిలో వెలసిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కూల్చివేశారు. జిల్లా కలెక్టర్ శశాం

Read More

ఏసీబీ వలలో లీగల్ మెట్రాలజీ శాఖ ఇన్‌స్పెక్టర్‌ ఉమారాణి

లంచం తీసుకుంటూ తూనికలు, కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ మల్లేషం ఏసీబీకి పట్టుబడ్డారు. రంగారెడ్డి జిల్లా తూనికలు,

Read More

వీడిన మిస్టరీ.. కూతురిని చంపిన తల్లి

ఎల్​బీనగర్,వెలుగు: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో యువతి మృతి మిస్టరీ వీడింది. యువతి తన బావను కాకుండా ప్రేమించిన యువకుడిని పెళ్లి చే

Read More

ప్రేమ వ్యవహారం నచ్చక.. యువతిని హత్య చేసిన కుటుంబ సభ్యులు

 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం జరిగింది.  దండుమైలారంలో ఓ యువతి అనుమానాస్పద మృతి కలకలరేపుతుంది. మోటే భార్గవి అనే 19 సంవత్సరాల యువతి

Read More

కీసర ఎమ్మార్వో ఆఫీస్ జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్

మేడ్చల్ మల్కాజిగిరి: కల్యాణ లక్ష్మీ పథకం లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేశాడనని విచారణలో తేలడంతో కీసర ఎమ్మార్వో కార్యాలయంలో జూనియర్ అస్టిస్టెంట్ ను స

Read More

గూడెం మధుసూదన్ రెడ్డి :ఎస్సైపై దాడి ఘటనలో 27మందిపై కేసు

సంగారెడ్డి: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించే క్రమంలో పోలీసు వాహనాన్ని అడ్డగిం

Read More