rangareddy
వైద్యుల నిర్లక్ష్యం.. యువతి మృతి..మల్లారెడ్డి ఆసుపత్రిలో తీవ్రఉద్రిక్తత..మీడియాపై దాడి
హైదరాబాద్: కుత్బుల్లాపూర్ లోని మల్లారెడ్డి ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శనివారం( నవంబర్ 9) చికిత్స కోసం వచ్చిన యువతి వైద్యుల నిర్లక్ష్యంతో
Read Moreల్యాండ్ స్కామ్లో ఈడీ దూకుడు.. పోలీసుల సహకారంతో కేసులు, అరెస్ట్లకు రంగం సిద్ధం..!
హైదరాబాద్, వెలుగు: మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల భూముల కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐఏఎస్ అమోయ్&zwnj
Read Moreఫేక్ ఐడీలతో కస్టమర్ల బంగారంపై లోన్.. మణప్పురం బ్రాంచ్ మేనేజర్ ఫ్రాడ్
ఫేక్ఐడీలతో కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారంపైనే మళ్లీ లోన్ కంపెనీ నుంచి 1.24 కోట్లు కాజేత బ్రాంచ్ మేనేజర్ విశాల్ అరెస్ట్ కస్టమర్ల బంగారం ఎక్
Read Moreఫేక్ డాక్యుమెంట్స్కేసులో.. అసిస్టెంట్సబ్ రిజిస్ట్రార్అరెస్ట్
14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ భూకబ్జాకు సహకరించిందని ఆరోపణలు జీడిమెట్ల, వెలుగు: నాంపల్లిలోని చిట్స్ & ఫైనాన్స్ రిజిస్ట్రార్ ఆఫీసులో అసి
Read Moreతప్పు చేయకుంటే కేటీఆర్ బామ్మర్ధి ఎందుకు పారిపోయాడు : సీఎం రేవంత్ రెడ్డి
జన్వాడ ఫాంహౌస్ లో ఏమీ జరక్కపోతే.. దీపావళి దావత్ మాత్రమే అయితే కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ఎందుకు పారిపోయాడు అంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. పార
Read Moreనల్గొండ, యాదాద్రి కలెక్టర్ల బదిలీ
యాదాద్రి, సూర్యాపేట, వెలుగు : నల్గొండ, యాదాద్రి జిల్లాల కలెక్టర్లు బదిలీ అయ్యారు. నల్గొండ కలెక్టర్ నారాయణరెడ్డి రంగారెడ్డికి బదిలీ అయ్యారు. యాదాద్రి క
Read Moreముందొచ్చినా.. వెనక వ్యక్తికి పెట్రోల్ పోశాడని.. బంక్ కి నిప్పంటించిన యువకుడు
మల్లాపూర్లో ఘటన ఇద్దరి అరెస్ట్ నాచారం, వెలుగు: తన కంటే వెనక వచ్చిన వ్యక్తికి పెట్రోల్ పోశాడన్న కోపంలో ఓ యువకుడు బంక్కు నిప్పింటించాడు.
Read Moreఈడీకు మరో కంప్లైంట్.. ఐఏఎస్ అమోయ్ కుమార్కు బిగుస్తోన్న ఉచ్చు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్, ఐఏఎస్ అమోయ్ కుమార్కు ఉచ్చు బిగుస్తోంది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ప్రభుత్వ భూములను తక్కువ ధరలకు ప్రై
Read MoreVikarabad: టూరిస్ట్ స్పాట్గా కోటపల్లి రిజర్వాయర్
వికారాబాద్ జిల్లా కోటపల్లి రిజర్వాయర్ వీకెండ్ టూరిస్ట్ స్పాట్ గా మారింది. వీకెడ్స్ లో కోటపల్లి ప్రాజెక్టులో బోటింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్
Read Moreచీర కొంగులో చిట్టీలు: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో పట్టుబడిన మహిళా అభ్యర్థిని
హైదరాబాద్: అనేక ఆందోళనలు, నిరసనల అనంతరం.. న్యాయస్థానాల ఆదేశాలతో తెలంగాణలో తొలిసారిగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయి. 2024, అక్టోబర్ 22 నుండి
Read Moreమోడల్ గ్రామాలు అభివృద్ధి చేయాలి
రంగారెడ్డి కలెక్టర్ శశాంక ఇబ్రహీంపట్నం, వెలుగు: జిల్లాలో మోడల్ గ్రామాలు అభివృద్ధి చేయాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక ఆదేశించారు. కలెక్టరేట్లో
Read Moreమైలార్దేవ్ పల్లిలో ఫుట్పాత్లపై అక్రమ నిర్మాణాలు..కూల్చివేసిన మున్సిపల్ అధికారులు
రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్పల్లి డివిజన్ లో ఫుట్పాత్ లపై అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులిపించారు మున్సిపల్ అధికారులు. గురువారం(అక్టోబర్24) మైలార్ దేవ
Read Moreమాజీ అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు...రూ.5.5 కోట్ల ఆస్తులు సీజ్
అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: అక్రమాస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా మాజీ అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు చేసింది. సోమవారం అర్ధరాత్రి త
Read More












