హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధఇలో 9మంది ఎస్సైలు బదిలీ అయ్యారు. ఎస్సైలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సైబరాబాద్ సీపీ అ వినాష్ మహంతి.
బదిలీ అయిన సబ్ ఇన్స్పెక్టర్లు
- ఎ. మురళీధర్ -నార్సింగి పీఎస్
 - అశోక్ వర్మ - ఆర్జీఐ ఎయిర్ పోర్ట పీఎస్
 - ప్రేమ కుమార్ -- జీడిమెట్ల పీఎస్
 - సతీష్ కుమార్ రెడ్డి - కూకట్ పల్లి పీఎస్
 - ఎస్. లావణ్య - పేట్ బషీర్ బాద్ పీఎష్
 - పల్ల అనిత - మేడ్చల్ పీఎస్
 - రావూరు దశరథ్ - షామీర్ పేట్
 - ఎన్. శ్రీధర్ - -ఆర్జీఐ ఎయిర్ పోర్ట్ పీఎస్
 - వై. రమేష్ - సీసీఎస్ బాలానగర్ జోన్
 
వీరందరూ తక్షణమే డ్యూటీలో జాయిన్ కావాలని ఉత్తర్వులు జారీ చేశారు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి.
