rangareddy

కారు భీభత్సం.. బైక్ ను ఢీకొట్టి బోల్తా.. స్పాట్లోనే ఇద్దరు మృతి

మేడ్చల్ జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో కారు బైక్ ను ఢీకొట్టి బోల్తా పడింది. బైక్ ను ఢీకొట్టిన తర్వాత డివైడర్ దాటి అవతలి వైపు నుంచి వెళ

Read More

Cyber Crime: స్టాక్ మార్కెట్ పెట్టుబడి పేరుతో..రూ. కోటి కాజేసిన మహిళ

సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రజలు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. ఆఫర్లు, లాభాల పేరుతో నమ్మించి డబ్బులు కాజే

Read More

ఆశా కార్యకర్తలకు రూ.18వేలు ఇవ్వాలి

చేవెళ్ల, వెలుగు: ఆశా కార్యకర్తలకు రూ.18వేలు నిర్ణయించి ఇవ్వడమే కాకుండా పీఎఫ్, ఈఎస్ఐ  కల్పించాలని ఆశా వర్కర్స్ యూనియన్ చేవెళ్ల మండల అధ్యక్ష, కార్య

Read More

వేధింస్తుండని చెట్టుకు కట్టేసి కొట్టారు!

అపస్మారకస్థితిలోకి  వెళ్లి యువకుడు మృతి నలుగురు  మహిళల అరెస్ట్  శంషాబాద్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి ఘటన  శంషాబాద్, వెలుగు: మ

Read More

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టుకు వెళతాం : మాజీ మంత్రి హరీష్రావు

సంగారెడ్డి: వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా మా ఎమ్మెల్యేలను గుంజుకున్నడు.. పార్టీ  పని అయిపోయింది అన్నరు..అన్నవాళ్లే కాలగర్భంలో కలిసిపోయారని మా

Read More

‘రంగారెడ్డి–పాలమూరు’ పనులు వేగవంతం చేయండి

మంత్రి ఉత్తమ్​కు  ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేల వినతి పరిగి, వెలుగు: రంగారెడ్డి – పాలమూరు ప్రాజెక్టు పనులను వేగవంతం

Read More

వైద్యంలో నిర్లక్ష్యముంటే చర్యలు

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక  ఎల్​బీనగర్,వెలుగు: ప్రజలకు అందించే వైద్యంపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని రంగారెడ్డి కలెక్టర్

Read More

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 9మంది ఎస్సైలు బదిలీ

హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధఇలో 9మంది ఎస్సైలు బదిలీ అయ్యారు. ఎస్సైలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సైబరాబాద్ సీపీ అ వినాష్ మహంతి.

Read More

చేవెళ్ల ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థులు ఖర్చుల వివరాలు తెలపాలి : సెంథిల్ కుమార్

గడువులోపు ఇవ్వకుంటే నోటీసులు జారీ   చేవెళ్ల లోక్ సభ వ్యయ పరిశీలకులు సెంథిల్ కుమార్, రాజీవ్ చాబ్రా రంగారెడ్డి, వెలుగు:  చేవెళ్ల లోక

Read More

మేయర్ పై అసభ్య ప్రవర్తన..బండ్లగూడ జాగీర్ లో ఉద్రిక్తత

రంగారెడ్డి జిల్లా బండ్లగూడ  జాగీర్ కార్పొరేషన్ లో మాజీ మేయర్ మహేందర్ గౌడ్ అనుచరులు రెచ్చిపోయారు. హరిత మహోత్సవ  కార్యక్రమంలో  బండ్లగూడ మ

Read More

మేధా స్కూల్ గుర్తింపు రద్దు చేయాలి: ఏబీవీపీ ఆందోళన

షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ టౌన్ లోని మేధా హైస్కూల్ ను ఏబీవీపీ నేతలు, కార్యకర్తలు, బాలుడి పేరెంట్స్ ముట్టడించి ఆందోళనకు దిగారు. స్క

Read More

చిత్రపురి కాలనీలో మహిళపై 15 కుక్కల‌ దాడి

రంగారెడ్డి జిల్లాలో వెన్నులో దడ పుట్టించే ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళపై వీధి కుక్కలు మూకుమ్మడి దాడికి ప్రయత్నించాయి. సదరు మహిళ ప్రతిఘటించడంతో ప్రాణాలతో

Read More

హెచ్ఎండీఏ స్థలంలో వెలసిన గుడిసెలు

తొలగించేందుకు అధికారులు, పోలీసుల యత్నం  ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉద్రిక్తత మియాపూర్, వెలుగు : హెచ్ఎండీఏ భూమిలో వేలాది మంది గుడిసెలు వేయ

Read More